News

News

చైనాపై అమెరికా క‌న్నెర్ర‌… వీగన్ ముస్లింల పేరుతో అన్ని ఉత్పత్తులపై నిషేధం

వాషింగ్ట‌న్‌: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా మరో ముందడుగు వేసింది. షింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని వీఘర్‌ ముస్లింలపై చైనా ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలను అడ్డుకొనేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా విధించిన ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే...
News

అత్యాచారాలు అడ్డుకోలేని పాకిస్తాన్… పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపు కేసులు గణనీయంగా పెరుగున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్‌ హోం శాఖ మంత్రి అట్టా తరార్ మీడియాకు తెలిపారు. రోజుకు...
ArticlesNews

స్వతంత్ర భారత చరిత్రనే మార్చివేసిన డాక్ట‌ర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ

69వ బలిదాన దినం సందర్భంగా సంస్మరణ ఆధునిక భారత దేశపు గొప్ప జాతీయవాది, రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యామ‌ ప్రసాద్ ముఖర్జీ (1901-1953). ప్రధానమంత్రి నరేంద్ర మోడీమోదీ చెప్పిన్నట్లుగా, భారతదేశానికి కొత్త రాజకీయ దృష్టిని సూచించే విధంగా “పార్లమెంటులో 2 నుండి 300...
News

ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత‌!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని నువాపడా జిల్లా బొడెన్‌ సమితిలోని పటధర అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. దక్షిణ ప్రాంత డీఐజీ రాజేష్‌ పండిట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పటధర అటవీ...
News

కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో వివాదాస్పద ప్రశ్న రేగిన‌ తీవ్ర దుమారం... సంబంధిత అధికారిపై చర్యలు భోపాల్: 'కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?' అంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తీవ్ర వివాదానికి...
News

పాకిస్తాన్‌లో ఘోరం.. ప్రసవ సమయంలో శిశువు త‌ల కోసేసిన ఆరోగ్య సిబ్బంది

అపస్మారక స్థితిలో హిందూ గర్భిణి ఇస్లాబాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్క‌డి సింధ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ నవజాతశిశువు మరణించడమే కాకుండా, ఆ గర్భిణి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ప్ర‌స‌వం కోసం...
News

భారతదేశ విభజనకు ముస్లింలను రెచ్చగొట్టిన క్రిస్టియ‌న్ జెగత్‌ గస్పర్‌ రాజ్‌

చెన్నై: మత ప్రాతిపదికన భారత్‌ను మరోసారి విభజించాలని ఎల్‌టీటీఈ అనుకూల క్రిస్టియన్‌ మిషనరీ జెగత్‌ గస్పర్‌ రాజ్‌ బహిరంగంగా పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ప్రసంగంలో, జగత్ గాస్పర్ ముస్లింలు, ఎస్సీ / ఎస్టీ వర్గాల సభ్యులను ఏకం...
News

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన సీఎం ఉద్దవ్‌ ఠాక్రే

ముంబై: ముఖ్యమంత్రి పదవిపై తనకు మోజు లేదన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘వర్షా’ను ఖాళీ చేసి ఆయన సొంత గృహమైన ‘మాతోశ్రీ’కి చేరుకున్నారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి నుంచి...
News

రేపు ద్రౌపది ముర్ము నామినేషన్?

న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ద్రౌపది ముర్ము జూన్ 24న (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ అభ్యర్థిత్వం కోసం ఆమె పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రతిపాదించనున్నట్టు సమాచారం. నామినేషన్...
News

ఆఫ్ఘన్‌లో భూకంపం … 920 మంది మృతి!

కాబూల్‌: అంతర్గత సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నడుమ ఉన్న అఫ్గన్‌ నేలపై ప్రకృతి విరుచుకుపడింది. బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం దాటికి 920 మంది మృత్యువాత ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మరో 600 మంది వరకు గాయాలకు గురయినట్టు చెబుతున్నారు. అఫ్గన్‌...
1 1,837 1,838 1,839 1,840 1,841 2,492
Page 1839 of 2492