Tirupathi: In connection with the famous folk festival, Gangamma Jatara, TTD EO Sri AV Dharma Reddy has presented Sare to the folk Goddess in the Tataiahgunta Gangamma temple on Thursday....
తిరుపతి: తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి దంపతులు సారె సమర్పించారు. ఈ నెల 10వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర 18వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. తుడ సర్కిల్ నుండి మంగళవాయిద్యాల నడుమ...
గాంధీనగర్: హైదరాబాద్ సరూర్నగర్లో జరిగిన పరువు హత్య ఘటనను మరవక ముందే.. గుజరాత్లోని రాజ్కోట్లో ఇదే తరహా ఉదంతం జరిగింది. 22 ఏళ్ళ యువకుడి ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. మిథున్ ఠాకూర్ (22) అనే యువకుడు సుమియా కాడివార్(18) అనే ముస్లిం...
ఇస్లామాబాద్: గతేడాది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి చేసిన 22 మందికి ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు పాకిస్తానీ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2021 జూలైలో లాహోర్కు 590 కిలోమీటర్ల దూరంలో ఉన్న...
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం సంస్థల రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయించడంలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ 10 ప్రభుత్వేతర సంస్థలుపై కేసు నమోదు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒమిడియార్ సంస్థ కూడా నిందితుల జాబితాలో...
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థను తప్పనిసరిగా సంస్కరించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. మరింత నమ్మకమైన వైద్య భద్రతా విధానంతో పటిష్ఠపరిచాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలో భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు...
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం సంభవించింది. రాయ్పుర్ ఎయిర్పోర్ట్లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిందని రాయ్పుర్ విమానాశ్రయ డైరెక్టర్ రాకేశ్ సహాయ్ వెల్లడించారు. రన్వే చివర్లో ప్రమాదానికి గురైందని...
కశ్మీర్: జమ్మూ-కశ్మీరులోని బుడ్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్ ఉద్యోగిని ఉగ్రవాదులు గురువారం దారుణంగా హత్య చేశారు. కశ్మీరీ పండిట్ల కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ప్యాకేజ్ పథకంలో ఆయన చదూర తహశీల్దారు కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. గుర్తు తెలియని...