News

News

దినదిన ప్రవర్థమానమ‌వుతున్న జాతీయవాద భావనలు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు భాగ్య‌న‌గ‌రం: సామాజిక మార్పుతో పాటు వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ వ్యక్తికంటే దేశం, సమాజం అత్యున్నతమనే భావనను ముందుకు తీసుకువెళుతున్న జాతీయవాద ఆలోచనలు దినదిన ప్రవర్థమానమ‌వుతున్నాయని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. హైదరాబాద్‌లోని కేశవ...
News

విద్యా వ్య‌వ‌స్థ‌లోని ‘క‌రోనా న‌ష్టాన్ని’ భ‌ర్తీ చేద్దాం

ఆర్‌.ఎస్‌.ఎస్ స‌హ స‌ర్ కార్య‌వాహ డాక్ట‌ర్ కృష్ణ గోపాల్‌ రాంచీ: క‌రోనా ర‌క్క‌సి వ‌ల్ల విద్యా వ్య‌వ‌స్థ‌లో ఏర్ప‌డిన న‌ష్టాన్ని మ‌న‌మంతా ఐక్యంగా భ‌ర్తీ చేద్దామ‌ని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) సహ స‌ర్ కార్య‌వాహ డాక్టర్ కృష్ణ గోపాల్ అన్నారు....
News

బీర్భూమ్ హింస కేసు.. రాంపూర్‌హ‌ట్‌లో అడుగుపెట్టిన సీబీఐ బృందం

బీర్భూమ్(పశ్చిమ బెంగాల్): బీర్భూమ్ హింసాకాండ కేసును స్వాధీనం చేసుకోవాలని కోల్‌క‌తా హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని ఆదేశించిన తరువాత, సెంట్రల్ ఏజెన్సీకి చెందిన 15 మంది సభ్యుల బృందం కేసు విచారణకు శనివారం రాంపూర్‌హాట్‌లోని నేరస్థలానికి చేరుకుంది. ఈ...
News

క‌శ్మీర్‌ పండిట్ల వ‌ల‌స‌ల‌పై మ్యూజియం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో క‌శ్మీర్‌ పండిట్లపై జరిగిన మారణహోమం జ్ఞాపకార్థం మ్యూజియం ఏర్పాటును సులభతరం చేస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమితో పాటు అవసరమైన అన్ని మౌలిక...
News

విచారణకు హాజరైన పరమశివుడు!

రాయ్‌పూర్‌: భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమశివుడు కోర్టు విచారణకు హాజరయ్యారు. పరమశివుడు(విగ్రహం) ఒక్కడే కాదు ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో తొమ్మిది మంది కూడా విచారణకు హాజరయ్యారు. ఛ‌త్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో 25వ వార్డుకు చెందిన సుధా...
News

యువతులపై అత్యాచారం… మహమ్మద్ జైద్ అరెస్టు

చెన్నై: డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో లవ్ జిహాద్ కేసులు ఎక్కువవుతున్నాయి. 20 మందికి పైగా యువతులను ప్రలోభపెట్టిన మహ్మద్ జైద్ అరెస్ట్‌తో లవ్ జిహాద్ తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన త‌ర్వాత యువ‌తుల‌ను...
News

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు

విశాఖ‌ప‌ట్నం: విశాఖ‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. అనంత‌రం టీటీడీ చైర్మ‌న్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, విశాఖ‌కు మ‌రింత ఆధ్యాత్మిక శోభ క‌ల్పించేందుకు రెండు సంవ‌త్స‌రాల క్రితం రూ.26 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. మార్చి...
News

దుష్టశక్తుల పేరిట మౌల్వీ దుష్టబుద్ధి!

యువ‌తిపై అత్యాచార య‌త్నం పెన్నాడం(త‌మిళ‌నాడు): త‌మిళనాడులో దుష్టశక్తులను పారద్రోలాలనే సాకుతో ఓ మౌల్వీ యువతిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి అగరుబత్తీల రూపంలో మ‌త్తు పదార్థాన్ని ఉపయోగించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు. కడలూరులోని పెన్నాడం సమీపంలో 22...
News

కశ్మీర్ అంశంపై ‘ఇస్లామిక్’ ఆరోపణలకు భార‌త్ నిప్పులు!

న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత దేశంపై ఇస్లామిక్ సహకార సంఘం నిరాధార వ్యాఖ్యలు చేసిందని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పులు, వక్రీకరణల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో గురువారం...
News

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 28 జ‌వాన్ల‌కు అస్వ‌స్థ‌త‌!

రాయ్‌పూర్‌: విషాహారం తిని 28 మంది జవాన్లు అస్వస్థత పాలైన ఘటన ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లా చింతగుప్పలో జరిగింది. జవాన్లందరూ సీఆర్‌పీఎఫ్ 150వ బెటాలియన్‌కు చెందినవారు. అస్వస్థతకు గురైన వారికి సీఆర్‌పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొందరు జవాన్ల ఆరోగ్య...
1 1,837 1,838 1,839 1,840 1,841 2,389
Page 1839 of 2389