News

News

ట్రాన్స్ ‌పోర్ట్ కుంభకోణంలో కేజ్రీ సర్కార్

ఇప్పటికే మద్యం విధానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని ఆప్‌ (AAP) ప్రభుత్వానికి మరో కొత్త చిక్కు వచ్చిపడింది. ఢిల్లీ ట్రాన్స్ ‌పోర్ట్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన 'లోఫ్లోర్‌ బస్సు'ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపేందుకు...
News

కాశ్మీర్ కి ప్రత్యేక హోదా తిరిగి రాదు గాక రాదు – ఆజాద్

* స్థానిక పార్టీల అబద్ధాలను నమ్మోద్దంటూ ప్రజలకు హితబోధ ఆర్టికల్‌ 370పై కొన్ని స్థానిక పార్టీలు జమ్మూకశ్మీర్‌ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ మండిపడ్డారు.జమ్మూకశ్మీర్ ‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామంటూ హామీలు...
News

పాక్ వరదల్లో 300 మందిని ఆదుకున్న హిందూ ఆలయం

భారీ వరదలకు పాకిస్థాన్‌ విలవిల్లాడుతోంది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం పాకిస్థాన్ వరదల్లో మునిగిపోయింది. ఈ వరదల బీభత్సానికి 1400 మందికి పైగా మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. అయితే, గూడు...
News

భారత్ ‌లో చైనా షెల్‌ కంపెనీల సూత్రధారి అరెస్టు

భారత్ ‌లో షెల్‌ కంపెనీలు నిర్వహిస్తున్న కీలక సూత్రధారిని 'ది సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌' అధికారులు బిహార్‌లోని మారుమూల ప్రాంతంలో అరెస్టు చేశారు. అతడు దేశ సరిహద్దులు దాటేందుకు యత్నిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. సెప్టెంబర్‌ 8వ తేదీన గురుగ్రామ్‌,...
News

ప్రధాని బహుమతుల వేలం

* వేలం ద్వారా వచ్చే ఆదాయం ‘నమామి గంగే’ మిషన్ ‌కు ప్రధాని నరేంద్ర మోడీకి సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా అనేకమంది అందజేసిన కానుకలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. క్రీడాకారులు, రాజకీయ నేతలు సహా వివిధ వర్గాలు ఆయన్ను...
News

ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి శివైక్యం

గుజరాత్‌ లోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి అనంతశ్రీ విభూషిత స్వరూపానందేంద్ర సరస్వతి (99) శివైక్యం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... మధ్యప్రదేశ్‌ నర్సింగాపూర్‌లోని శ్రీధాం జోతేశ్వర్‌ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు....
News

ఒకే వేదికపై భారత్, పాక్, చైనా దేశాధినేతలు

* SCO సదస్సులో ఆవిష్కృతం కానున్న అరుదైన దృశ్యం ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై (SCO summit) ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన...
News

గణనీయంగా పెరుగుతున్న కార్డు, యూపీఐ వినియోగం

క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనడానికి, వినియోగం తిరిగి గాడినపడుతుందనడానికి ఇది నిదర్శనమని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీ‌ఐ గణాంకాల ప్రకారం ఏప్రిల్ ‌లో రూ.9.83 లక్షల కోట్లుగా...
News

భారత్ – జీసీసీల మధ్య కీలక ఒప్పందం

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శనివారం అక్కడికి చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చుకొనేందుకు ఈ పర్యటన జరుగుతోంది. ఇందులో భాగంగా గల్ఫ్‌ కోపరేషన్‌...
News

మమతా బెనర్జీ సమీప బంధువును ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఈడీ

* ఈడీ విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చేక్కేసే యత్నం * ఇమ్మిగ్రేషన్ అధికారుల అప్రమత్తతతో ఈడీకి చిక్కిపోయిన కి’లేడీ’ బొగ్గు కుంభకోణంలో విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు చెక్కేయబోయిన మనేకా గంభీర్ ‌ను కోల్ ‌కతా విమానాశ్రయంలో ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)...
1 1,645 1,646 1,647 1,648 1,649 2,383
Page 1647 of 2383