News

NewsProgramms

విద్యాభారతికి భూమి, భవనాలను దానమిచ్చిన శ్రీ CBR ప్రసాద్

ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో తన భూమిలో నిర్మించిన భవనాలను, సుమారు 6 ఎకరాల భూమిని విద్యాభారతి, ఆంధ్రప్రదేశ్ సంస్థకు శ్రీ చలసాని బలరామ ప్రసాద్ (సి.బి.ఆర్) దానంగా ఇచ్చారు. 05.05.2022 ఉదయం గం॥ 11.00లకు కేతనకొండ సి.బి.ఆర్. స్పోర్ట్స్ అకాడమిలో...
News

శుక్రగ్రహంపై పరిశోధనలకు భారత అంతరిక్ష సంస్థ సిద్ధం

న్యూఢిల్లీ: సౌర మండలంలోనే అత్యంత వేడిగ్రహం శుక్రుడి రహస్యాలను విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో సిద్ధమవుతోంది. 2024 డిసెంబర్​లో వీనస్ మిషన్ చేపట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం శుక్ర గ్రహశాస్త్రంపై ఇస్రో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించింది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం...
News

పాస్టర్ ఆక్రమించిన రూ.12 కోట్ల త‌మ ఆస్తిని ఇప్పించండి

న్యాయం కోసం హిందూ కుటుంబం మోకాళ్ళ‌పై నిరసన చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఓ హిందూ కుటుంబానికి చెందిన రూ.12 కోట్ల ఆస్తిని ఓ పాస్టర్ ఆక్రమించాడు. దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నించి, విఫలమవడంతో కుటుంబ సభ్యులు తమ ఆస్తిని రికవరీ చేయాలని...
News

పాకిస్తాన్ టూ ఆదిలాబాద్‎కు ఆయుధాలు వయా డ్రోన్

భాగ్య‌న‌గ‌రం: దేశంలో ఎక్కడ ఉగ్ర కుట్ర జరిగినా మూలాలు తెలంగాణలో కనిపిస్తాయి. అలాగే తెలంగాణలో ఎక్కడ ముష్కర కదిలికలు వెలుగులోకి వచ్చినా దాని మూలాలు హైదరాబాద్‌లో బ‌య‌ట‌ప‌డ‌తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బయటపడింది. హర్యానా పోలీసులు భారీ ఉగ్రవాద కుట్రను...
News

అమెరికాలో అనాథ‌కు అంత్యక్రియలు చేసిన ఆరెస్సెస్ కార్యకర్త

ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ వ్య‌క్తి అమెరికాలోని ఓ అనాథ‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించి, త‌న సేవాభావాన్ని చాటుకున్నారు. రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌)కు చెందిన ప్రాంత కార్య‌కారిణి స‌ద‌స్యులు కాకాణి పృథ్వీరాజ్ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ నెల రెండోతేదీన జ‌రిగిన...
News

ముస్లిం అమ్మాయితో పెళ్ళి… హిందూ యువకుడి దారుణ హత్య!

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌ సరూర్ నగర్‌లో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ పెళ్ళి చేసుకుందన్న కారణంతో ఓ యువతి సోదరుడు ఆమె భర్తను హత్య చేశాడు. గడ్డపారలతో అతనిపై దాడి చేసి హతమార్చాడు. కళ్ళెదుటే తన భర్తను చంపడంతో ఆ యువతి...
News

అంతర్జాతీయ వేదికపై భారత సినిమాలకు అరుదైన గౌరవం

కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నభారత చిత్రాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయ సినీ వేదిక 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌' వజ్రోత్సవంలో భారత్​కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే.. భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్‌లో అధికారిక దేశం హోదా కల్పించగా.. తాజాగా మరో నిర్ణయం...
News

శ్రీలంక ప్రజలను సత్యసాయి సేవా సంస్థలు ఆదుకోవాలి

ట్రస్ట్ సభ్యులను కోరిన శ్రీలంక క్రికెటర్ రణతుంగ కొలంబో: శ్రీలంకలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నుంచి అక్కడి ప్రజలను ఆదుకోవాలని పుట్టపర్తి శ్రీ సత్యసాయి సంస్థను ప్రముఖ శ్రీలంక క్రికెటర్ అర్జున రణతుంగ విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి...
News

భారత్‌కు బలమైన అంతర్జాతీయ భాగస్వామి ఫ్రాన్స్: మోడీ ట్వీట్

న్యూఢిల్లీ: ఐరోపా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ.. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో రెండు దేశాలు బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్‌, ఫ్రాన్స్‌ అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షికమైన పలు అంశాలు...
News

కలిసి పనిచేద్దాం.. అంతర్జాతీయ సుస్థిరతకు కృషి చేద్దాం: నార్డిక్ దేశాలకు మోదీ సూచన

కోపెన్‌హాగెన్‌: పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పాటునందించగలమని నార్డిక్‌ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో నిర్వహించిన ఇండియా-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆధునిక...
1 1,897 1,898 1,899 1,900 1,901 2,493
Page 1899 of 2493