News

News

ఉత్తరప్రదేశ్‌లో గుడినే అమ్మేసిన పాకిస్తానీ!

ఆలయాన్ని కూల్చి రెస్టారెంట్ నిర్మించిన ముస్లిం కార్పొరేషన్ అధికారుల విచారణలో వెలుగుచూసిన ఘోరం ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలోని బెకాన్‌గంజ్‌లో ఉన్న రామ్ జానకీ ఆలయాన్ని పాకిస్తానీ జాతీయుడు విక్రయించాడు. ఆలయంతో పాటుగా అనేక ఇతర ప్రాపర్టీలను కూడా అతడు విక్రయించినట్టు...
News

ఉత్తరప్రదేశ్‌లో దేవుడి లీల!

పురాతన ఆలయంలో చోరీకి గురైన విగ్రహాలు తిరిగి ప్రత్యక్షం తప్పు చేశాం...క్షమించండి అంటూ లేఖ రాసిన దొంగలు ల‌క్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో దేవుడి మహిమ వెలుగులోకి వచ్చింది. చారిత్రక ఆలయ విగ్రహాలు చోరీ చేసిన నిందితులు.. అనంతరం తమను పీడకలలు వేధిస్తున్నాయని పేర్కొంటూ...
News

పంజాబ్‌ సిక్కు గురుద్వారాను మసీదుగా మార్చారంటూ ఆందోళనలు

పటియాలా: మందిర్‌–మసీదు వివాదం పంజాబ్‌నూ తాకింది. పటియాలా సమీపంలో రాజ్‌పురాలోని గుజ్రన్‌వాలా మొహల్లాలో ఉన్న మసీదు నిజానికి సిక్కులకు చెందిన సరాయి అని స్థానిక హిందూ, సిక్కు సమూహాలు ఆరోపించాయి. రెండేళ్ళ కింద‌ట అందులో ఉంటున్న రెండు సిక్కు కుటుంబాలను తరిమేసి...
News

జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ళ‌ బొమ్మలు!

వారణాసి: వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల ఆనవాళ్ళు ఉన్నాయని సర్వే​లో తేలినట్టు స్పష్టం అవుతున్నది. వారణాసిలోని శృంగార్ గౌరీ కాంప్లెక్స్​లో ఉన్న మసీదులో శివలింగం బయటపడటంతో ప్రత్యేక కమిషన్‌ ఆధ్వర్యంలో వీడియో సర్వేకు కోర్టు ఆదేశించింది. ఈ నెల...
News

ఔరంగజేబు ఓ ఉగ్ర‌వాది!: ఆగ్రా మేయర్

ఆగ్రా: మొఘ‌ల్ పాల‌కుడు ఔరంగ‌జేబుపై ఆగ్రా న‌గ‌ర మేయ‌ర్‌, మేయ‌ర్ల మండ‌లి జాతీయ అధ్య‌క్షుడు న‌వీన్‌ జైన్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఔరంగజేబు ఉగ్ర‌వాది అని ఆయ‌న పేరుతో ఎలాంటి ప్రాంతం, ర‌హ‌దారుల పేర్లు ఉండ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. ఔరంగ‌జేబు పేరుతో ఉన్న...
News

ఏపీలో రోడ్ల దుస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: తూర్పుగోదావరి జిల్లా, రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో రోడ్ల పరిస్థితిపై చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారు. తాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప్రయాణించేందుకు మూడు గం.ల...
News

కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి.. తేల్చిన ఎన్ఐఏ కోర్టు!

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి నిధులను సేకరించి, సమకూర్చిన కేసులో కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి అని ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. కశ్మీరు లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాల కేసులో తాను నేరం...
News

అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగులు

భక్తులకు రూ.ఐదు లక్షల ప్రమాద బీమా అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా వెల్లడి న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రికుల భద్రత కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్‌ను ఉపయోగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన హైలెవెల్ సెక్యూరిటీ...
News

శ్రీకృష్ణ జన్మస్థానంలో నమాజ్ చేయడాన్ని నిషేధించాలి

ఆలయాన్ని ధ్వంసం చేసి, మసీదు నిర్మించారు న్యాయస్థానంలో పిటిషన్ మ‌ధుర‌: మ‌ధుర‌లోని షాహీ ఈద్గా మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు స్థానిక కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ ప్రాంతం శ్రీకృష్ణ జన్మస్థలి అని...
News

అది కుతుబ్ మినార్ కాదు… సూర్య గోపురం!

భారత పురావస్తు శాఖ మాజీ అధికారి వెల్ల‌డి న్యూఢిల్లీ: కుతుబ్‌ మినార్‌ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్‌ అధికారి. అది కుతుబ్‌ మినార్‌ కాదని.. సూర్యగోపురం అని చెబుతున్నారు. ఐదవ శతాబ్దంలో రాజావిక్రమాదిత్య ఈ గోపురాన్ని నిర్మించాడని ఆర్కియాలజీ...
1 1,825 1,826 1,827 1,828 1,829 2,438
Page 1827 of 2438