- Odisha CM is a Special Invitee - And other Rituals also there at Odishas' Sri Venkateshwara temple Tirupathi: TTD Chairman Sri YV Subba Reddy invited the Honourable CM of Odisha...
ముంబై: ముంబై వరుస పేలుళ్ళ కేసులో 29 ఏళ్ళ తర్వాత నలుగురిని అరెస్ట్ చేసింది గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్). అబు బాకర్, సయ్యద్ ఖురేషీ, మహ్మద్ యూసఫ్, మహ్మద్ షోయబ్లను అరెస్టు చేసినట్టు మంగళవారం నలుగురిని మే 12న అహ్మదాబాద్...
నేరస్తుల నుండి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు భాగ్యనగరం: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్నగర్ హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఇద్దరు ప్రధాన నిందితులను అయిదు రోజుల కస్టడీకి ఎల్బీనగర్ కోర్టు అంగీకరించగా.. చర్లపల్లి జైలులో ఉన్న మొబిన్,...
భువనేశ్వర్: భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానించారు. మే 21 వ తేదీ నుంచి ఆలయ...
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మదర్సాలకు గ్రాంట్ల విషయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచనల నిర్ణయం తీసుకుంది. యూపీలోని 558 మదర్సాలకు గ్రాంట్లు నిలిపివేసే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మదర్సాలకు నిధులు అందించే అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ...
వారణాసి: జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. స్టే విధించాలని వేసిన పిటిషన్కు వ్యతిరేకంగా హిందూ...
కశ్మీర్ లోయలోని భద్రతా బలగాలకు సరికొత్త సవాలు న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలోని సాఫ్ట్ టార్గెట్లపై దాడి చేస్తున్న ఉగ్రవాదులను ఖతం చేసేపనిలో ఇప్పటికే బిజీగా ఉన్న భద్రతా బలగాలకు సరికొత్త సవాల్ ఎదురైంది. తాజాగా ఇక్కడి తీవ్రవాదంలో మహిళలు కూడా పాలుపంచుకుంటున్నారు....
లీజు రుసుం ఎగవేత సర్కారు భూమిలో భవన నిర్మాణం మధ్యప్రదేశ్కు రూ.7.62 కోట్ల నష్టం కేసు నమోదు చేసిన ఇవోడబ్ల్యు భోపాల్: మధ్యప్రదేశ్లో ఆర్థిక మోసాలకు పాల్పడిన అయిదుగురు మెథడిస్ట్ చర్చి పాస్టర్లపై ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్(ఇవోడబ్ల్యు) కేసు నమోదు చేసింది....
న్యూఢిల్లీ: 2000 ఏళ్ళ క్రితం విక్రమాదిత్యుడు కాశీ విశ్వనాథుడికి ఆలయం కట్టించినట్టు పురాణ చెబుతున్నాయి. 1194లో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆ ఆలయాన్ని కూల్చివేసినట్టు చెబుతారు. తర్వాత 17 ఏళ్ళకు 1211లో గుజరాత్కు చెందిన...
ఆగ్రా: తాజ్మహల్ లోపల తాళం వేసిన 22 గదుల రహస్యాలపై వివాదం కొనసాగుతోంది. ఈ రభస సాగుతుండగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరిలో పునరుద్ధరణ పనుల కోసం తెరిచిన ఆ స్మారక చిహ్నంలోని కొన్ని భూగర్భ గదుల చిత్రాలను విడుదల...