News

News

బుర‌ఖా ధ‌రించి, అమ్మాయిలను వేధిస్తున్న మహ్మద్ సొహైల్!(వీడియో)

ఉత్తరప్రదేశ్: బుర‌ఖా ధ‌రించి, అమ్మాయిలను వేధిస్తున్న యువకుడిని స్థానికులు దేహ‌శుద్ధి చేశారు. 19 ఏళ్ళ‌ మహ్మద్ సొహైల్ హిజాబ్ ధరించి, విద్యాసంస్థల ద‌గ్గ‌ర‌కు వెళ్ళి విద్యార్థులను వేధించాడు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బిజ్నోర్‌లోని నజీబాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. నజీబాబాద్‌లోని పఠాన్‌పురా మొహల్లాకు...
News

స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజ‌నం.. టీటీడీలో నూత‌న వంటశాల ప్రారంభం

తిరుప‌తి: స్విమ్స్‌లో ఫిజియోథెర‌పీ, న‌ర్సింగ్, పారామెడిక‌ల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల‌కు ఉచితంగా భోజన స‌దుపాయం క‌ల్పించ‌డం కోసం ఏర్పాటుచేసిన నూత‌న వంట‌శాల‌ను టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి శుక్ర‌వారం ప్రారంభించారు. నూత‌నంగా ఏర్పాటుచేసిన వంట‌శాల‌లోని స‌దుపాయాలను ప‌రిశీలించారు. విద్యార్థుల‌కు త‌యారుచేసే ఆహారానికి సంబంధించిన...
News

హవ్వ తీవ్రవాది సమాధికి నగిషీలా?

* యాకూబ్‌ మెమన్‌ సమాధి వివాదం... విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర సీఎం * థాక్రే ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమన్‌ సమాధికి సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారిన సంగతి...
News

తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభవ్రతం

తిరుమల: తిరుమలలో శుక్రవారం అనంత పద్మనాభవ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్థశి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు...
News

మోదీ నాయకత్వంలో భారత్ పురోగమిస్తోంది…: డోనాల్డ్ ట్రంప్

వాషింగ్ట‌న్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సవాళ్ళ‌ను అధిగమిస్తూ అద్భుతమైన పాలన అందిస్తున్నారంటూ కితాబునిచ్చారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానని రిపబ్లికన్‌ పార్టీ నేత...
News

నూపుర్ అరెస్టు పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం

బీజేపీ నుంచి సస్పెండయిన‌ నేత, న్యాయవాది నూపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్‌ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం మతస్తుల...
News

నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణనాథుడు… పెద్ద ఎత్తున శోభాయాత్ర

భాగ్య‌న‌గ‌రం: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్‌ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్ళ‌నున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. ఒడిశాకు చెందిన క్లే...
News

అనంతపురం జిల్లా మారెమ్మ ఆలయంలో పూజారి సాహసం

ముళ్ళ‌పై నడిచి భ‌క్తుల‌ను ఆశ్చర్యపరిచిన పూజారి అనంతపురం: అనంతపురం జిల్లా బెళుగుప్ప తండాలో మూడు రోజుల నుంచి మారెమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ పూజారి చేసిన సాహసం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. కుప్పగా పేర్చిన ముళ్ళ‌కంపలపై...
News

బలగాల ఉపసంహరణకు భారత్ – చైనా నిర్ణయం

16వ విడత చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్​ నుంచి భారత్‌-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇరుదేశాల సైనిక కమాండర్ల మధ్య ఇటీవల జరిగిన 16వ విడత చర్చల...
News

26 నుంచి శ్రీశైలంలో దసరా ఉత్సవాలు

శ్రీశైలం: రాష్ట్రంలో వైభవంగా జరిగే దసరా మహోత్సవాలకు శ్రీశైలం మల్లన దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ అయిదోతేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నట్టు ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారని...
1 1,648 1,649 1,650 1,651 1,652 2,383
Page 1650 of 2383