News

ArticlesNews

అగ్ని కెరటం అల్లూరి

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి,...
News

కరోనాను గెలిచిన భారత్… బిల్ గేట్స్ ప్రశంస

న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో అత్యంత సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ తయారీ దిశలో సమగ్ర పరిశోధన, అభివృద్ధి ప్రక్రియ జరగాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చెప్పారు. పూర్తిస్థాయిలో వైరస్ నియంత్రణ సాధ్యం కావాలి. వ్యాక్సిన్ అత్యంత సుదీర్ఘకాలం పనిచేయగలగాలి. ఇటువంటి వినూత్న...
News

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తు.. అమిత్ షా

కోల్‌క‌తా: నార్త్ కోల్‌కతాలోని ఘోష్ భవన్ ప్రాతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త హత్యపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్ వచ్చిన అమిత్‌షా ఈ ఘటనపై మమతా బెనర్జీ సారథ్యంలోని...
News

పరువు హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ

భాగ్య‌న‌గ‌రం: సరూర్ నగర్లో పరువు హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పట్టపగలే భార్య సోదరుడు దాడి చేసి యువకున్ని దారుణంగా హత్య చేసిన ఘటనను సుమోటోగా స్వీకరించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించిన ఎన్హెచ్ఆర్సీ అందరూ...
News

మసీదులో లౌడ్ స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదు… స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు

అల‌హాబాద్‌: మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. నూరి మసీదులో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతించాలని కోరుతూ బదౌన్‌కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌‌పై జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్సిస్...
News

బీజేపీ నేత అరెస్ట్… పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఢిల్లీలో అరెస్టు చేసి, పంజాబ్ తీసుకెళ్తున్న ఆ రాష్ట్ర పోలీసులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బగ్గాను పంజాబ్ పోలీసులు కిడ్నాప్ చేసినట్టు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కేసు...
News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు హతం!

కశ్మీర్​: జమ్ముకశ్మీర్ అనంతనాగ్​ జిల్లా పహల్గాం అట‌వీ ప్రాంతంలో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ముష్కరులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో నిర్భంద తనిఖీలు నిర్వహించాయి బలగాలు. వీరిని చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. హిజ్బుల్...
News

సరూర్‌ నగర్ హత్యపై గవర్నర్ కీలక ఆదేశాలు

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన యువకుడు నాగరాజు హత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. నాగరాజు దారుణ హత్యపై మీడియాల్లో వచ్చిన కథనాల ఆధారంగా మతాంతర వివాహం కాబట్టి ప్రభుత్వం నుండి హత్యపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని గవర్నర్ కోరారు. మతాంతర...
News

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి!

కోల్‌క‌తా: కోల్‌కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ర్యాలీలో ప్రసంగించాల్సిన రోజున, శుక్రవారం ఉదయం 27 ఏళ్ళ బీజేపీ కార్యకర్త ఒకరు పాడుబడిన భవనంలో అనుమానాస్పద పరిస్థితులలో శవమై కనిపించాడు. మృతుడు అర్జున్ చౌరాసియాగా గుర్తించారు. ఉత్తర కోల్‌కతాలోని ఘోష్...
News

జమ్మూక‌శ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి

పెరిగిన అసెంబ్లీ స్థానాలు మొట్టమొదటిసారిగా గిరిజనులకు ప్రాధాన్యం జమ్మూక‌శ్మీర్‌: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయింది. డీలిమిటేషన్‌ కమిషన్‌ తన పదవీ కాలం పూర్తయ్యేందుకు ఒకరోజు ముందే పని పూర్తి చేసింది. రిటైర్డ్‌ జస్టిస్‌ రంజనా దేశాయ్‌ నేతృత్వంలోని ముగ్గురు...
1 1,789 1,790 1,791 1,792 1,793 2,387
Page 1791 of 2387