News

News

తిరుపతిలో శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర

తిరుప‌తి: తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ కార్యనిర్వహణాధికారి ధ‌ర్మారెడ్డి దంపతులు సారె సమర్పించారు. ఈ నెల 10వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర 18వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. తుడ స‌ర్కిల్ నుండి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ...
News

గుజరాత్‌లో సరూర్ నగర్ తరహాలో హిందూ యువకుడి హత్య!

గాంధీన‌గ‌ర్‌: హైదరాబాద్ సరూర్​నగర్​లో జరిగిన పరువు హత్య ఘటనను మరవక ముందే.. గుజరాత్​లోని రాజ్​కోట్​లో ఇదే తరహా ఉదంతం జరిగింది. 22 ఏళ్ళ‌ యువకుడి ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. మిథున్ ఠాకూర్ (22) అనే యువకుడు సుమియా కాడివార్(18) అనే ముస్లిం...
News

లౌడ్ స్పీకర్ల తొలగింపుపై అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

భాగ్య‌న‌గ‌రం: లౌడ్ స్పీకర్ల వివాదం మహారాష్ట్రను కుదిపేస్తోంది. మహారాష్ట్రలో పర్యటించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ లౌడ్ స్పీకర్ల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్‌లో మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు స‌మాధి వ‌ద్ద అక్బ‌రుద్దీన్ పుష్ప నివాళి అర్పించారు. రాజ్ థాక‌రే...
News

హిందు ఆల‌య ధ్వంసం కేసులో 22 మందికి ఐదేళ్ల జైలు!

ఇస్లామాబాద్‌: గతేడాది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి చేసిన 22 మందికి ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు పాకిస్తానీ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2021 జూలైలో లాహోర్‌కు 590 కిలోమీటర్ల దూరంలో ఉన్న...
News

విదేశీ నిధులు సేకరిస్తూ మతమార్పిడుల‌కు పాల్పడుతున్న సంస్థలపై కేసులు!

న్యూఢిల్లీ: విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం సంస్థల రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయించడంలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ 10 ప్రభుత్వేతర సంస్థలుపై కేసు నమోదు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒమిడియార్ సంస్థ కూడా నిందితుల జాబితాలో...
News

ప్రపంచ ఆరోగ్య సంస్థను సంస్కరించాల్సి ఉంది: గ్లోబల్ సదస్సులో ప్రధాని మోడీ సూచన

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థను తప్పనిసరిగా సంస్కరించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. మరింత నమ్మకమైన వైద్య భద్రతా విధానంతో పటిష్ఠపరిచాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలో భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు...
News

ప్రభుత్వ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలెట్ల మృతి

ఛత్తీస్​గఢ్​: ఛత్తీస్​గఢ్​లో ఘోర ప్రమాదం సంభవించింది. రాయ్​పుర్ ఎయిర్​పోర్ట్​లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిందని రాయ్​పుర్ విమానాశ్రయ డైరెక్టర్ రాకేశ్ సహాయ్ వెల్లడించారు. రన్​వే చివర్లో ప్రమాదానికి గురైందని...
News

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష పుష్పార్చన

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి పురస్కరించుకుని లక్షపుష్పార్చన పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో గర్భాలయంలోని స్వయంభువులను మేల్కొలిపిన అర్చకులు నిజాభిషేకం, నిత్యార్చనలు జరిపారు. ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి...
News

కశ్మీర్‌ పండిట్ దారుణ హత్య!

క‌శ్మీర్‌: జమ్మూ-కశ్మీరులోని బుడ్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్ ఉద్యోగిని ఉగ్రవాదులు గురువారం దారుణంగా హత్య చేశారు. కశ్మీరీ పండిట్ల కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ప్యాకేజ్‌ పథకంలో ఆయన చదూర తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. గుర్తు తెలియని...
1 1,782 1,783 1,784 1,785 1,786 2,387
Page 1784 of 2387