News

News

బెంగళూరులో 15 మందిని అక్రమ బంగ్లాదేశీ వలసదారులు

బెంగళూరు (కర్ణాటక): అక్రమ వలసదారులపై బెంగళూరు పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ సిటీ సబ్‌ డివిజన్ పరిధిలోని 29 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టి 1,909 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 15 మందిని అక్రమ బంగ్లాదేశీ వలసదారులుగా గుర్తించినట్లు...
News

ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం.. దేశభక్తి చాటిన షోపియాన్ కుటుంబం

శ్రీనగర్: దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో కనిపించిన ఓ దృశ్యం ప్రత్యేకంగా నిలిచింది. లష్కర్-ఎ-తైబా కమాండర్‌గా భద్రతా సంస్థలు పేర్కొంటున్న అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను...
News

భారత్‌ మద్దతు కోరిన బలూచిస్థాన్

బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందాలని కోరుతూ బలూచ్ వేర్పాటువాద నేత మిర్ యార్ బలూచ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 11న నిర్వహించిన ‘బలూచిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం’ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా ఈ ప్రకటన చేశారు. బలూచిస్థాన్‌ను ఇకపై...
News

ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు

ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించినట్లు సమాచారం. 2025 నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు నేపథ్యంలో...
News

స్వాతంత్రం, స్వేచ్ఛ అనేవి అపారమైన త్యాగం, కఠోర శ్రమ ఫలితం : మోహన్ భాగవత్

నాగపూర్ : 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ నాగపూర్ లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జెండా పౌరులకు...
News

తమిళం నేర్పలేదని క్రైస్తవ మతం నేర్పిందని ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ కామెంట్స్

చెన్నై: తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి.. ‘‘తమిళ భాషను ఎంతగా అధ్యయనం చేసినా కొందరు అర్థం చేసుకోలేని విషయాలను క్రైస్తవ మతం తనకు నేర్పింది’’...
ArticlesNews

ప్రకృతి శక్తిని ఉపయోగించుకున్న రైతు సాంకేతికత

విద్యుత్ లేదు.. డీజిల్ లేదు.. మోటార్ లేదు.. అయినా వాగులో ప్రవహించే నీటిని కొండపై ఉన్న పొలాలకు తరలించవచ్చా? సాధ్యమేనని నిరూపిస్తున్నారు గ్రామీణ ఆవిష్కర్త శ్రీనివాస్. నీటి సహజ ప్రవాహ శక్తిని ఉపయోగించి పనిచేసే హైడ్రాలిక్ ర్యామ్ పంప్ ద్వారా ఎత్తైన...
News

తిరుపతిలో శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై మూడు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. శ్రీ రామానుజులు, ఆచార్య...
ArticlesNews

ధర్మం, తపస్సు, కర్తవ్యనిష్ఠకు ప్రతీక జమదగ్ని మహర్షి

హిందూ పురాణ సంప్రదాయంలో మహర్షుల జీవితాలు కేవలం ఆధ్యాత్మిక చరిత్రగా మాత్రమే కాకుండా, మానవ జీవితానికి మార్గదర్శకంగా నిలిచే విలువలుగా భావిస్తారు. అలాంటి మహనీయుల్లో జమదగ్ని మహర్షి ఒకరు. భృగువంశానికి చెందిన మహర్షిగా, ఘోర తపస్సు, జ్ఞానం, ధర్మనిష్ఠ, కర్తవ్యపాలనకు ప్రతీకగా...
News

ఆదివాణీ యాప్‌లోకి త్వరలో కోయ భాష

అంతరించిపోతున్న గిరిజన భాషలను సంరక్షించి, వాటికి డిజిటల్ భవిష్యత్తును అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గిరిజన భాషలను ఏఐ సాంకేతికతతో అనువదించేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ రూపొందించిన ‘ఆదివాణీ’ ఏఐ అనువాద యాప్‌లో త్వరలో కోయ...
1 15 16 17 18 19 2,472
Page 17 of 2472