News

News

ఈ నెల 19న యశ్వంతపుర – నరసాపురం మధ్య ప్రత్యేక రైలు!

బెంగళూరులోని యశ్వంతపుర నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురంల మధ్య ప్రత్యేక రైలు ఈ నెల 19న తిరగనుంది. యశ్వంతపురంలో మధ్యాహ్నం 3.50కు బయల్దేరే (07154) రైలు మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నరసాపురం చేరుకోనుంది. ఈ రైలు యలహంక, హిందూపురం, పెనుకొండ,...
News

నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపురలో మోగిన ఎన్నికల నగారా.. తేదీలు ఎప్పుడెప్పుడంటే?

మూడు ఈశాన్య రాష్ట్రాల శాసన సభల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూలు ప్రకటించింది. నాగాలాండ్ శాసన సభ పదవీ కాలం మార్చి 12తోనూ, మేఘాలయ మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ...
News

తమిళనాడు పేరు మార్చాలని అనలేదు – గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి స్పష్టం

తమిళనాడు ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల విషయంలో మొదలైన రగడ అక్కడి నుంచి ముదురుతూ వచ్చింది. తమిళనాడు పేరు మార్చి "తమిళగమ్‌'' అని పెట్టాలని గవర్నర్ సూచించినట్టు కొన్ని రోజులుగా...
News

యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న సీఎంలు

యాదగిరి గుట్ట స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని సీఎంలు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంల వెంట తెలంగాణ ఎంపీ సంతోష్, మంత్రులు తలసాని...
News

గోవులను వధించి కొవ్వు, చర్మం, మాంసం విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు!

గోవులను వధించి.. వాటి చర్మం, కొవ్వు, మాంసం వేరు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని తుని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుని పట్టణంలోని రామకృష్ణాకాలనీ శివారు జ్యోతినగర్ ఆవులను వదిస్తున్నారని కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గోపాల్ తదితరులు...
News

రెచ్చిపోయిన తాలిబన్లు.. బహిరంగంగా నలుగురు దొంగల చేతులు నరికిన వైనం.. వామ్మో ఇంత ఘోరమా?

ఆఫ్ఘనిస్థాన్‌ దేశంలో అధికారంలో ఉన్న తాలిబన్లు దారుణానికి ఒడిగట్టారు. దోపిడీలు చేసిన 9 మంది దొంగలకు తాలిబన్లు బహిరంగంగా విధించిన శిక్ష చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. దోపిడీలకు పాల్పడిన తొమ్మిది మంది పురుషులను కొరడాలతో కొట్టడంతోపాటు వారిలో నలుగురి చేతులను...
News

ఈ నెల 19న వేమన జయంతి ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్‌ అధికార బాషా సంఘం ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ అధికార బాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ స్థానిక ఎస్ ఆర్ ఆర్ అండ్...
ArticlesNews

ప్రజలతో మమేకం కావాలి.. టార్గెట్-400పై నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ!

'దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సరిగ్గా 400 రోజులే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మన పథకాల గురించి వివరించండి... ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించండి.. మనం చరిత్ర సృష్టిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం బుధవారం 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు అయిదు సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 74,436 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీవారి...
News

ఈశాన్య రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక ప్రెస్‌మీట్‌!

కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనిలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈ సందర్బంగా కేంద్ర...
1 1,613 1,614 1,615 1,616 1,617 2,447
Page 1615 of 2447