News

News

క్రీడల్లో కొత్తగా అందుబాటులోకి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్

న్యూఢిల్లీ: భారతదేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిఫా ప్లస్ (FIFA+) కోసం స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ‘మైతానం’ ను ప్రారంభించినట్టు ఫిఫా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన ఎంపిక చేసిన ఫిపా ప్లస్ ఒరిజినల్స్‌లో భాగంగా 'మైతానం' గ్లోబల్...
News

హిందూ ధర్మంలో కుల, మత, వర్గ, వర్ణ, లింగ, ప్రాంత భేదాల్లేవ్

నేడు బసవేశ్వరుడి జయంతి అమ‌రావ‌తి: బసవేశ్వర జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాలు అధికారంగా నిర్వహించనున్నాయి. ఏపీ యువజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖలతోపాటు అన్ని జిల్లాల్లోను కలెక్టర్లు మంగళవారం బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సమీర్...
News

గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయంపై టీటీడీ శిక్షణ

తిరుప‌తి: గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో యువ రైతులు పాల్గొనేలా ప్రోత్సహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని...
News

GRAND BHASHYAKARLA VELLAI SATTUPADI FETE HELD

Tirupathi: As part of ongoing Bhashyakarula utsavam, the Vellai Sattupadi fete was observed at Srivari temple on Sunday morning.  The festivities commenced on April 26 and the most significant event Vellai...
News

తిరుమలలో ఘనంగా శ్రీ భాష్యకారోత్సవం

తిరుప‌తి: తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న భాష్యకారుల ఉత్సవంలో భాగంగా వెళ్లై సాత్తుపడి(ధవళ వస్త్రం) ఉత్సవం ఘనంగా జరిగింది. ఏప్రిల్‌ 26న భాష్యకార్ల ఉత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో 6వ రోజు, చివరిరోజు జరిగే ఉత్సవాలు ప్రముఖమైనవి. 6వ రోజు...
News

18 లక్షల భారతీయుల అకౌంట్లపై వాట్సాప్ నిషేధం

న్యూఢిల్లీ: మార్చి నెలలో 18లక్షల భారతీయుల ఖాతాలను సామాజిక మాధ్యమం వాట్సాప్ నిషేధించింది. గ్రీవెన్స్ విభాగం ద్వారా వచ్చిన ఫిర్యాదులతో పాటుగా ఉల్లంఘనలను గుర్తించడానికి, నిరోధించడానికి ఏర్పాటు చేసుకున్న సొంత యంత్రాంగం ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 18.05 లక్షల ఖాతాలను...
News

3 దశాబ్దాల భారత రాజకీయ అస్థిరతకు ముగింపు

జర్మనీలోని ప్రవాస భారతీయులతో మోడీ న్యూఢిల్లీ: ఒక్క బటన్ నొక్కడం(ఓటు వేయడం) ద్వారా మూడు దశాబ్దాల రాజకీయ అస్థిరతకు భారత్​ చరమగీతం పాడింద‌ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ రాజధాని బెర్లిన్​లో ప్రవాస భారతీయులతో సమావేశం...
News

ఎంబీబీఎస్ విద్యార్థులకు యోగా తప్పనిసరి… జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వులు

న్యూఢిల్లీ: ఈ విద్యాసంవత్సరం(2021-22) ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎంబీబీఎస్‌ కోర్సులో చేరిన విద్యార్థులందరికీ పాఠ్యాంశంలో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశిస్తూ జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విశ్వవిద్యాలయాలు,...
News

‘ఆ రాష్ట్రంలోని ‘మా ప్రాంతాల’ను ఎలా తెచ్చుకోవాలో చూస్తాం!’

బెంగ‌ళూరు: కర్ణాటక సరిహద్దులో మరాఠీలున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్ చేసిన వ్యాఖ్యలపై దీటుగా స్పందించారు కన్నడ సీఎం బసవరాజ్ బొమ్మై. తమ రాష్ట్రంలోని అంగుళం భూభాగాన్ని కూడా పోనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సరిహద్దు అంశం...
1 1,900 1,901 1,902 1,903 1,904 2,493
Page 1902 of 2493