News

News

ఉగ్రవాదుల కుట్ర భగ్నం!

ఒకరి అరెస్టు ఢిల్లీ: నవరాత్రుల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలోని లక్ష్మీ నగర్‌ ప్రాంతంలో అష్రఫ్‌ అలీ అనే పాకిస్తానీ ఉగ్రవాదిని పోలీసులు...
News

వీర్ సావర్కర్ పుస్త‌కం ఆవిష్క‌ర‌ణ‌

ఢిల్లీ: ఢిల్లీలోని డాక్టర్‌ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో సీనియర్‌ జర్నలిస్టులు, రచయితలు ఉదయ్‌ మహూర్కర్‌, చిరాయు పండిట్‌ రాసిన "Veer Savarkar : The Man Who Could Have Prevented partition" అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్‌చాల‌క్‌...
News

‘పెళ్ళి’ కారణంతో మతం మారడం సరికాదు

ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్ట‌ర్‌ మోహన్‌ భగవత్‌ ఉత్తరాఖండ్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్ట‌ర్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ పెళ్ళి వంటి చిన్న కారణాలతో హిందూ యువతీయువకులు మతం మార్చుకోవడం సరికాదని అన్నారు. సొంత మతం, సాంప్రదాయాలపై...
News

ఒడిశాలో ముగ్గురు మావోయిస్టులు హతం

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఒక మావోయిస్టు మృతి చెందారు. ఒక పోలీసు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. తులసీ ఫారెస్ట్ రేంజ్ లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు...
News

ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలంటే R S S మరింత బలోపేతం కావాలి – జస్టిస్ జె. బెంజమిన్ కోషి

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదం, జమ్మూ కాశ్మీర్‌లో పండిట్లు మరియు పాఠశాల ఉపాధ్యాయుల ఊచకోత గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరింత బలోపేతం కావాలని పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్...
News

కశ్మీర్ లో ఉపాధ్యాయుల హత్యపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు… ఉగ్రవాద సానుభూతి పరులైన 40 మంది టీచర్లకు సమన్లు… 400 మంది అరెస్ట్..

జమ్ముకశ్మీర్​​లో మైనారిటీలపై దాడులు, హత్యల వ్యవహారానికి సంబంధించిన కేసులో 40 మంది టీచర్లకు ఎన్ఐఏ సమన్లు పంపింది. శ్రీనగర్​లోని ఈద్​గఢ్​ ప్రాంతంలో పాఠశాల ఆవరణంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన ప్రిన్సిపాల్​ సుపీందర్​ కౌర్​, ఉపాధ్యాయుడు దీపక్ చంద్ ల​ హత్యలపై...
News

కేరళ : అక్షర రథ యాత్రపై జిహాదీల కన్నెర్ర

భారత స్వాతంత్ర్య డెబ్బై ఐదవ వార్షికోత్సవం (ఆజాదీ కా అమృత మహోత్సావ్) లో భాగంగా, కేరళ కోజికోడ్ కు చెందిన కేసరి వార పత్రిక ‘అక్షర రథ యాత్ర’ను నిర్వహించింది. కన్యాకుమారి నుండి కోజికోడ్ వరకు ఈ ఊరేగింపు సాగింది. రథయాత్రను...
ArticlesNews

కనుమరుగు కానున్న క్రైస్తవం

కొన్ని శతాబ్దాల అణచివేత, అదృశ్యం తర్వాత ప్రకృతి ఆరాధన, స్త్రీ దేవతా మూర్తుల ఆరాధన, బహుదేవతారాధన తిరిగి ప్రపంచ వేదిక మీద పురుడు పోసుకుని పుంజుకోవటంతో క్యాథలిక్ చర్చి భయపడుతున్నది. ఏకైక దేవ మతాలు 2000 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని శాసించాయి....
News

కరోనా ముప్పు పోలేదు… డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!

జెనీవా: ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా ముప్పు ఇంకా పోలేదని, వైరస్‌ను నియంత్రించే పద్ధతులు పాటించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లోకానికి హెచ్చరించింది. గతవారం ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారని, అలాగే మరో 54 వేల మంది...
News

మలేరియాకూ వ్యాక్సిన్‌!

జెనీవా: మలేరియాకూ వ్యాక్సిన్‌ వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మలేరియాకు తొలి టీకా. 2019 నుంచి ఆఫ్రికాలోని 8 లక్షల మంది పిల్లలపై చేస్తున్న ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను చూపించడంతో డబ్ల్యూహెచ్‌వో దానికి ఆమోదం తెలిపింది. ‘ఆర్టీఎస్‌, ఎస్‌/ఏఎస్‌01 (మాస్క్విరిక్స్‌ బ్రాండ్‌...
1 1,897 1,898 1,899 1,900 1,901 2,293
Page 1899 of 2293