News

News

‘ఉపాధి’ కల్పనను రూ.19 కోట్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం లేబర్‌ బడ్జెట్‌ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటగా 14 కోట్ల పని దినాల కల్పనకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ప్రస్తుతం ఆ కేటాయింపులను 19 కోట్ల పని దినాలకు...
News

దేవదాసి వ్యవస్థను రూపుమాపేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి..

ఆరు రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు న్యూఢిల్లీ: భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో కొనసాగుతున్న దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలపాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు...
News

క్రీడల్లో నైతికత పెరగాలి… రవిశంకర్ గురూజీ ఉద్బోధ

బెంగళూరు: క్రీడలు యుద్ధాలవలే, యుద్ధాలు క్రీడలవలే జరుగుతున్నాయని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. క్రీడల్లో నైతికత పెరగాలని, క్రీడలు మరింత విశ్వసనీయంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన బెంగళూరులోని అంతర్జాతీయ కేంద్రంలో 6వ ప్రపంచ శిఖరాగ్ర...
News

పోతుల నాగేపల్లిలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

ధర్మవరం: ఏపీలోని సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, పోతుల నాగేపల్లి ఎంపీ యుపిఎస్ పాఠశాలలో శనివారం ఘనంగా అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అబ్దుల్ కలాం చిత్రపటానికి...
News

తిరుమల తిరుపతి దేవస్థానంపై దుష్ప్రచారం… వివరణ ఇచ్చిన అధికార వర్గాలు

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ‘సేవ్‌’ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ ట్విటర్‌ పేజీ ద్వారా స్పందించారు. తిరుమల శ్రీవారికి కానుకల...
News

నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఒకే దశలో హిమాచల్ ప్రదేశ్​ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 12న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న...
News

దక్షిణాదిలోనూ వందే భారత్ రైలు సేవలు

న్యూఢిల్లీ: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు  దక్షిణ భారతంలో అందుబాటులోకి రానున్నాయి. ఐదవ రైలును నవంబర్‌ 10వ తేదీన 483 కిలోమీటర్ల పొడవైన చెన్నై–బెంగళూరు, మైసూరు మార్గంలో ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అత్యాధునిక వసతులు, భద్రతా ఏర్పాట్లుండే వందే...
News

బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్ XXX (ట్రిపుల్ ఎక్స్)లో అభ్యంతరకరమైన కంటెంట్ ఉందని, ఈ దేశ యువతరం మనసులను కలుషితం చేస్తున్నారని మండిపడింది. తనపై...
News

సాయిబాబా విడుదలను ఆపమని సుప్రీంలో ఎన్ఐఏ పిటిషన్

న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆశ్రయించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ముంబయి హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆయనను...
News

జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌ (ఎన్నార్సీ)ను రూపొందించే దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా భారతీయుల జనన, మరణాలపై జాతీయ స్థాయి డాటాబేస్‌ రూపొందించేందుకు సిద్ధం అవుతున్నది. దీనికోసం కేంద్ర హోంశాఖ...
1 1,611 1,612 1,613 1,614 1,615 2,382
Page 1613 of 2382