దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకే పీఎం గతిశక్తి యోజన… పీఎం మోడీ వెల్లడి
దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడంలో పీఎం గతి శక్తి యోజన కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రభుత్వ -ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కావాలని, పెట్టుబడులు పెంచాలని కోరారు. "వివిధ శాఖల వద్ద అన్ని అభివృద్ధి...









