News

News

యుకేలో హిందువుల‌పై ఇస్లామిస్ట్ గూండాల దాడి! (వీడియో)

లీసెస్టర్: యుకేలోని లీసెస్టర్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిస్ట్ గూండాలు దాడులు చేస్తున్నారు. ఈ ముఠా ఉద్దేశపూర్వకంగా హిందువుల ఇళ్ళ‌ను లక్ష్యంగా చేసుకుంది. అయితే, స్థానిక పోలీసులు గుండాల దాడులపై ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న‌లు ఆ ప్రాంతంలోని ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు....
News

ఢిల్లీలో ఈసారీ నిశబ్దంగానే దీపావళి!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా దీపావళి పర్వదినం సమయంలో టపాసులపై పూర్తి నిషేధం విధించింది. జనవరి 1, 2023 వరకు ఈ...
News

బీజేపీకి తీరని లోటు.. ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కన్నుమూత

బెంగ‌ళూరు: కర్ణాటక మంత్రి ఉమేశ్ గుండెపోటుతో మరణించారు. ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న ఉమేశ్ వయసు 61 సంవత్సరాలు. బెంగళూరు డాలర్ కాలనీలో నివసిస్తున్న ఆయన బాత్రూములో కాలుజారి కిందపడ్డారు. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనలో అప్పటికే...
News

చర్చలతో అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం..

బంగ్లాదేశ్ ప్రధానికి సూచించిన మోడీ న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో.. బంగ్లాదేశ్‌ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన భేటీలో...
News

బ్రిట‌న్ హోంశాఖ మంత్రిగా భార‌త‌ సంత‌తి మ‌హిళ బ్రెవ‌ర్మాన్

న్యూఢిల్లీ: భార‌త సంత‌తికి చెందిన న్యాయ‌వాది సుయెల్లా బ్రెవ‌ర్మాన్ బ్రిట‌న్ హోంశాఖ మంత్రిగా నియ‌మితుల‌య్యారు. మ‌రో భార‌తీయ సంత‌తి మ‌హిళ ప్రీతి ప‌టేల్ స్థానంలో బ్రెవ‌ర్మాన్ ఆ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించ‌నున్నారు. రెండు రోజుల క్రితం బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా ఎన్నికైన లిజ్...
News

ఎలాంటి సమస్యనైనా స్నేహం పరిష్కరిస్తుంది: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

న్యూఢిల్లీ: స్నేహం ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలదని.. భారత్​తో తమది అలాంటి మైత్రేనని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై భారత్, బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. భారత్‌ను సందర్శించడం తనకెప్పుడూ సంతోషంగానే ఉంటుందన్నారు. "భారత్‌...
News

జమ్మూక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌… ఇద్దరు తీవ్రవాదులు హతం

జమ్మూక‌శ్మీర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడి పోష్కీరిలో ముష్కరులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతాదళాలు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులు జరిపినట్టు ఓ...
News

ఢిల్లీలో ఆఫ్ఘన్ ముస్లింల డగ్స్ దందా

రూ.12 వందల కోట్ల విలువైన 322.5 కిలోల స‌రుకు స్వాధీనం న్యూఢిల్లీ: దేశంలో మ‌రో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ను పోలీసులు చేధించారు. దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను ఢిల్లీ పోలీసులు సీజ్‌ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్(మెథ్‌) ఉండటం...
News

20 నుంచి రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో ఎనిమిది ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించనున్నట్టు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కాణిపాకం, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, అన్నవరం, పెనుగంచిప్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి ఆలయాల్లో ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ సేవల్ని...
News

భారత సరిహద్దు దళాలపై పాకిస్తాన్ రేంజ‌ర్ల కాల్పులు!

న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది. పాక్‌ రేంజర్లు జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్నియా సెక్టార్‌ వద్ద భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. అయితే, దీనికి తమ...
1 1,651 1,652 1,653 1,654 1,655 2,383
Page 1653 of 2383