News

News

మతమార్పిడి యత్నం కేసు… ఇద్దరు ముస్లిం యువతులపై ఎఫ్ఎఆర్ కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

సహ విద్యార్థినితో బురఖా ధరింపజేసేందుకు, ఆమె ఇస్లాం మతం స్వీకరించేందుకు ఒత్తిడి చేశారంటూ ఆరోపణ ఎదుర్కొంటున్న ఇద్దరు 12వ తరగతి విద్యార్థినులపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. నిందితురాళ్లైన యువతులపై ఉత్తర్ ప్రదేశ్ మతమార్పిడుల నిరోధక చట్టం...
News

కుజుమండి తింటున్న‌ట్టుగా కృష్ణుడి పోస్ట‌ర్‌.. క‌స్ట‌డీలోకి రెస్టారెంట్ ఓన‌ర్లు

కేర‌ళ‌లో రెండు రెస్టారెంట్ల‌కు చెందిన ఓన‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకృష్ణ భ‌గ‌వానుడు కుజుమండి మాంసాహారం తింటున్న‌ట్లుగా ఇటీవ‌ల ఓ పోస్ట‌ర్ క్రియేట్ చేశారు. మ‌ల‌యాళం కొత్త సంవ‌త్స‌రం విషు సంద‌ర్భంగా ఓ రెండు రెస్టారెంట్లు ఆ పోస్ట‌ర్‌ను తయారు చేసి...
ArticlesNews

సనాతన ధర్మ సంరక్షణం శంకర విజయం

( ఆది శంకరాచార్యులు జయంతి ) ముప్ఫై రెండేళ్ల యువకులు ఈనాడు జీవన పోరాటంలో నానా కష్టాలు పడుతున్నారు. ఆర్థిక బాధలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ చికాకులు అంటూ కాలం తో పరిగెడుతున్నారు. కానీ కొన్ని శతాబ్దాల క్రిందట ఒక ముప్ఫై...
News

చార్‌ ధామ్‌ యాత్ర ప్రారంభం

ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఆదివారం గంగోత్రి ఆలయంలో మధ్యాహ్నం 12.15 గంటలకు, యమునోత్రిలో మధ్యాహ్నం 12.35 గంటలకు పూజలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ వందలాదిగా...
News

హైదరాబాద్ లవ్ జిహాద్ కేసుకి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు

హైదరాబాద్ లో సంచలనం రేపిన లవ్ జిహాద్ కేసుకి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షాత్తూ బాధితురాలే ఈ విషయాలన్నీసోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి, బయటపెట్టింది. ‘‘లవ్ జిహాద్’’ అనేది నిజంగా వుంది.. దానికి...
News

నిరాశ్రయుల జీవితాల్లో వసంతం విశాఖ పోలీసుల ‘మిషన్ జ్యోతిర్గమయ’

కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, నగర పోలీసు కమిషనరేట్ ఒక మహత్తర లక్ష్యాన్ని స్వీకరించింది. సమాజంలోని నిరాశ్రయుల జీవితాల నుంచి చీకటిని తొలగించి, వెలుగును నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 'మిషన్ జ్యోతిర్గమయ' పేరిట, వారు నిరుపేదలను తమ ఆశ్రయంలోకి తీసుకుని,...
News

ఆరెస్సెస్- బీజేపీ కార్యకర్తల హత్యాయత్నం కేసులో సీపీఎం నేతలకు శిక్ష ఖరారు

ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తల హత్యాయత్నం కేసులో 10 మంది సీపీఎం కార్యకర్తలకు శిక్షపడింది. 2011లో జరిగిన ఒక బాంబు దాడి ఘటనలో, RSS-BJP కార్యకర్తలను హత్య చేయడానికి ప్రయత్నించినందుకు 10 మంది సీపీఎం కార్యకర్తలను కన్నూర్ లోని తాలిపరంబలోని న్యాయస్థానం దోషులుగా...
News

పాక్ పై బలూచ్ తొలి సముద్ర దాడి ముగ్గురు సైనికులు మృతి

పాకిస్తాన్‌ భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతూ, బలూచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ  తొలిసారిగా సముద్ర దాడులకు తెగబడింది. గతంలో భూభాగంపైన మాత్రమే దాడులు చేసిన BLA, ఇప్పుడు ఏకంగా సముద్రంలోకి ప్రవేశించి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం కలకలం...
News

ఘనంగా సింహాచలం అప్పన్న చందనోత్సవం

సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజామున ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబం స్వామివారికి తొలి చందన సమర్పణ చేసి దర్శనం చేసుకుంది. రాష్ట్ర...
News

వ్యక్తిత్వ నిర్మాణమే ఆరెస్సెస్‌ ఉద్దేశం

వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆరెస్సెస్‌ ఉద్దేశమని విద్యాభారతి దక్షిణ క్షేత్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆరెస్సెస్‌ రాజకీయ పార్టీ కాదని, రాజకీయాలతో సంబంధం ఉండదని వివరించారు. ఈ...
1 14 15 16 17 18 2,294
Page 16 of 2294