News

News

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

* అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా పూజలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని...
News

మహారాష్ట్ర : గణేశ్ భక్తులకు టోల్ మాఫీ

గణేష్ ఉత్సవాల కోసం స్వగ్రామాలకు వెళ్లే భక్తులకు సెప్టెంబర్ 11 వరకు టోల్ గేట్ల వద్ద ఫీజును మాఫీ చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంబై నుంచి కొంకణ్, బెంగళూర్, గోవా దిశగా వెళ్లే రోడ్లతోపాటు, ఇతర పీడబ్ల్యూడీ రోడ్ల మీదుగా...
News

చైనాకు చెక్ పెట్టే సత్తా భారత్ కే ఉంది

* అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ మైక్‌ గిల్డే చైనాకు చెక్ పెట్టే సత్తా భారత్ కే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అగ్రరాజ్యానికి భారత్ ముఖ్య భాగస్వామి అవుతుందని, చైనాకు...
News

గణేశ్‌ మండపాలకు ఎలాంటి రుసుమూ లేదు: దేవాదాయశాఖ

* మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీస్‌, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి అని స్పష్టీకరణ వినాయక చవితి ఉత్సవాలపైనా రాష్ట్ర ప్రభుత్వం రుసుముల భారం మోపిందని పెద్ద ఎత్తున విమర్శలు రావడంపై దేవాదాయశాఖ స్పందించింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు...
News

తెలుగు నేలపై 2300 ఏళ్ల నాటి అరుదైన టెర్రకోట బొమ్మ

* బౌద్ధ మత చిహ్నంగా గుర్తింపు సుమారు తొమ్మిది అంగుళాలున్న ఈ టెర్రకోట బొమ్మ.. ఈ మధ్యే దాన్ని తయారు చేసినట్టుగా ఎరుపురంగులో మెరిసిపోతూ కనిపిస్తోంది. కానీ, ఆ బొమ్మ వయసు దాదాపు 2,300 ఏళ్లపైనే. మౌర్యుల అనంతర కాలంలో, శాతవాహనుల...
News

అయోధ్య రామ మందిర నిర్మాణం 40 శాతం పూర్తి

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు 40 శాతం పూర్తయినట్లు 'శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు' ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. అడుగు భాగం పనులు దాదాపు 80 శాతం ముగిసినట్లు వెల్లడించారు. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
News

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల

* శ్రీనివాసుడి పుష్కరిణిని శుభ్రం చేస్తున్న తితిదే సిబ్బంది సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి సిద్ధమైంది. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలో మరమ్మతులు నిర్వహించి నీరు నింపడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు...
News

గుంపుగా మ్యాచ్‌ చూస్తే… రూ.5వేల జరిమానా

* శ్రీనగర్ ‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) విద్యాసంస్థ కీలక నిర్ణయం మరికొద్ది సేపట్లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. దాయాది దేశాలు తలపడుతుంటే వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే, ఈ...
News

గంటకు 180 కి.మీ వేగంతో వందే భారత్ రైలు రికార్డు

* రానున్న మూడేళ్లలో 400 స్వదేశీ రైళ్ల తయారీ - ట్విట్టర్ లో రైల్వే శాఖ మంత్రి దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్‌ రైలు అయిన వందేభారత్‌ దుమ్మురేపింది. తాజాగా నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ...
News

ఇక అమెరికాలో సంపద, సమృద్ధి, శాంతి చిహ్నంగా స్వస్తిక్

హిందువులకు అత్యంత పవిత్రమైన స్వస్థిక్ గుర్తును సంపద, సమృద్ధి, శాంతికి చిహ్నంగా గుర్తిస్తూ అమెరికా లోని అతి పెద్ద రాష్టమైన కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ బిల్ ను పాస్ చేసింది. కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్లు అధికంగా ఉన్నారు. వారు గత కొంత...
1 1,666 1,667 1,668 1,669 1,670 2,384
Page 1668 of 2384