News

News

భారత సంతతి వారిపై పెరుగుతున్న జాతి వివక్ష ఘటనలు

చట్ట సభ సభ్యురాలిగా ఉన్న ప్రమీళను దూషిస్తూ వీడియోలు వాషింగ్ట‌న్‌: అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారిపై జాత్యాహంకార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా చట్టసభ్యురాలు ప్రమీల జయపాల్‌కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. తిరిగి భారత్‌కు వెళ్ళి పోవాలంటూ...
News

చట్టసభల స్థాయి తగ్గించడం.. దేశానికి మంచిది కాదు

గుంటూరు ఆత్మీయ సమావేశంలో వెంకయ్య నాయుడు గుంటూరు: పదవిలో ఉన్నవారు తమ భాష, ప్రవర్తనతో చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన...
News

అసొం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం!

భాగ్య‌న‌గ‌రం: భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు శుక్రవారం వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అసొం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. మొజంజాహి (ఎంజే) మార్కెట్‌ వద్ద హిమంత ఉన్న వేదిక పైకి టీఆర్‌ఎస్‌...
News

యుద్ధ విమానాల అందజేతపై భారత్ ఆందోళన…సాయం కాదు విక్రయమన్న అమెరికా

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలోని యూఎస్‌ ప్రభుత్వం పాకిస్తాన్‌కి సుమారు 450 మిలియన్‌ డాలర్ల ఎఫ్‌16 ఫైటర్‌ జెట్‌ సస్టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వాస్తవానికి ట్రంప్‌ కాలంలో ఈ భద్రతా సాయాన్ని నిలిపివేస్తే జోబైడెన్‌ నేతృత్వంలో యూఎస్‌...
News

రాయ్‌పూర్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భారత సమన్వయ సమావేశం ప్రారంభం

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని శ్రీ జైనం మానస్ భవన్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) అఖిల భారత సమన్వయ సమావేశం శ‌నివారం ఉదయం ప్రారంభమైంది. సమావేశాన్ని స‌ర్ సంఘ‌చాల‌క్‌ డాక్టర్ మోహన్ భాగవత్, స‌ర్ కార్య‌వాహ‌ దత్తాత్రేయ హోస్బాలే జీ భారతమాత చిత్రపటానికి...
News

అరుణాచల్ ప్రదేశ్‌లోని సైనిక స్థావరాల వద్ద హెలిప్యాడ్‌లు

న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లో పొరుగునున్న చైనా సరిహద్దు వెంబడి రక్షణపరంగా ఏర్పాటు చేసుకొన్న అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్‌ చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆర్మీలోని సీనియర్‌ అధికారులు తెలిపారు. హెలిప్యాడ్లు అందుబాటులో ఉంటే అవసరమైనపుడు సైనిక దళాలను,...
News

వాస్తవధీనరేఖ వెంట భారత వాయుసేన విస్తరణ ప‌నులు

జాతీయ వన్యప్రాణి మండలి ఆమోదం న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపాన చాంగ్‌థాంగ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 508 హెక్టార్ల మేర భారత వాయుసేన స్థావరాన్ని విస్తరించే ప్రతిపాదనకు జాతీయ వన్యప్రాణి మండలి (ఎన్‌బీడబ్ల్యూఎల్‌) స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. కేంద్ర...
News

చైనా సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపునకు వీలుగా అతి పెద్ద వంతెన

అసోం- అరుణాచల్ ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ 9.15 కి.మి మేర నిర్మాణం న్యూఢిల్లీ: మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్‌ హజారికా సేతు నిలుస్తోంది. అసోం- అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కి.మీ. రెండు...
News

భారత్ నుంచి 4200 కోట్లు కొల్లగొట్టిన చైనా ముఠాలు

* క్రిప్టోలో పెట్టుబడులు, రుణ యాప్‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనలతో అమాయకులకు ఎర * చైనా ముతాల గుట్టు రట్టు చేసిన యూపీ పోలీసులు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు, తక్షణ రుణ యాప్ ‌లు, నకిలీ ఉద్యోగ ప్రకటనల పేరిట చైనా...
ArticlesNews

జాతీయవాద కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ

లెండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లయ సాహితీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను చూపినవాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తన రచనలలో భారతీయ...
1 1,647 1,648 1,649 1,650 1,651 2,383
Page 1649 of 2383