News

News

సుంకులాపరమేశ్వరి అమ్మవారి రథోత్సవం

కర్నూలు జిల్లాలోని గూడూరు మండలంలోని కె.నాగలాపురం గ్రామంలో గురు వారం సుంకులాపరమేశ్వరి అమ్మవారి రథోత్సవం రమణీయంగా సాగింది. ఈసందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి అభిషేకం, మంగళ హారతి తదితర పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి దినేష్‌...
News

వేడుకగా పక్కీరప్ప స్వామి రథోత్సవం

కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారంలో పక్కీరప్ప స్వామి రథోత్సవం వైభవంగా సాగింది. గురువారం ఉదయం మూలవిరాట్‌ పక్కీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం గ్రామంలో నుంచి పక్కీరప్ప స్వామిని మేళతాళాలతో ఊరేగింపుగా...
News

అహోబిలంలో పౌర్ణమి వేడుకలు

కర్నూలు జిల్లా  అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి అర్చకులు గురువారం పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. వేకువజామునే ఉత్సవమూర్తులైన ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు....
News

మార్చి నెలలో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది – ఈవో

శ్రీవారి ఆలయంలో సమయా భావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం వెల్లడించారు. అరవింద్ నేత్రాలయంలో ఐ బ్యాంకు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్నదానంలో నాణ్యతని పెంచేందుకు ఇక పై టెండర్ల ద్వారా కాకుండా మిల్లర్ల ద్వారా...
News

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి ఒక రోజుకు పైనే పడుతోంది. అంటే ఏకంగా 30 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక గురువారం...
News

కాణిపాకంలో పున్నమి గరుడ సేవ

చిత్తూరు జిల్లాలోని కానిపాకంలో గురువారం పున్నమి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో ఉదయం మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించి స్వామిని భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి చిత్రపటాన్ని ఉంచి భక్తుల చేత వ్రతాన్ని...
News

వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం

కడప జిల్లా రాజంపేట ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటిమిట్ట పురవీధుల్లో సీతారామలక్ష్మణులు విహరించారు. ఈ రథోత్సవ కార్యక్రమాల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొని రథాన్ని...
News

కన్నుల పండవగా తిరుకల్యాణోత్సవం

అనంతపురం జిల్లాలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో రాములవారి తిరుకల్యాణోత్సవాన్ని కన్నుల పండవగా నిర్వహించారు. ఉదయం సీతారాములకు వివిధ అభిషేకాలు, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేదపండితుల మంత్రో చ్ఛారణల నడుమ కల్యాణోత్సవం నిర్వహించారు....
News

వైభవంగా రామతీర్థం తిరునాళ్ల

చీమకుర్తి రామతీర్థం తిరునాళ్ల మహోత్సవం బుధవారం అంగరం గవైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చా రు. వివిధ రాజకీయపార్టీల వారు 11 విద్యుత్‌ ప్రభలను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ, టీవీ కళాకారులచే నిర్వహించిన...
News

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం శ్రీవారి దర్శనం కోసం 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 73,203 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....
1 1,575 1,576 1,577 1,578 1,579 2,487
Page 1577 of 2487