News

News

‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనలు

* బీహార్లో రైలు దహనానికి పాల్పడ్డ అల్లరి మూకలు * వ్యూహాత్మక దాడులుగానే అభిప్రాయపడుతున్న విశ్లేషకులు యువతను పెద్ద ఎత్తున సైన్యంలో రిక్రూట్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం 'అగ్నిపథ్' స్కీంను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కూడా...
News

బుల్డోజింగ్ పై స్టే ఇవ్వలేం: స్పష్టం చేసిన సుప్రీం

నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనల పేరుతో ఇటీవల యూపీలో రాళ్ళ దాడులు, విధ్వంసానికి పాల్పడ్డ ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ జమియత్-ఉలేమా-ఏ-హింద్ సంస్థ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ పై స్పందించాలని, 3 రోజుల్లో...
News

జ‌మ్మూక‌శ్మీర్‌లో 300పైగా పాఠ‌శాల‌లు ర‌ద్దు

జమాత్- ఈ- ఇస్లామీ సంస్థకు అనుబంధంగా నడుస్తున్నందునే... 11 వేల మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్చాలని కేంద్రం సూచన క‌శ్మీర్‌: జమాత్‌-ఇ-ఇస్లామీ ఆర్గనైజేషన్‌ అనుబంధ సంస్థ అయిన ఫలాహ్‌-ఇ-ఆమ్‌ ట్రస్ట్ (ఎఫ్‌.ఎ.టి) పరిధిలోని దాదాపు 300లకుపైగా స్కూళ్ళ‌ను నిషేధిస్తున్నట్టు జమ్మూ...
News

భారత రైళ్ళ‌లో గ్యాస్ సిలిండర్ల వినియోగం నిషేధం

అగ్ని ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: రైళ్ళ‌లో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వంట వండే ప్యాంట్రీ కార్లలో గ్యాస్‌ సిలిండర్ల వినియోగంపై నిషేధం విధించింది. వీటికి బదులు ఎలక్ట్రిక్‌ ఇండక్షన్లను వినియోగించాలని...
News

TV9 రవిప్రకాశ్ కి కోర్టు మొట్టికాయలు

టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకల్లేవని, అన్నీ చట్టబద్ధంగానే జరిగాయని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ బుధవారం తీర్పు వెలువరించింది. టీవీ9 లో వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టడానికి మాజీ...
News

బెంగళూరులో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

బెంగ‌ళూరు: ఆధ్యాత్మిక భావనలను పురిగొల్పే పవిత్ర దేవాలయాలు హిందూతత్వానికి ప్రతీకలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. బెంగళూరులో ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన 'రాజాధిరాజ గోవింద' దేవస్థానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేవాలయాలు కళలు, భాషలు, జ్ఞానసంస్కృతి, నిర్మాణ...
News

కమ్యూనిస్ట్ పార్టీ ఆనవాయితీని పాటించని చైనా అధ్యక్షుడు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ‌కు బుధవారంతో 69 ఏళ్లు పూర్తయ్యాయి. చైనా అధ్యక్షులు 68 ఏళ్ల వయసు దాటిన తర్వాత లేదా అయిదేళ్ల చొప్పున రెండు దఫాలు పదవిలో కొనసాగాక రిటైర్‌ కావడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్క మావో జెడాంగ్‌...
News

పూరీ క్షేత్రంపై ఒవైసీ అనుచిత వ్యాఖ్యలు… పోలీసులకు జగన్నాథ సేన ఫిర్యాదు

పూరీ: ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర నిర్మాణంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జగన్నాథ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్నాథ సేన సమన్వయకర్త ప్రియదర్శన్‌ పట్నాయక్‌ పూరీలోని సింహద్వార ఠాణాలో ఒవైసీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు....
News

అమర్నాథ్ యాత్రకు ప్రథమ పూజ

అమ‌ర్నాథ్‌: ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్రకు లాంఛనంగా శ్రీకారం చుడుతూ ప్రథమ పూజను నిర్వహించారు. దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని పరమశివుని పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌లో జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పూజలు జరిపారు. అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న ప్రారంభమై ఆగస్టు 11న...
News

మంగోలియాకు భారత్ నుంచి బుద్ధ భగవానుడి పవిత్ర అస్తికలు

మంగోలియా: బుద్ధ భగవానుడి నాలుగు పవిత్ర కపిల వస్తు అవశేషాలను 11 రోజులపాటు ప్రదర్శన నిమిత్తం మంగోలియాలో ఓ మఠంలో ఉంచారు. వీటిని భారత్‌ నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు నేతృత్వంలోని బృందం తీసుకువచ్చింది. భారత్‌లోని హిమాలయ పర్వతాల...
1 1,847 1,848 1,849 1,850 1,851 2,492
Page 1849 of 2492