News

News

ముంబయి దాడులను మరోసారి గుర్తు చేసిన పాక్‌ కవి జావెద్‌ అక్తర్‌.. సంచలన విషయాలు వెల్లడి!

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ (hned Akhtar) పాకిస్థానన్ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ముంబయి ఉగ్రపేలుళ్ల ఘటనను గుర్తుచేసుకున్న ఆయన. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు...
News

తిరుమలలో ముఖ గుర్తింపు సాంకేతికత

తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత కోసం మార్చి ఒకటి నుంచి ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ (ముఖ గుర్తింపు సాంకేతకతను) టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి...
News

గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయి – ఎన్‌ఐఏ వర్గాల వెల్లడి

గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ మంగళవారం 5 రాష్ట్రాల్లోని 72 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో...
News

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

దాదాపు అయిదేళ్ల తర్వత యాదాద్రిలోని ప్రధానాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27న ఎదుర్కోలు, 28న కల్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు. తొలిరోజు అంటే ఉత్సవాల ప్రారంభమయ్యే మంగళవారం నాడు...
News

అంగరంగ వైభవంగా శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు

మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీశైలంలోని శ్రీగిరి భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవ వేడుకలు తిలకించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. పెద్దఎత్తున పాతాళగంగలో పుణ్య స్నానమాచరించిన భక్తులు క్యూలైన్లు చేరుకున్నారు. క్యూలైన్లు ముందుకు నెమ్మదిగా సాగడంతోపాటు దర్శనానికి...
News

శివోహం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని నిజమూర్తి రూపంలో వాయు లింగేశ్వరుడు దర్శనమిచ్చారు. పండుగవేళ స్వామి, అమ్మవార్లకుఉదయం ప్రథమ, ద్వితీయ కాలాభిషేకాలతో పాటు ఉచ్చికాలాభిషేకం, సాయంత్రం ప్రదోష కాలాభిషేకం నిర్వహించారు. మొత్తం శనివారం ప్రత్యేకంగా నవ అభిషేకాలు జరిగాయి. శనివారం వేకువజామున 2గంటలకే మంగళవాయిద్యాలు,...
News

నయనోత్సవం నంది సేవనం

శ్రీకాళహస్తీశ్వరుని నందిసేవను భక్తులు నయోనత్సవంగా తిలకించి తరించారు. పురవీధుల ఊరేగింపును తిలకించేందుకు... ఆ జంగమయ్య జాగరణ చేసి మొక్కులు తీర్చుకునే భక్తులతో శ్రీకాళహస్తీశ్వరాలయం, మాడ వీధులు కిక్కిరిసిపోయాయు. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహించి అనుసరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు,...
News

నేత్రపర్వంగా పొదిలి నిర్మమహేశ్వర స్వామి రథోత్సవం

ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పొదిలి పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవాలయంలో రథోత్సవం ఉత్సాహంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరున్న ఈ క్షేత్రంలో 14 రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలుత మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (సోమవారం) తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 79,555 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు వచ్చినట్టు...
News

చైనాలో కన్యాశుల్కం.. గ్రామాల్లో మరీ అధికం

చైనాలో లింగ అసమతుల్యత రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా గ్రామీణ చైనాలో ఈ సమస్య అధికంగా ఉంది. సెంట్రల్‌ చైనా నార్మల్‌ యూనివర్సిటీ 2017లో దేశవ్యాప్తంగా 267 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో ప్రతి 100 మంది ఒంటరి పురుషులకుగానూ 63 మంది ఒంటరి...
1 1,613 1,614 1,615 1,616 1,617 2,488
Page 1615 of 2488