News

News

భారత్‌లోకి చొరబడేందుకు 250 మంది ఉగ్రవాదుల యత్నం

న్యూఢిల్లీ: భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం వీరంతా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు లాంచ్‌ ప్యాడ్‌ల వద్ద మోహరించినట్టు పేర్కొంది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ...
News

భారత్‌లో పర్యాటకానికి పుష్కలమైన అవకాశాలు

న్యూఢిల్లీ: భారతదేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ‘హిందుస్థాన్ టైమ్స్ టూరిజం కాంక్లేవ్’లో ఆయన మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులకు, భిన్న...
News

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల నిరసన

భాగ్యనగరం: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన సాగర హారం కార్యక్రమాన్ని పోలీసులు అరెస్టులు అక్రమ కేసులతో అణిచి వేసే క్రమంలో ఉత్సవ సమితి నాయకులను,...
News

కుషియారా నదీజలాలపై భారత్‌ – బంగ్లాదేశ్‌ మధ్య కీలక ఒప్పందం

కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్ ‌లో ప్రధాని మోడీ ఆమెతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ...
News

భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్ ‌కు అత్యవసర వినియోగ అనుమతి

కోవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) రూపొందించిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుకు (నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు...
News

చైనాలో మళ్ళీ లాక్ డౌన్

త్వరలో సెలవులు వస్తుండటంతో.. స్వదేశీ ప్రయాణాలను తగ్గించి, కొవిడ్‌ను నియంత్రించడానికి చైనా మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. దీని ప్రభావం దాదాపు ఆరున్నర కోట్ల మందిపై పడనుంది. నైరుతి చైనాలోని 2.1 కోట్ల మంది చెంగ్డు నగరవాసులు తమ అపార్టుమెంట్లకే పరిమితమయ్యారు. తూర్పున...
News

ఇక నుంచి రాజ్ పథ్ కాదు కర్తవ్య పథ్

* కేంద్రం కీలక నిర్ణయం దేశ రాజధాని నగరంలోని చారిత్రక రాజ్ ‌పథ్ ‌(Rajpath) పేరు ఇక మారబోతోంది. దీన్ని కర్తవ్య పథ్ ‌(Kartavyapath) గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 7న...
News

చైనాలో భారీ భూకంపం

* ఇళ్ళు, రోడ్లు ధ్వంసం చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8 గా నమోదైంది. 2017 తర్వాత చైనాలో ఈ స్థాయిలో భూకంపం...
News

మనల్ని 250 ఏళ్లు పాలించిన వారిని వెనక్కినెట్టాం: ప్రధాని మోడీ

* ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులతో మాటామంతిలో తన మనసులోని సంతోషాన్ని పంచుకున్న ప్రధాని భారత్ బ్రిటన్ ను దాటుకుని ఐదో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. '250 ఏళ్లు మన దేశాన్ని...
News

సైనికుల వినాయక నిమజ్జనోత్సవం

వినాయక నవరాత్రి ఉత్సవాలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. వీటిని ప్రజలకే కాకుండా సరిహద్దుల్లోని జవాన్లు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తాజాగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్... సైనికులు వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్న ఓ వీడియోను ట్వీట్ చేశారు. వీడియోలో ఆర్మీ జవాన్లు.. బొజ్జ గణపయ్యతో.....
1 1,652 1,653 1,654 1,655 1,656 2,383
Page 1654 of 2383