News

ArticlesNews

ఎగుమతుల్లో చైనాను అధిగమించే దిశగా భారత్

ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్ ‌కు మాత్రమే ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా తయారీలో ముందున్న చైనాకు భారత్ అడ్డుకట్ట వేయగలదని చెబుతుంటారు. అపార మానవ వనరులే భారత్ బలమని వివరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చైనాతో...
News

‘గ‌ణ‌ప‌తి విగ్ర‌హం పెట్టినందుకు చంపుతామంటున్నారు’

ల‌క్నో: గ‌ణ‌ప‌తి విగ్ర‌హం పెట్టినందుకు త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని యూపీలోని మీర‌ట్‌కు చెందిన బీజేపీ నేత రుబీఖాన్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 'మా ఇంట్లో వినాయ‌క‌ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠించాను. అయోధ్యలో ఆల‌య శంకుస్థాప‌న చేసిన‌ప్పుడు పూజ‌లు చేస్తే నాకు మ‌త పెద్ద‌లు...
News

బ్రిటన్‌ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ ప్రధాని ఎంపికలో ఉత్కంఠకు తెరపడింది. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారో తేలిపోయింది. సోమవారం (5/9/2022) వెల్లడైన తుది ఫలితాల్లో కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్‌ ట్రస్ ‌(Liz Truss) విజయం సాధించారు....
News

చెన్నై to లేహ్‌ సైకిల్‌ యాత్ర

* 15 ఏళ్ల తెలుగు బాలుడి ఘనత * చెన్నై నుంచి లండన్ కు సైకిల్ యాత్ర చెయ్యడమే లక్ష్యం తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల...
News

రాజస్థాన్‌లో బీజేపీ నేత దారుణ హత్య

రాజస్థాన్‌లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. భరత్ ‌పూర్‌లో కిర్పాల్‌ సింగ్‌ అనే బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కిర్పాల్‌ తన కారులో సర్క్యూట్‌ హౌస్‌ నుంచి ఇంటికి...
News

గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే ప్రగతి భవన్ వేదికగా నిమజ్జనం: బండి సంజయ్

భాగ్య‌న‌గ‌రం: వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి నిమజ్జనానికి...
News

కర్ణాటక ఎన్నికలపై ప్రధాని మోదీ దృష్టి… నెలకొకసారి పర్యటన!

బెంగ‌ళూరు: మంగళూరులో రూ 3,800 కోట్ల వ్యయం కాగల పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానంగా వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా...
News

కాబుల్‌లో రష్యా దౌత్యకార్యాలయంపై బాంబుదాడి – 20 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లోని రష్యా దౌత్య కార్యాలయంపై బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి చెందారు. దౌత్యవేత్తల మరణాన్ని రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ నొవొస్టీ ప్రకారం...
News

స‌ర్కారు భూమిలో క‌ట్టిన మ‌ద‌ర్సా కూల్చివేత‌!

తేజ్‌పూర్‌: అసొంలోని సోనిత్‌పూర్ జిల్లాలో 330 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్ర‌మ‌ణ‌దారులు ఆక్ర‌మించి, భ‌వ‌నాలు నిర్మించారు. దీంతో శ‌నివారం ప్ర‌భుత్వ అధికారులు భారీ యంత్రాల సాయంతో అక్రమంగా నిర్మించిన భవనాలన్నింటినీ కూల్చివేశారు. వీటిలో ఒక మదర్సా ఉంది. స్థానిక ప్రజల అభ్యర్థన...
News

ప్రపంచ బీమా రంగంలో ఆరో అతిపెద్ద మార్కెట్‌గా భార‌త్‌!

న్యూఢిల్లీ: భారత్‌ వచ్చే పదేళ్ళ‌లో ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరిస్తుందని ‘స్విస్‌ రీ ఇనిస్టిట్యూట్‌’ అంచనా వేసింది. నియంత్రణ సంస్థ నుంచి మద్దతు, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఇందుకు చేదోడుగా నిలుస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల...
1 1,653 1,654 1,655 1,656 1,657 2,383
Page 1655 of 2383