News

News

1,235 ఇళ్ళు, రెండు కాలేజీలు లంక ప్రభుత్వానికి అందజేత

కొలంబో: అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం శ్రీలంకలో భారత ప్రభుత్వం నిర్మించిన 1235 గృహాలు, రెండు కళాశాలలను సోమవారం ఆ దేశానికి అప్పగించింది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక చేరుకున్న భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్‌ వర్ధన్‌ ష్రింగ్లా వాటిని ఆ...
News

మహానంది ఆలయ ఉద్యోగుల పాపం పండింది!

భక్తులిచ్చిన విరాళాలతో జల్సాలు ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌ కర్నూలు: కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. మరో ఇద్దరికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. 2019 దసరా ఉత్సవాల సందర్భంగా దాతలు ఇచ్చిన విరాళాల సొమ్ములో అవకవతవకలు జరగడంతో...
News

కంబళ పరుగులో యువతులు

బెంగళూరు: కంబళ పరుగు పోటీల్లో దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని పక్కనపెట్టి తొలిసారి ఈ ఏడాది పోటీల్లో యువతులు పాల్గొననున్నారు. దక్షిణ కర్ణాటకలోని తుళునాడులో ఈ ఏడాది నిర్వహించే కంబళ పోటీల్లో ఐదుగురు అమ్మాయిలు బరిలోకి దిగుతున్నారు. గతేడాది.. కుందాపురక్‌కు చెందిన ఛైత్ర...
News

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేడు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద.. 75 జిల్లాల్లోని 75వేల మంది లబ్ధిదారులకు ఇళ్లను డిజిటల్‌ వేదికగా ప్రారంభించనున్నారు. అనంతరం వారితో వర్చువల్‌ సమావేశం నిర్వహిస్తారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌...
News

సాగు చట్టాలపై మరోసారి చర్చిద్దాం: కేంద్రం

న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలపై రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అయితే.. చట్టాలపై ఉన్న అభ్యంతరాలను తెలపాలన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన...
News

కాషాయ జెండాను తొలగించిన ముస్లిం మూక!

మతోన్మాదులతో ఛత్తీస్‌గఢ్‌లో అల్లర్లు ముగ్గురికి గాయాలు విద్యాసంస్థలు మూసివేత రంగంలోకి భద్రతా బలగాలు 144 సెక్షన్‌ విధింపు కవార్ధా: ఛత్తీస్‌గఢ్‌లో ముస్లిం మతోన్మాదులతో అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఓ స్తంభంపై ఉన్న కాషాయ జెండాను ముస్లిం మూక బరితెగించి తొలగించడంతో ఉద్రిక్తత...
News

లఖీంపూర్‌ ఖేరీ హింసలో ఏబీపీ జర్నలిస్ట్‌ హత్య!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ ఘటనకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం విదితమే. ఆదివారం తర్వాత చోటు చేసుకున్న ఘటనల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రాతోపాటు 13 మందిపై పోలీసులు...
News

లఖీంపూర్‌ ఖేరీ మృతులకు రూ. 45 లక్షల పరిహారం

బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీలో చనిపోయిన రైతుల కుటుంబాలకు 45 లక్షల చొప్పున పరిహారాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గాయపడ్డవాళ్లకు 10...
News

నిజమైన ఐక్యతే… నిజమైన బలం

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ జమ్మూ-కశ్మీర్‌: మన బలం.. మన ఐక్యతతోనే ఎదుటవారికి తెలుస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో తన నాలుగు రోజుల పర్యటన ముగింపు రోజున కేశవ్‌...
News

హెరాయిన్‌ ప్యాకెట్లపై ఇమ్రాన్‌ తల్లి ఆసుపత్రి పేరు

స్మగ్లర్‌ను పట్టుకున్న పోలీసులు పంజాబ్‌: పాకిస్తాన్‌ నుండి హెరాయిన్‌, ఇతర మాదకద్రవ్యాలు భారతదేశానికి స్మగ్లింగ్‌ కావడం కొత్త విషయం కానప్పటికీ, ఈసారి సరికొత్త సంఘటన జరిగింది. ఇమ్రాన్‌ ఖాన్‌ తల్లి జ్ఞాపకార్థం నిర్మించిన ఆసుపత్రి పేరు సరిహద్దుల వెంబడి భారతదేశానికి తరలిస్తున్న...
1 1,901 1,902 1,903 1,904 1,905 2,293
Page 1903 of 2293