News

News

ఎన్ ‌సీ ఎస్ ‌సీ ఛైర్ ‌పర్సన్ ‌గా విజయ్‌ సాంప్లా

భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్‌ సాంప్లా షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ (ఎన్ ‌సీ ఎస్ ‌సీ) ఛైర్ ‌పర్సన్ ‌గా రెండోసారి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో...
News

జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో పర్యటించనున్న ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్ లలో...
News

శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రోన్ కలకలం

* 4 గంటలపాటు ఎగిరిన డ్రోన్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గగనతలంలో డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. మామిడిపల్లి వైపు నుంచి పైకి లేచిన డ్రోన్.. ఎయిర్పోర్టు సమీపంలో నాలుగు గంటలు ఎగిరింది. ల్యాండింగ్కు వచ్చే విమానాలకు ఏటీసీ...
News

యూరప్ దేశాల వైఖరి ఆక్షేపణీయం – భారత విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్

* పశ్చిమ దేశాలకు ఆసియా దేశాల ఇబ్బందులు పట్టవంటూ వ్యాఖ్య * ఉక్రెయిన్ పై యుద్ధంలో భారత వైఖరిని సమర్థించుకున్న భారత విదేశాంగ శాఖ... ఉక్రెయిన్ పై రష్యా తీసుకుంటున్న సైనిక చర్య విషయంలో‌ తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్ ‌ను...
ArticlesNews

ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ

తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ ధృతి, దీక్ష ఎంత గొప్పవంటే... ఆవిడ...
News

యూపీలో అక్రమ లౌడ్ స్పీకర్లు, హోరు త‌గ్గుతోంది…

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మతపరమైన ప్రదేశాల‌లో చట్టవిరుద్ధంగా లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసిన వారిపైనా, శబ్ద పరిమితి ప్రమాణాలను ఉల్లంఘించేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హోం శాఖ చెప్పిన కొన్ని రోజుల తరువాత దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలకు సమాచారం ఇస్తున్నట్టు పోలీసులు తెలిపారు....
News

హనుమను అవ‌మానించిన మహారాష్ట్ర మంత్రి అబ్దుల్ సత్తార్!

ముంబై: దేశంలో హనుమాన్ చాలీసా హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ నవనీత్ కౌర్ మహారాష్ట్ర మంత్రి ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతా అంటూ సవాల్ విసరడం పెను దుమారం రేగింది. తర్వాత భారీ ఎత్తున శివసేన కార్యకర్తలు నవనీత్ కౌర్...
News

భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్

హెచ్చరించిన నిఘా విభాగం న్యూఢిల్లీ: వచ్చే రెండు వారాల్లో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, బంగాల్‌ రాష్ట్రాల్లో మావోలు భారీ చర్యలకు ఉపక్రమించవచ్చని నిఘా...
News

న‌కిలీ క‌రెన్సీ ముద్రించిన ఇద్ద‌రు ముస్లింల‌ అరెస్ట్‌!

నాగావ్: మధ్య అసోం జిల్లా నాగావ్ ముస్లిం నేరగాళ్ళ‌ అక్రమాలకు కేంద్రంగా మారింది. గత 12 నెలల్లో, వివిధ నేరాలలో పాల్గొన్న వేలాది మంది నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు. నాగావ్ పోలీసులు గత కొన్ని...
News

ఆంధ్ర, తెలంగాణలో పెట్రోల్​పై పన్ను తగ్గించరా?

ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పెట్రోల్​, డీజిల్​ ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గతేడాది నవంబర్​ నెలలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు చమురుపై వ్యాట్‌ను తగ్గించలేదన్నారు. అలా చేయడం ద్వారా తాము...
1 1,849 1,850 1,851 1,852 1,853 2,436
Page 1851 of 2436