News

News

ఇస్లామాబాద్ వెంటనే సీమాంతర ఉగ్రవాదం నిలిపివేయాలి

అస్తానా: పాకిస్తాన్ తో సహా పొరుగు దేశాలన్నింటితో భారత్ సాధారణ సంబంధాలను కోరుకుంటోందని స్పష్టం చేస్తూ, అయితే అందుకోసం ఇస్లామాబాద్‌ వెంటనే సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాకాశీ లేఖి తేల్చిచెప్పారు. కజకిస్తాన్‌లోని అస్తానాలో ఆసియాలో పరస్పర...
News

హిందూ మఠానికి 1600 కిలోల పంట దానం.. ముస్లిం దాతృత్వం

కొప్పాల్: ఒక ముస్లిం యువకుడు తాను కొన్న పొలంలో తొలిసారి పండించిన పంటను హిందూ మఠానికి అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన విశాల దృక్పథంతో కులమతాలకతీతంగా ఆలోచించి రూ.30,000 విలువైన.. 16 క్వింటాళ్ల పంటను మఠానికిచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు....
News

మోదీ పాలనలో దేశంలో వెల్లివిరుస్తున్న క్రీడా సంస్కృతి

ఐక్యరాజ్య సమితి: సమగ్రాభివృద్ధిలో క్రీడల పాత్ర ఎంతో ఉందని ఐక్యరాజ్య సమితి ఉద్ఘాటించింది. జాతి నిర్మాణంలో క్రీడలది కీలక పాత్ర అనీ, క్రీడలకూ, అభివృద్ధికీ మధ్య అవినాభావ సంబంధం ఉందనీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా మనసా, వాచా, కర్మణః నమ్మటం...
News

కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన… కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య సోమశిల వద్ద కృష్ణానదిపై కేంద్రం ప్రభుత్వం వంతెన నిర్మించనుంది. దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్‌, సస్పెన్షన్‌ ఐకానిక్‌ వంతెనగా ఈ వారధి నిలిచిపోతుందని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు....
News

ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన ఆర్మీ శునకం మృతి

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ శునకం 'జూమ్‌' మృతి చెందింది. శ్రీనగర్​లోని వెటర్నటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్‌.. గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు....
News

బీజింగ్‌లో తొలిసారి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు

బీజింగ్‌: కరోనా కట్టడిలో భాగంగా చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో కొవిడ్‌ విధానం అత్యంత కఠినంగా వ్యవహరించే చైనా ప్రభుత్వంపై ఆందోళనలు వేళ్లూనుకుంటున్నాయి. కమ్యూనిస్టు పార్టీ 20వ సర్వసభ్య సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాజధాని బీజింగ్‌లోని రద్దీ కూడలిలో అధ్యక్షుడు...
News

కరోనా కొత్త వేరియంట్ల‌తో చైనా ఉక్కిరిబిక్కిరి!

బీజింగ్‌: కరోనా పుట్టినిల్లుగా భావించే చైనాలో మరోసారి లాక్ డౌన్ అన్న పదం మారుమోగుతోంది. గతంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అదే తరహాలో మ‌ళ్ళీ కొత్త వేరియంట్లు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. ఒమిక్రాన్‌కు చెందిన బీఎఫ్ 7, బీఎఫ్...
News

నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం

త్వ‌ర‌లో చెన్నై- మైసూరు మధ్య అయిదో రైలు ఉనా: దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్ళు ప్రారంభం కాగా, గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని...
News

ప‌శ్చిమ బెంగాల్‌లో హిందువుల‌పై దాడులు!(వీడియో)

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌లో హిందువుల‌పై దాడులు త‌గ్గ‌డం లేదు. అక్క‌డి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రి ఫ‌లితంగా రోజు రోజుకూ హిందూ కుటుంబాల‌పై దాడులు పెరిగిపోతున్నాయి. ఫ‌లితంగా ఎన్నో హిందు కుటుంబాలు ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నాయి. తాజాగా, మోమిన్‌పూర్‌లో, ఇస్లామిక్ ఛాందసవాదుల బీభత్సానికి ఒక...
News

వీర్ సావర్కర్ జాతీయవాది, దార్శనికుడు..: డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌

న్యూఢిల్లీ: వీర్ సావర్కర్ జాతీయవాది, దార్శనికుడని, అయితే ఆయన పరువు తీసేందుకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక వర్గం విశ్వప్రయత్నాలు చేసిందని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్ఎస్ఎస్) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ అన్నారు. తన పాఠశాల రోజుల నుండి, వీర్...
1 1,613 1,614 1,615 1,616 1,617 2,382
Page 1615 of 2382