పహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తి- ఆపరేషన్ సిందూర్ను గుర్తుచేసిన ఆర్మీ
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ ఆపరేషన్ సిందూర్ను గుర్తు చేస్తూ భారత ఆర్మీ ఒక ట్వీట్ చేసింది. మానవత్వపు హద్దులు దాటినప్పుడు, ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని హెచ్చరించింది. న్యాయం జరిగిందని, భారతదేశం ఐక్యంగా నిలుస్తుందని భారత...









