News

News

శ‌ర‌త్ క‌మ‌ల్‌కు ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డు

న్యూఢిల్లీ: భార‌త స్టార్ టేబుల్ టెన్నిస్ ఆట‌గాడు అచంత శ‌ర‌త్ క‌మ‌ల్ ఈ ఏడాది మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుకు ఎంపిక‌య్యాడు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఈ నెల 30వ తేదీన జ‌రిగే వేడుక‌లో రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా శ‌ర‌త్...
News

తెలుగు సినీ దిగ్గజం కృష్ణ కన్నుమూత

భాగ్యనగరం: తెలుగు చిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ(80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు...
News

సంఘ్‌ పనులకు చేదోడు వాదోడుగా ఉంటాం…

నంద్యాల: నంద్యాల జిల్లాలోని చిన్న కంబలూరు గ్రామంలో విశిష్ట వ్యక్తుల పరిచయ వర్గ్‌( సజ్జన శక్తుల సమీకరణ/ఏకీకరణ) రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స్థానిక శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ప్రధాన వక్తలు మాట్లాడుతూ సంఘ్‌ కార్య శైలిని, సామాజిక, ఆధ్యాత్మిక, ధర్మ...
News

నంద్యాలలో నేత్రపర్వంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పథ సంచలన్

నంద్యాల: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స్వయం సేవకుల పథ సంచలన్ కార్యక్రమం నంద్యాలలోని ప్రధాన వీధుల మీదుగా నేత్రపర్వంగా జరిగింది. పూర్ణ గణవేష్‌తో ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టారు. శారీరక, మానసిక క్రమశిక్షణకు మారుపేరైన స్వయం సేవకులు భగవాధ్వజం వెంట,ఘోష్‌కు అనుగుణంగా...
News

ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్‌కు ‘గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌’ అవార్డు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తన సందేశాల ద్వారా శాంతి స్థాపనకు కృషి చేస్తున్న భారతీయ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ గురుదేవ్ రవిశంకర్‌ ఈ నెల పదోతేదీన అట్లాంటాలో 'గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌' అవార్డును అందుకున్నారు. మానవాళికి విశిష్ట సేవ చేస్తున్నందుకు గాంధీ ఫౌండేషన్‌ ఆఫ్‌ యూఎస్‌ఏ ఆయనకు...
News

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా పయనమైన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో...
News

శ్రీశైలానికి భారీగా భక్తులు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తిక మాసోత్సవాలు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివచ్చారు. భక్తులు కార్లు బస్సులతోపాటుగా వివిధ వాహనాల్లో తరలివచ్చారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం.. తిరిగి...
News

మొక్కు తీర్చుకునేందుకు దూడతో కలిసి నడక….

చిక్కమగళూరు: తాను పెంచుకున్న దూడను భగవంతుడికి బహుకరించాలని ఓ భక్తుడు 360 కిలోమీటర్లు నడిచాడు. 36 రోజుల అనంతరం దూడతో పాటు దేవుడి సన్నిధికి చేరుకుని కోరికను నెరవేర్చుకున్నాడు. ఒకపక్క తన ఉద్యోగం చేస్తూనే దూడతో కలిసి నడక కొనసాగించాడు. కర్ణాటక...
News

ప్రియురాలిని చంపిన ప్రియుడు ఆఫ్తాబ్‌ ఆమీన్‌!

న్యూఢిల్లీ: ప్రియురాలిని ప్రియుడు అతికిరాతకంగా చంపిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన ఆఫ్తాబ్‌ ఆమీన్‌, శ్రద్ధా(26) ఢిల్లీలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. మే 18న వారిద్దరి మధ్య పెళ్ళి విషయమై గొడవ జరిగింది. దీంతో శ్రద్ధాను అతడు మట్టుబెట్టాడు. మృతదేహాన్ని...
News

మతమార్పిడులపై సుప్రీం మండిపాటు!

న్యూఢిల్లీ: దేశంలో బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు మండిపడింది. బలవంతపు మతమార్పిడి తీవ్రమైన విషయమని... దేశభద్రతను ప్రభావితం చేస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. పరిస్థితి క్లిష్టంగా మారకముందే.. బలవంతపు మతమార్పిళ్ళును నిలిపివేయాలని కేంద్రానికి సూచించింది. ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది....
1 1,647 1,648 1,649 1,650 1,651 2,447
Page 1649 of 2447