News

News

వారణాశిని సందర్శించనున్న నేపాల్ ప్రధాని

దౌత్య విషయాలపై మోదీతో చర్చలు న్యూఢిల్లీ: నేపాల్‌ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఏప్రిల్ మొదటి వారంలో భారత్‌లో పర్యటించనున్నారు. 2021 జూలైలో నేపాల్‌ ప్రధాని పదవిని మరోసారి చేపట్టిన తర్వాత షేర్ బహదూర్ దేవుబా భారత పర్యటనకు రానుండటం ఇదే...
News

ఏప్రిల్ 10నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

క‌డ‌ప‌: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాలు, ఏప్రిల్ 15న జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేయాల‌ని టీటీడీ జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం అధికారుల‌ను ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై...
News

మావో విధానాలు నచ్చక మహిళా మావోయిస్టు లొంగుబాటు!

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: మావోయిస్టు మడకం ఇడుమమ్మ అలియాస్ ఇడిమి అలియాస్ లత తూర్పుగోదావరి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలై 2016లో సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరిన ఇడుమమ్మ.. శబరి ఎల్​వోఎస్​లో దళ సభ్యురాలిగా చేరారు. సంవత్సరం తర్వాత చర్ల...
NewsProgramms

పుస్తకం చిన్నది – విషయం పెద్దది

* “మనదే - మనదే కాశ్మీరం” పుస్తకావిష్కరణ సభలో వక్తలు శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి రచించిన “మనదే మనదే కాశ్మీరం” పుస్తకం అవటానికి చిన్నదే అయినా మంచి విషయమున్న పుస్తకమని ఆ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. “మనదే.. మనదే కాశ్మీరం”...
News

ఎంపీలో మ‌రో వివాదం సృష్టించిన ముస్లింలు!

హిజాబ్‌తో తరగతి గదిలో నమాజ్ చేసిన విద్యార్థిని, విచారణ నిర్వహిస్తున్న అధికారులు భోపాల్‌: కర్ణాటకలో హిజాబ్ వివాదం సద్దుమణగక ముందే, మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌లో నమాజ్ వివాదం ప్రారంభమైంది. డాక్టర్ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయంలో హిజాబ్ ధరించిన ఓ విద్యార్థిని...
News

సింగపూర్‌లో తొలిసారిగా ఉగాది భాగవత సప్తాహం

సింగ‌పూర్‌: సింగ‌పూర్‌లో తెలుగు సంస్థలు శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ సాంస్కృతిక పరివారాలు సంయుక్తంగా ఉగాదిని పురస్కరించుకుని పంచ మహా సహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌ చేతుల మీదుగా శ్రీమద్‌ భాగవత...
News

వీర్ సావర్కర్ లేకుంటే దేశం లతాజీ గొంతు విని ఉండేది కాదు

డాక్టర్ హరీష్ భీమానీ భోపాల్: 'లతా మంగేష్కర్' కార్యక్రమంలో లతాజీ జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ, ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ డాక్టర్ హరీష్ భీమానీ... వీర్ సావర్కర్ వల్లనే భారతదేశం లతాజీ గొంతు వినడానికి కారణమని అన్నారు. సావర్కర్ లేకుంటే లతాజీ...
News

భారతదేశంలో రికార్డు స్థాయిలో డిజిటల్ చెల్లింపులు

వెల్లడించిన వరల్డ్ లైన్ నివేదిక న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు మనదేశంలో గణనీయంగా పెరుగుతున్నట్టు 'వరల్డ్‌లైన్‌ ఇండియా' డిజిటల్‌ పేమెంట్స్‌ నివేదిక విశ్లేషించింది. దీని ప్రకారం గత ఏడాదిలో మనదేశంలో చెలామణిలో ఉన్న డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల సంఖ్య 100 కోట్లకు మించిపోయింది....
News

దినదిన ప్రవర్థమానమ‌వుతున్న జాతీయవాద భావనలు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు భాగ్య‌న‌గ‌రం: సామాజిక మార్పుతో పాటు వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ వ్యక్తికంటే దేశం, సమాజం అత్యున్నతమనే భావనను ముందుకు తీసుకువెళుతున్న జాతీయవాద ఆలోచనలు దినదిన ప్రవర్థమానమ‌వుతున్నాయని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. హైదరాబాద్‌లోని కేశవ...
News

విద్యా వ్య‌వ‌స్థ‌లోని ‘క‌రోనా న‌ష్టాన్ని’ భ‌ర్తీ చేద్దాం

ఆర్‌.ఎస్‌.ఎస్ స‌హ స‌ర్ కార్య‌వాహ డాక్ట‌ర్ కృష్ణ గోపాల్‌ రాంచీ: క‌రోనా ర‌క్క‌సి వ‌ల్ల విద్యా వ్య‌వ‌స్థ‌లో ఏర్ప‌డిన న‌ష్టాన్ని మ‌న‌మంతా ఐక్యంగా భ‌ర్తీ చేద్దామ‌ని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) సహ స‌ర్ కార్య‌వాహ డాక్టర్ కృష్ణ గోపాల్ అన్నారు....
1 1,836 1,837 1,838 1,839 1,840 2,389
Page 1838 of 2389