News

News

ముగిసిన వసంతోత్సవాలు

తిరుమలలోని వసంతమండపంలో మూడురోజులుగా నిర్వహిస్తున్న శ్రీవారి వసంతోత్సవాలు బుధవారంతో ముగిశాయి. మూడోరోజు ఉదయం శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి, రుక్మిణీ సమేత కృష్ణస్వామి ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం...
News

8 నుంచి తిరుపతికి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే వందేభారత్‌ రైలు నడపనుంది. ఈ నెల 8వ తేదీ నుంచి సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఈ...
News

కాణిపాకంలో ప్రతి బుధవారం తిరుమంజన సేవ

చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఇకపై ప్రతి బుధవారం తిరుమంజన సేవ నిర్వహించనున్నట్లు ఈవో వెంకటేశులు తెలిపారు. ఆలయంలో ఈ సేవను బుధవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల...
News

ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర

హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌, వైఎంసీఏ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, ముషీరాబాద్‌ మీదుగా తాడ్‌బండ్‌ ఆలయానికి హనుమాన్‌ జయంతి యాత్ర చేరుకుంది. రంజాన్‌ మాసం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు దారిపొడవునా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీపీ కెమెరాల నిఘా...
News

వైభవంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

కడప జిల్లాలో అయ్యప్పస్వామి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా ఈ ఏడాది అయ్యప్ప ఆరట్టును వైభవంగా నిర్వహించారు. తిమ్మసముద్రం, సుండుపల్లెలో వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలను ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి మేళతాళాలు బాణాసంచా కాలుస్తూ ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. తిమ్మసముద్రం...
News

అంగరంగ వైభవంగా కోదండరామస్వామి కల్యాణోత్సవం

నిండు పున్నమి వెన్నెల కాంతు ల్లో ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాక్షాత్‌ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వరుడు కోదండరామస్వామి వారికి సాక్షాత్‌ లక్ష్మీ స్వరూపిణి అయిన వధువు సీతమ్మవారికి బుధవారం రాత్రి 9.23 గంటల సమయంలో...
News

కేరళ రైలులో నిప్పుపెట్టిన వ్యక్తి అరెస్టు

కేరళలో ఓ రైలులో తోటి ప్రయాణికులపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాడికి పాల్పడినట్టు భావిస్తున్న షారుఖ్‌ సైఫీ అనే వ్యక్తిని మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్నారు. గత...
News

బీజేపీకి దేశమే సర్వస్వం : మోదీ

దేశంలో అవినీతిపైనా, వంశపారంపర్య రాజకీయాలపైనా పోరాడేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. బీజేపీకి అన్నిటి కన్నా దేశమే ముఖ్యమని చెప్పారు. ఆ పార్టీ 43వ వ్యవస్థాపక...
News

ప్లాస్టిక్‌ ఇవ్వండి, బంగారం తీసుకోండి

తమ గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు గాను కశ్మీర్‌లోని సదీవారా గ్రామ పంచాయతీ ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. గ్రామంలోని ప్లాస్టిక్‌ చెత్తను ఇచ్చినవారికి ఒక బంగారు నాణేన్ని బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. పథకం ప్రకటించిన 15 రోజుల్లోనే గ్రామం...
News

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రబలుతోంది

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రబలుతోంది. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర కలవరపడుతున్నారు. కొవిడ్ వల్ల ఒక్క రోజులో నలుగురు మరణించారు.మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 711 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం కంటే...
1 1,576 1,577 1,578 1,579 1,580 2,487
Page 1578 of 2487