News

News

అంబూర్‌లో బిర్యానీ పండుగ వాయిదా!

తమిళనాడు: అంబూర్‌లో బిర్యానీ పండుగను జిల్లా యంత్రాంగం నిరవధికంగా వాయిదా వేసింది. మూడు రోజుల పాటు జ‌రిగే ఈ పండ‌గ‌ను వాయిదా వేయాలని హిందూ మున్నాని డిమాండ్ చేసింది. పండ‌గ వాయిదా ప‌డ‌డంతో దీనిని వ్యతిరేకించిన స్థానిక‌ హిందూ మున్నాని, విజయభారత్...
News

మదర్సాలలో ఇక‌నుంచి జాతీయ గీతం ఆలాప‌న‌: సీఎం యోగి

ల‌క్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత‍్తర్వులు గురువారం జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో...
News

మమతకు సాహితీ పురస్కారం… బెంగాలీ రచయిత్రి అవార్డు వాపస్!

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సాహిత్య పురస్కారం ప్రకటించిన పశ్చిమబంగా బంగ్లా అకాడమీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగాలీ రచయిత, జానపద సాహిత్య పరిశోధకురాలు రత్నా రషీద్‌ బెనర్జీ తన అవార్డుని వెనక్కి ఇచ్చారు. 2019లో ‘అనందా శంకర్‌ శ్రమక్‌...
News

తిరుమలలో హనుమంతుడి జన్మస్థలంపై విస్తృత స్థాయిలో ప్రచారం

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తిరుప‌తి: హ‌నుమంతుని జన్మ స్థలంపై వివిధ అంశాలతో కూడిన గ్రంథాలను పలు భాషల్లో ముద్రించేందుకు చర్యలు తీసుకోవాలని ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్రత్యేకాధికారిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర వ్రత విధానం...
News

డీఎంకే పాలనలో ఆలయాల్లో రాజకీయ జోక్యం!

చెన్నై: డీఎంకే పాలనలో ఆధ్యాత్మిక వ్యవహారాలలో రాజకీయ జోక్యం అధికమైందని అన్నాడీఎంకే అసమ్మతి నాయకురాలు శశికళ ఆరోపించారు. ఆలయాలలో, మఠాలలో ప్రాచీన సంప్రదాయం ప్రకారం నిర్వహించే వేడుకలపై నిషేధం అమలు చేయడం తగదన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా ఆలయాల్లో అమలులో...
News

తాజ్ మహల్ స్థలం జైపూర్ రాజవంశానిది

రాజస్థాన్ ఎంపీ దివ్య కుమారి ప్రకటన రాజ‌స్థాన్: ఆగ్రాలో తాజ్‌ మహల్‌ కట్టించిన ప్రాంతం వాస్తవానికి జైపూర్‌ పాలకుడు జై సింగ్‌కు సంబంధించింది. అందుకు తగ్గ ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయి అని రాజస్థాన్‌ బీజేపీ ఎంపీ దివ్య కుమారి...
News

ఢిల్లీ నగర వీధులకు బానిసత్వ‌ పేర్లొద్దు!

మొగల్ చక్రవర్తుల నామాలు మార్చండి హిందూ సంస్థల డిమాండ్ న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ కొత్త డిమాండ్‌తో ఉద్యమాన్ని తెర మీదకు తెచ్చింది. హిందుత్వ అనుబంధ సంస్థలతో పోరాటానికి దిగింది. మొఘలాయిల పాలనకు.. బానిసత్వానికి గుర్తులుగా మిగిలిపోయి కొన్ని రోడ్ల పేర్లను వెంటనే...
News

తీరం దాటిన అసని తుపాను

అమ‌రావ‌తి: అసని తుపాను తీరం దాటింది. ఏపీలోని మచిలీపట్టణానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది. ఇది ఈ రాత్రికి ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్ళీ...
News

హిందీ భాష కోసం ఐక్యరాజ్య సమితికి భార‌త్ రూ. 6 కోట్ల విరాళం

న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితిలోని వ్యవస్థల్లో హిందీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం రూ.6 కోట్లు అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడేవారికి సమాచారాన్ని చేరవేయడానికి 2018లో భారత దేశం ప్రారంభించిన యుఎన్ఒ ప్రాజెక్టు కోసం ఈ సొమ్మును ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును...
1 1,783 1,784 1,785 1,786 1,787 2,387
Page 1785 of 2387