News

News

నూతన వంగడాలు రైతన్న పాలిట వరం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. జనవరి 26న ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు సైతం జరిగాయి. ఈ రైతుల ఆందోళనల కారణంగా గతేడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్కంఠ...
News

బలూచిస్తాన్‌లోని హింగ్లాజ్‌ ఆలయాన్ని పునరుద్ధరించండి

అసొం: దుర్గా పూజ (దుర్గోత్సవ్‌ లేదా శరోదత్సవ్‌ అని కూడా పిలుస్తారు) వచ్చే నెల (11-15 అక్టోబర్‌ 2021) ప్రారంభం కానున్నందున, ఈశాన్య భారతదేశానికి చెందిన జాతీయవాద పౌరుల ఫోరం బలూచిస్థాన్‌లో ఉన్న శక్తి పీఠమైన హింగ్లాజ్‌ మాత మందిరాన్ని పునరుజ్జీవింపజేయాలని...
News

కింగ్‌ మిహిర్‌ భోజ్‌ శిలాఫలకానికి నల్లరంగు!

కేసు నమోదు చేసిన పోలీసులు న్యూఢిల్లీ: గ్రేటర్‌ నోయిడాలోని ఒక కళాశాలలో నిన్న మంగళవారం కింగ్‌ మిహిర్‌ భోజ్‌ విగ్రహం క్రింద ఏర్పాటు చేసిన శిలాఫలకానికి గుర్తు తెలియని వ్యక్తులు నల్లని రంగు పూశారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు....
News

పాకిస్థాన్‌లో 12 భయంకరమైన ఉగ్రముఠాలు!

అగ్రరాజ్యం అమెరికా వెల్లడి వైట్‌హౌస్‌: పాకిస్థాన్‌లో మొత్తం 12 భయంకరమైన ఉగ్రముఠాలు ఉన్నాయి. ఈ మేరకు అగ్రరాజ్యం అమెరికా తన నివేదికలో వెల్లడైంది. వారం కిందట అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన క్వాడ్‌ దేశాల సమావేశం సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌కు...
News

బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన తిరుమ‌ల‌ గిరులు

తిరుమల: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం జరిగిన బాల‌కాండలోని మూడు నుండి ఏడో సర్గ వ‌ర‌కు ఉన్న మొత్తం 142 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయ‌ణంతో తిరుమ‌ల‌గిరులు మార్మోగాయి. బాల‌కాండ...
News

సరస్వతీ శిశుమందిర్‌ స్కూళ్ళపై అనుచిత వ్యాఖ్యలు..

కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు నోటీసు భోపాల్‌: ఆరెస్సెస్‌కు చెందిన సరస్వతీ శిశు మందిర్‌ స్కూళ్లలో చిన్నారుల మనస్సుల్లో మత విద్వేషాన్ని రాజేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) ఆయనకు...
ArticlesNews

కవికోకిల గుఱ్ఱం జాషువా

పరాయి పాలనలో మ్రగ్గుతూ ఉండిన భారతావనిలో అన్ని రంగాల్లోనూ కారుచీకట్లు కమ్ముకున్న కాలమది. సవర్ణ హిందూవులచేత వెలివేయబడిన నిమ్నజాతుల వారికోసం విద్యాలయాల్ని, వైద్యాలయాల్ని నెలకొల్పి మిషనరీలు ఆ అమాయకులను క్రైస్తవానికి ఆకర్షిస్తూ ఉండిన రోజులవి. గుంటూరులోని లూథరన్ మిషన్, వినుకొండలోని బాప్టిస్టుమిషన్...
News

ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసింది…

కృష్ణపట్నం ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు విజయనగరం: ఏపీలోని నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం ఆనందయ్య... దాదాపు అందరికీ సుపరిచితుడే. కరోనా సమయంలో ఎందరినో ఆదుకున్న వైద్యుడు. విజయనగరంలో తాజాగా జరిగిన అఖిల భారత యాదవ మహాసభ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా...
News

జమ్మూ-కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

జమ్మూ-కశ్మీర్‌: జమ్మూ-కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఉగ్రవాది మృతిచెందగా, మరొకరిని జవాన్లు సజీవంగా పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లలో ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. అయితే,...
News

జావేద్ అక్తర్‌కు థానే కోర్టు నోటీసు

ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పిని తాలిబన్‌లతో పోల్చడంపై పరువు నష్టం దావా ముంబై: ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి)ని తాలిబ‌న్ల‌తో గీత రచయిత జావేద్ అక్తర్ పోల్చ‌డంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త వివేక్ చంపనేర్కర్ అత‌నిపై థానే కోర్టులో ప‌రువు న‌ష్టం...
1 1,907 1,908 1,909 1,910 1,911 2,292
Page 1909 of 2292