News

News

ముస్లిం మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు!

అసోంలో యథేచ్ఛగా సరఫరా ‘విలాసం’ ముసుగులో దొంగ వ్యాపారం 2 వేల మంది అరెస్టు రూ. 350 కోట్ల విలువ చేసే సరుకు స్వాధీనం వ్యూహాలు మార్చినా దెబ్బకొట్టిన పోలీసులు గౌహతి: అసోంలోని మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు...
News

ఏవోబీలో ఎదురుకాల్పులు!

విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా అటవీప్రాంతంలో భ‌ద్ర‌తా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పుల జ‌రిగాయి. మావోయిస్టులు త‌ప్పించుకున్నారు. అగ్ర నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు జాంబ్రి...
News

ఆలయాల ఆస్తులు ఆక్రమిస్తే గుండా చట్టం!

చెన్నై: దేవాలయాల ఆస్తులు ఆక్రమించిన వారిపై గుండా చట్టం ప్రయోగించాలని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆక్రమణదారులను స్వచ్ఛందంగా నిర్ణీత వ్యవధిలో భూములను విడిచిపెట్టాలని, ఈ మేర ప్రభుత్వం బహిరంగ ప్రకటన జారీ చేయాలని మద్రాస్‌...
News

సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన ముహూర్తం ఖరారు

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులకు ప్రత్యేక ఆహ్వానం న్యూఢిల్లీ: సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను ఆహ్వానించారు త్రిదండి చినజీయర్‌ స్వామి. ఢిల్లీలో రాష్ట్రపతికి స్వయంగా చినజీయర్‌ స్వామి ఆహ్వాన పత్రాన్ని...
News

బెలుగుప్ప తండాలో వైభవంగా మారెమ్మ జాతర

అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలంలోని బెలుగుప్ప తండాలో అత్యంత వైభవంగా మారెమ్మ జాతర జరిగింది. ఈ జాతరకు సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్రంలోని గిరిజనులు, బెలుగుప్ప మండలంలోని తండావాసులు మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం మహిళలచే పూర్ణకుంభ...
News

కందహార్‌లో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన

కందహార్‌: ఆఫ్ఘానిస్తాన్‌లోని కందహార్‌ దక్షిణ ప్రాంతంలోని సైనిక కాలనీ నుండి తమ ఇళ్లను ఖాళీ చేయమని తాలిబాన్‌ ఇటీవల ప్రజలను ఆదేశించింది. దీనికి వ్యతిరేకంగా మొన్న వేలాది మంది ఆఫ్ఘన్‌ ప్రజలు ఏకం అయ్యారు. గవర్నర్‌ హౌస్‌ ముందు తీవ్రంగా నిరసన...
News

2022 చివరినాటికి గగన్ యాన్

ఇస్రో మానవసహిత అంతరిక్ష యాత్ర కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న‌ న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మానవ సహిత...
News

భారత రక్షణ రంగ బలోపేతానికి రాకెట్ ఫోర్స్

న్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు త్రివిధ దళాల అధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. సరిహద్దుల్లో పాక్‌, చైనాల నుంచి ఎదురవుతున్న జాతీయ భద్రతా సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికత వినియోగాన్ని...
News

వచ్చే ఏడాది నుంచి దేశంలో ఫైవ్ జి సేవలు

భారీ ఎత్తున దేశంలో టెలికాం సంస్కరణలు న్యూఢిల్లీ: 2022 ఫిబ్రవరిలో 5G స్పెక్ట్రమ్ వేలం ఉండవచ్చని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. అవసరమైతే వచ్చే ఏడాది జనవరిలోనే.. వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయ‌న చెప్పారు....
News

లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ కలిపి సంసద్ టీవీగా ఏర్పాటు

ప్రారంభించిన ప్రధాని పార్లమెంట్ కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంసద్ టీవీ ప్రసారాలను బుధవారం ప్రారంభించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని...
1 1,918 1,919 1,920 1,921 1,922 2,292
Page 1920 of 2292