News

News

వివాదాస్పద జర్నలిస్టుకి సుప్రీం బెయిల్

ఉత్తరప్రదేశ్‌లోని హథరాస్ ‌లో 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతిచెందినట్లుగా ప్రచారమైన దళిత యువతి ఉదంతాన్ని కవర్‌ చేసేందుకు వెళుతూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్ధీఖ్‌ కప్పన్ ‌కు సుప్రీంకోర్టు ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కప్పన్ ‌ను మూడు...
News

చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్‌ నీరజ్ చోప్రా

న్యూఢిల్లీ: భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సాధించాడు. ఫైనల్లో జావెలిన్‌ను 88.44 మీటర్లు విసిరిన నీరజ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో ఫాల్ట్‌ చేసిన...
News

క్యూఆర్‌శామ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

చాందీపుర్‌: క్యూఆర్‌శామ్‌/క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ (భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సత్వర స్పందన క్షిపణి)ను మనదేశం ఆరోసారి విజయవంతంగా పరీక్షించింది. సైన్యం చేపట్టే క్షిపణి మదింపు సన్నాహకాల్లో భాగంగా ఒడిశా తీరంలోని చాందీపుర్‌లోని సమీకృత ప్రయోగ కేంద్రం...
News

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాలు.. నిశితంగా గమనిస్తున్న భారత్

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు 450 మిలియన్ల డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు జో బైడెన్ సర్కార్‌ ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్‌-16 ఫైటర్ జెట్లను అందించనుంది. నాలుగేళ్ళ‌లో మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్...
News

బాలాపూర్ గణేశుడి లడ్డు రూ. 25 ల‌క్ష‌లు!.. వేలంలో ద‌క్కించుకున్న స్థానికుడు

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్​లోని బాలాపూర్ గణేశుడి లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటకు వేలమంది భక్తులు తరలివచ్చారు. బాలాపూర్ గణేశ్ మండపం నుంచి భక్తుల నృత్యాలు, కోలాహలం మధ్య ప్రారంభమైన శోభాయాత్ర బాలాపూర్ ముఖ్యకూడలి బొడ్రాయి వద్దకు చేరుకుంది. ఈ కూడ‌లి...
News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుప‌తి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు...
News

గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించిన మాతృశ‌క్తి(వీడియో)

బాలాఘాట్‌: గోమాత విశిష్ట‌త‌ను తెలిసిన అక్క‌డి మ‌హిళ‌లు గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించారు. ర‌క్ష‌ణ లేని ఆవుల‌ను, ఇత‌రులు విరాళంగా ఇచ్చినవి, అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆవుల ర‌క్ష‌ణ నిమిత్తం వారు.. త‌మ‌ ఊరు బాలాఘాట్ జిల్లా, చంద‌న గ్రామంలో ఓ గోశాల‌ను నిర్మించారు. ఈ...
News

క్రైస్తవ మత గురువు ఇంటి నుంచి 1.65 కోట్ల నగదు, 18 వేల డాలర్లు స్వాధీనం

జబల్పూర్: జబల్‌పూర్‌లోని 'ది బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా' ఛైర్మన్ బిషప్ పిసి సింగ్ ఇల్లు, కార్యాలయంపై గురువారం ఉదయం ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఇఓడబ్ల్యు) బృందం దాడులు చేసింది. ప్రాథమిక విచారణలో బిషప్ ఇంటి...
News

ఆధునిక భార‌తం వైపు అడుగులు… : ప‌్ర‌ధాన మంత్రి మోడీ

న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని బానిసత్వ ప్రతీకల నుంచి విముక్తి చేసి ఆధునిక భారతాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అందులో భాగంగానే రూ.477 కోట్లతో పునర్నిర్మించిన రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా పేరు మార్చుతున్నట్టు...
Newsvideos

నిజాలు తెలుసుకుందాం – ఆయుష్ నడింపల్లి

హైదరాబాద్ ఖైరతాబాద్ లో గల విశ్వేశ్వరయ్య భవన్ లో ‘నేషనలిస్ట్ హబ్’ ఛానల్ ఆధ్వర్యంలో ‘స్వరాజ్య నుంచి సురాజ్య వరకు’ (SWARAJYA TO SURAJYA) అనే పేరుతో సదస్సు జరిగింది. ఈ సదస్సులో అనేకమంది ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ఆంగ్లేయులు భారతీయుల...
1 1,649 1,650 1,651 1,652 1,653 2,383
Page 1651 of 2383