News

News

వేకువజామున మైక్‌లో ఆజాన్ వ‌ద్దు

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం బెంగ‌ళూరు: లౌడ్ స్పీకర్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది. అనుమతి పొందిన...
News

ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు!

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అమ‌రావ‌తి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆయన...
News

మధ్యప్రదేశ్‌లోని ఉగ్ర కుట్ర‌ల‌పై ఎన్ఐఏ క‌న్ను!

త్వ‌ర‌లో కార్యాల‌యం ప్రారంభం, హోం మంత్రి వెల్ల‌డి భోపాల్‌: ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) త్వరలో మధ్యప్రదేశ్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించనుందని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉగ్రవాద...
News

దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని మోదీ నాయకత్వం

పుస్తకావిష్కరణ సభలో అమిత్ షా న్యూఢిల్లీ: దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని, ఆయనను వారు తమ మనసు లోతుల...
News

భాగ్య‌న‌గ‌రంలో నలుగురు ఉగ్రవాదుల రెక్కీ!

భాగ్య‌న‌గ‌రం: తెలుగు రాష్ట్రం భాగ్య‌న‌గ‌రంలో దాడులు నిర్వహించేందుకు నలుగురు ఉగ్రవాదులు నాలుగు రోజులపాటు రెక్కీ నిర్వహించారు. ఈ మేర‌కు హరియాణా పోలీసులు త‌మ‌ విచారణతో గుట్టు ర‌ట్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు కీలకాంశాలను...
News

దేశద్రోహ చట్టం అమలుపై సుప్రీం స్టే

* కోర్టులు, ప్రభుత్వం రెండూ లక్ష్మణరేఖ దాటకూడదు - కేంద్ర న్యాయ శాఖామంత్రి కిరణ్ రిజుజు దేశద్రోహ చట్టం సెక్షన్ 124ఏ అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు దేశద్రోహం కేసులు నమోదు చేయవద్దన్న సుప్రీం.. ఇప్పటికే నమోదైన...
News

పాక్ కు చైనా తీవ్ర హెచ్చరిక

తమకు చెల్లించాల్సిన రూ.30వేల కోట్లను తక్షణం ఇవ్వకుంటే పాక్ లో ఉన్న కంపెనీలను మూసేస్తామని పాక్ కు చైనా వార్నింగ్ ఇచ్చింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా చైనాకు చెందిన 30 కంపెనీలు పాక్ లో రోడ్లు, రైల్వే, విద్యుత్ కమ్యూనికేషన్ల...
News

భార‌త్‌లో 87శాతం వ‌యోజ‌నుల‌కు క‌రోనా వ్యాక్సినేష‌న్ పూర్తి

దేశ వ్యాప్తంగా 87 శాతంపైగా వ‌యోజ‌నుల‌కు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌లను తీసుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. సబ్ కా సాథ్ & సబ్ కా ప్రయాస్ అనే ల‌క్ష్యంలో భారతదేశంలో ఉన్న...
News

నేరాలను అంగీకరించిన వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్

2017లో జమ్మూ కాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించిన తీవ్ర‌వాదం, వేర్పాటువాదం కార్యకలాపాలకు సంబంధించిన కేసులో తాను ఎదుర్కొంటున్న అభియోగాలను వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ అంగీకరించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎదుర్కొంటున్న అభియోగాలను సైతం ఢిల్లీలో ఒక న్యాయస్థానం...
News

శ్రీలంకకు బలగాలను పంపే ఉద్దేశం లేదు: భారత్

ప్రజల నుంచి పెల్లుబికిన ఆగ్రహంతో అల్లకల్లోల పరిస్థితి నెలకొన్న శ్రీలంకకు.. భారత బలగాలను పంపుతున్నట్లు వస్తున్న వార్తలను భారత్ ఖండించింది. తమకు అలాంటి ఉద్దేశం లేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. శ్రీలంకకు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని.. ఆ దేశ...
1 1,784 1,785 1,786 1,787 1,788 2,387
Page 1786 of 2387