గుజరాత్ అల్లర్లలో మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్...









