News

News

30 లక్షల కోట్లకు చేరిన భారత ఎగుమతులు: మోదీ

న్యూఢిల్లీ: భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రూ. 30 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. భారతీయులంతా స్థానిక ఉత్పత్తుల కోసం డిమాండ్‌ చేస్తే అవి అంతర్జాతీయం అయ్యేందుకు...
ArticlesNews

ఆధ్యాత్మిక రవికిరణం సద్గురు మళయాళ స్వామి

"యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత" అన్నట్లుగా ఈ పవిత్ర పుణ్య పునీత భారతదేశంలో ఎప్పుడు ధర్మానికి గ్లాని కలిగినా.... అప్పుడు ఒక మహాత్ముడు ఉదయించి ప్రజలలో ధార్మిక చైతన్యాన్ని పునరుజ్జీవింపజేసి, సమాజంలో నెలకొని ఉన్న అంథాచారాలను, అసమానతలను, అనాగరిక...
News

ఏపీలో ఆల‌యాల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి

హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో భ‌క్తుల ధ‌ర్నా ప్ర‌కాశం(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌): హిందూ దేవాల‌యాల ఆస్తుల‌ను అన్య‌మ‌త‌స్తులు ఆక్ర‌మించుకుంటున్నార‌ని, త‌క్ష‌ణం అధికారులు స్పందించి ఆ ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప‌లువురు భ‌క్తులు ఆందోళ‌న చేశారు. ఈ మేర‌కు హిందూ ధర్మ రక్షా సమితి...
News

ఏపీలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా నాలుగు చోట్ల కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిగణనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనకాపల్లి, మాచర్ల, రొంపిచర్ల, నందిగామలో కేవీలు ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర...
News

బాలికపై ఖాన్‌, అనుచ‌రుల సామూహిక అత్యాచారం, హత్య!

రాజ‌స్తాన్‌: రాజ‌స్తాన్‌లో 17 ఏళ్ళ హిందూ బాలికపై సామూహిక అత్యాచారం, హ‌త్య చోటుచేసుకుంది. ఇందుకు కార‌కులైన అర్షద్ ఖాన్, అతని ముగ్గురు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. 24 ఏళ్ళ‌ ఖాన్‌కు క్రిమినల్ నేపథ్యం ఉంది. బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటాడు. రివాల్వర్‌తో...
News

మ‌మ‌త పాల‌న ఇక చాలు… బెంగాల్‌లో ఎమ‌ర్జెన్సీ విధించండి

పీసీసీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లోని దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మారణహోమాలు, సజీవ దహనాలు, హత్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. బీర్భూమ్‌లో చోటుచేసుకున్న దారుణంపై పెద్ద ఎత్తున నిరసనలు...
News

జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం

బోర్డుతో చర్చించిన జమ్మూకశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ జమ్మూకశ్మీర్: అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రపై కీలక ప్రకటన చేసింది. జూన్‌ 30వ తేదీ నుంచి అమర్‌నాథ్‌ యాత్రను ప్రారంభించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌...
ArticlesNews

మన మధ్యలోనే ఉండి మహోన్నతిని సాధించిన ముమ్మడివరం బాలయోగి

గోదావరి నది లోయల మధ్య సస్యశ్యామలమైన, సారవంతమైన భూమి, ఎటు చూసినా కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం, సుందరమైన ప్రకృతితో పాటు కవులను, పండితులను, దాతలను అందించిన నేల తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమది. ఈ పుణ్య ప్రదేశంలో అమలాపురానికి 15...
News

నేడు, రేపు భారత్ బంద్.. భారతీయ మజ్దూర్ సంఘ్ దూరం!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు, రేపు రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్టు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ప్రకటించింది. సమ్మెకు దిగుతున్నట్టు బొగ్గు, ఉక్కు, చమురు, టెలికం, తపాలా, ఆదాయపన్ను, కాపర్, బ్యాంకులు, బీమా...
News

ఆర్‌.ఎస్‌.ఎస్‌కు పరువు నష్టం అనే హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉంది: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌)కు పరువు నష్టం జరిగిందని ఆరోపిస్తూ, ఫిర్యాదు చేసే అధికారం, హక్కు ఆ సంస్థ కార్యకర్తకు ఉందని సుప్రీం కోర్టు చెప్పింది. ఇదే విషయాన్ని చెప్పిన కేరళ హైకోర్టు తీర్పును సమర్థించింది. మాతృభూమి ఇలస్ట్రేటెడ్ వీక్లీ...
1 1,834 1,835 1,836 1,837 1,838 2,389
Page 1836 of 2389