News

News

మహారాష్ట్ర మంత్రికి దిమ్మ దిరిగింది…

ముంబై: ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అక్రమమన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌కు ఎన్‌సీబీ ఇచ్చిన సమాధానంతో దిమ్మ దిరిగింది. ఓ క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని, నిషేధిత...
News

తైవాన్‌పై డ్రా‘గన్‌’!

ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికాలను అండగా ఉండాలని కోరిన బాధిత దేశం తైపీ సిటీ: 2025 నాటికి తైవాన్‌ దీవుల్ని డ్రాగన్‌ దేశం ఆక్రమించే అవకాశాలు ఉన్నట్టు రక్షణ మంత్రి చియూ కూ చెంగ్‌ ఆందోళన చెందుతున్నారు. చైనా, తైవాన్‌ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం...
News

పాకిస్తానే ఒక ఉగ్రవాది!

ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశంలో భార‌త్ ఎదురుదాడి న్యూయార్క్‌: పాకిస్తానే ఒక ఉగ్రవాది... ప్రపంచంలో అతిపెద్ద నేరస్థ దేశం... మమ్మల్ని దాని బాధితుడిగా తయారుచేస్తోందని భారతదేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 76వ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సెషన్‌ ఆరో కమిటీలో భారతదేశం కౌన్సిలర్‌/లీగల్‌...
News

ఆ మృతులు ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుడు!

ముస్లింలను వేరు చేసి, హిందువులను కాల్చిన ముష్కరులు జమ్మూ కశ్మీర్‌: ఉగ్రవాదుల కాల్పుల్లో మృత్యువాత పడిన వారు సంగం సఫకదళ్‌లో ఉన్న బాయ్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఇద్దరు హిందూ టీచర్లు. జమ్మూ కశ్మీర్‌లో తాజాగా ఇద్దరిని ముష్కరులు బలితీసుకున్న...
News

1.77 లక్షల ఏళ్ల కిందటే భారత్‌లో మానవ మనుగడ

తాజా అధ్యయనంలో వెల్లడి రాజస్థాన్‌: అండాకార రాతి గొడ్డళ్ల వంటి పనిముట్లను ఉపయోగించిన ఆది మానవులు భారత్‌లో 1.77 లక్షల ఏళ్ల క్రితం జీవించి ఉన్నారని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఆసియా వ్యాప్తంగా హోమో సెపియన్ల విస్తరణ చోటుచేసుకోవడానికి కాస్త ముందు...
News

బ్రేకింగ్‌ న్యూస్‌… జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు టీచర్ల కాల్చివేత!

జమ్మూ కాశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు స్వైరవిహారం చేస్తున్నారు. సాధారణ పౌరులను కాల్చిచంపుతున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని సీనియర్‌ సెకండరీ స్కూల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను తుపాకులతో కాల్చి చంపారు. Source: Organiser మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK...
News

చార్‌ధామ్‌ యాత్రపై పరిమితుల్లేవ్‌

కొత్త మార్గదర్శకాలు హైకోర్టు జారీ ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రపై పరిమితులను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. యాత్రికుల సంఖ్యలో ఎలాంటి పరిమితులు లేవని.. కానీ దర్శనాల కోసం తప్పనిసరిగా చార్‌ధామ్‌ బోర్డు...
News

హాకీ సమాఖ్య వార్షిక అవార్డుల్లో భారత్‌ ఆధిపత్యం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య వార్షిక అవార్డుల్లో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. బుధవారం ప్రకటించిన అవార్డుల్లో అన్ని విభాగాల్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. పురుషుల్లో ఉత్తమ ఆటగాడిగా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మహిళల్లో గుర్జీత్‌ కౌర్‌ నిలిచారు. ఉత్తమ గోల్‌కీపర్లుగా వెటరన్‌ ఆటగాడు శ్రీజేష్‌(పురుషుల),...
News

పాకిస్తాన్‌లో భారీ భూకంపం

20 మంది మృతి, వందలాది మందికి గాయాలు లాహోర్‌: పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని హర్నోయ్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.7గా...
News

ఫేస్‌బుక్‌తో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనం

ఆ సంస్థ మాజీ ఉద్యోగి వెల్లడి న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌పై ఆ సంస్థ మాజీ డాటా సైంటిస్టు ఫ్రాన్సెస్‌ హాగెన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎఫ్‌బీ, ఇన్‌స్టాగ్రామ్‌ల వినియోగం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ముప్పు ఉంటుందని హెచ్చరించారు. యువత ఆహారపు...
1 1,898 1,899 1,900 1,901 1,902 2,293
Page 1900 of 2293