News

ArticlesNews

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

– ప్రశాంత్ పోల్ దురదృష్టవశాత్తూ ముస్లిం లీగ్ గురించి గాంధీజీ అంచనాలన్నీ తల్లక్రిందులయ్యాయి. ‘పాకిస్థాన్ ఏర్పాటును ముస్లిం లీగ్ కోరుకుంది. అది జరిగిపోయింది. ఇక ఎవరికైనా ఎందుకు ఇబ్బందులు కలిగిస్తుంది? అని ఆయన అనుకున్నారు. ఆగస్ట్ 5న వాఘా శరంద్ధి శిబిరాల్లో...
News

నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు ?

భారత్ సరిహద్దుకు సమీపంలోని నేపాల్‌లోని సున్సరి జిల్లాలో చోటుచేసుకున్న మతపరమైన ఘర్షణలు, వాటి వెనుక విదేశీ నెట్‌వర్క్‌ల పాత్రపై అనుమానాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఘటనల్లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక...
News

యూపీ షియా వక్ఫ్ బోర్డులో రూ.1,000 కోట్ల కుంభకోణం? సీఎం యోగికి ఫిర్యాదు

లక్నో: ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డులో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయంటూ మాజీ చైర్మన్ జితేంద్ర నారాయణ్ సింగ్ సెంగార్ సంచలన ఆరోపణలు చేశారు. బోర్డుకు సంబంధించిన ఆస్తుల విషయంలో సుమారు రూ.1,000 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ...
ArticlesNews

స్వతంత్రం తొలినాళ్ళలోనే కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టిన ‘దేశభక్తు’డు

(ఆగస్టు 15 - ‘దేశభక్త’ కొండా వెంకటప్పయ్య వర్ధంతి) దేశానికి స్వతంత్రం వచ్చి నాలుగు నెలలు కూడా నిండకుండానే కాంగ్రెస్ నాయకుల అవినీతి అరాచకాలు మిన్నంటాయి. ఆ విషయాన్ని ఒక కాంగ్రెస్ నాయకుడే గాంధీకి బహిరంగలేఖ ద్వారా తెలియపరిచారు. ఆయనే కొండా...
ArticlesNews

సనాతన ధార్మిక వైభవ పునరుద్ధరణే స్వాత్రంత్ర్య దినోత్సవ లక్ష్యం

(ఆగస్టు 15 - భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవం ) స్వాతంత్ర్య దినం మనదేశానికి పరమపవిత్రమైన పర్వదినం. శతాబ్దాల అవమానాల తరవాత వలసపాలన సంకెళ్ళను తెంచుకుని, సార్వభౌమత్వాన్ని పునఃప్రతిష్ఠించుకున్న రోజు. వినువీధిలో రెపరెపలాడే మువ్వన్నెల జెండా ప్రతీ భారతీయుడి గుండె చప్పుడు. అది...
News

లష్కరే, జైష్‌, హిజ్బుల్‌ కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షిస్తున్న ఐఎస్‌ఐ

పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కార్యకలాపాల తీరు మారినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత లష్కర్‌-ఏ-తోయిబా, జైష్‌-ఏ-మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ల కార్యకలాపాలపై పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్ఐ నేరుగా పట్టు సాధించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ...
News

లష్కరే ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులతో కలిసి ఆయన ఓ బహిరంగ సభలో వేదిక పంచుకున్నారు. ఈ...
News

ఇకపై నేరుగా తిరుపతికే.. విదేశీ శ్రీవారి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు!

తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్‌గా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విదేశీ యాత్రికులు ఇకపై ఇమ్మిగ్రేషన్...
1 16 17 18 19 20 2,472
Page 18 of 2472