News

ArticlesNews

పతనం అంచున పాక్‌

* శ్రీలంక బాటలోనే పాకిస్థాన్ * వరుస సంక్షోభాలతో సతమతం * పెరిగిన ద్రవ్యోల్బణం.. భారీగా అప్పు * విద్యుత్తు సంక్షోభంతో కరెంట్‌ కోతలు * రాజకీయ అస్థిరతతో పరిస్థితి తీవ్రం పాకిస్థాన్ లో ఇంధన ధరలు పెరిగాయి.. ద్రవ్యోల్బణం పెరిగింది.....
News

మంకీపాక్స్ టెస్టింగ్ కిట్ ను రూపొందించిన భారతీయ సంస్థ

ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్ వైరస్ ను గుర్తించే RT-PCR కిట్ ను భారత్ కి చెందిన ట్రివిట్రాన్ హెల్త్ కేర్ సంస్థ రూపొందించింది. ఈ కిట్ తో గంటలోనే ఫలితం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం బ్రిటన్, కెనడా, అమెరికా సహా 21 దేశాల్లో...
News

దేశసేవలో ఎన్నడూ రాజీ పడలేదు – ప్రధాని మోడీ

మహాత్ముడు, సర్దార్ పటేల్ కలలు కన్న భారత్ ‌ను నిర్మించేందుకు ఈ ఎనిమిదేళ్ల పాటు నిజాయతీగా కృషిచేశామని ప్రధాని మోడీ అన్నారు. తాము దేశ సేవలో ఎన్నడూ రాజీ పడలేదని తెలిపారు. గుజరాత్‌ నేర్పిన పాఠాలే తనను ఇలా తీర్చిదిద్దాయని కృతజ్ఞత...
News

బాలికకు కృత్రిమ కాలు అమరిక

బీహార్‌లోని జుముయ్‌ జిల్లాకు చెందిన సీమా అనే పదేళ్ల బాలికకు సంబంధించిన ఓ వీడియో కొద్దిరోజుల క్రితం సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. రెండేళ్ల క్రితం సీమాకు ఓ ప్రమాదం జరగ్గా.. వైద్యులు ఆమె ఎడమ కాలును పూర్తిగా తొలగించారు. అయితే...
News

ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభం

- విశాఖ శారదా పీఠాధిపతుల చేతుల మీదుగా ఉద్ఘాటన - ప్రారంభోత్సవానికి హాజరైన ఒడిశా సీఎం, ఏపీ గవర్నరు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతుల...
NewsProgramms

శోభాయమానంగా హనుమాన్ శోభాయాత్రలు

మే నెల 25న విజయవాడ, నూజివీడు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం పురవీధులలో హనుమాన్ శోభాయాత్రలు శోభాయమానంగా జరిగాయి. విజయవాడలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 6000 బైకులతో జరిగిన ఈ ర్యాలీలో 10000 మంది హనుమద్భక్తులు పాల్గొన్నారు. అన్ని చోట్లా...
News

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్షలకు హిజాబ్ ధరించి రావడంపై కర్ణాటక సర్కార్ నిషేధం

రాష్ట్రంలో మెడికల్‌ మినహా వృత్తి విద్యాకోర్సుల ఎంపిక కోసం జరిగే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీఈటీ)లకు విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధించారు. రాష్ట్ర పరీక్షా ప్రాధికార సంస్థ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎస్ఎల్‌సీ, పీయూసీ పరీక్షల్లో అమలు...
News

ఈ ఏడాది చివరికల్లా గతిశక్తి రవాణా రైళ్లు

* మరింత చౌక, సౌకర్యవంతం, వేగవంతం కానున్న సరకుల రవాణా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల తరహాలోనే సెమీ హైస్పీడ్ సరకు రవాణా రైళ్లు కూడా సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుండగా.. చెన్నైలోని...
News

టిప్పు సుల్తాన్ రాజభవనం భూమిని సర్వే చేయాలి… హిందూ జన జాగృతి సమితి డిమాండ్

* టిప్పూ ఆలయ భూములను ఆక్రమించి ప్యాలెస్ నిర్మించాడంటున్న హిందూ జన జాగృతి సమితి జ్ఞానవాపి, కుతుబ్ మినార్‌, మథుర వివాదాలు ఓవైపు కొనసాగుతుండగానే, మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. మైసూరులోని టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స్థలంలో సర్వే నిర్వహించాలని హిందూ...
News

యు.పి : పిల్లల్ని గొలుసులతో కట్టేసి… మదర్సాలో టార్చర్

* స్థానికుల ఆగ్రహం   యూపీలోని లక్నోలో గల ఒక మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టిపడేశారు. అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పోలీసుల దృష్టికి వెళ్ళింది. లక్నోలోని మదర్సా నుంచి...
1 1,766 1,767 1,768 1,769 1,770 2,387
Page 1768 of 2387