News

News

110 కిలోల బంగారం, వెండితో అంజన్న ప్రతిమ

హనుమాన్‌ జయంతి సందర్భంగా గుజరాత్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 54 అడుగుల ఎత్తైన హనుమాన్‌ విగ్రహాన్ని, బంగారం, వెండితో చేసిన మరో ప్రతిమను ఆవిష్కరించారు. బోటాడ్‌లోని సారంగ్‌పుర్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షా.. అనంతరం వాటిని ఆవిష్కరించారు....
News

కృత్రిమ మేథను నియంత్రించే యోచన భారత ప్రభుత్వానికి లేదు – కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్

దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) అభివృద్ధిని నియంత్రించే యోచనేదీ లేదని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. దానికి సంబంధించి ఏవైనా చట్టాలు తెచ్చే అంశం గానీ పరిశీలనలో లేదని లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన...
News

ప్రైవేట్‌ పెట్టుబడులూ కీలకమే…. భారత పారిశ్రామిక సమాఖ్య

దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరగవలసి ఉన్నట్లు పారిశ్రామిక సమాఖ్య అసోచామ్‌ తాజాగా అభిప్రాయపడింది. ప్రభుత్వ పెట్టుబడులతోనే మూలధన వ్యయాలు పుంజుకోవని, ప్రైవేటు రంగం సైతం ఇందుకు దన్నుగా నిలవాలని పేర్కొంది. రానున్న రెండు, మూడేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోనున్నట్లు...
News

సూరత్‌లో తొలిసారి వజ్రాల సదస్సు…. పాల్గొననున్న 13 దేశాల ప్రతినిధులు

ప్రయోగశాలల్లో తయారు చేసిన వజ్రాల (ఎల్‌జీడీ) విక్రేతలు, కొనుగోలుదారులకు సంబంధించి గుజరాత్‌లోని సూరత్‌లో తొలిసారిగా సదస్సును ప్రారంభించినట్లు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) తెలిపింది. ఇందులో 13 దేశాల నుంచి 22 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నట్లు పేర్కొంది. మూడు రోజుల...
News

పోలీసులకు దొరక్కుండా అమృత్ ‌పాల్ సింగ్‌‌కి కంటి ఆపరేషన్?.

పంజాబ్ పోలీసులతో దాగుడుమూతలు ఆడుతూ, తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చేముందు జార్జియాలో కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నేల్ సింగ్ బ్రిందన్ వాలా...
News

అయోధ్య రామాలయం నిర్మాణంలో కీలక ఘట్టం

అయోధ్య రామాలయం నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం న్యూఢిల్లీలో సమావేశం కాబోతోంది. గర్భ గుడిలో ప్రతిష్ఠించే శ్రీరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు తగిన అత్యుత్తమమైన శిలను ఎంపిక చేయడం కోసం ఏర్పాటు చేసిన...
News

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ ధరలు దాదాపు 11 శాతం తగ్గుదల

దేశవ్యాప్తంగా వినియోగదారులకు శనివారం నుంచి గొప్ప ఉపశమనం కలగబోతోంది. నేచురల్ గ్యాస్ ధరలను నిర్ణయించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం సవరించడంతో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు సుమారు 11 శాతం వరకు తగ్గబోతున్నాయి....
News

వైభవంగా సీతారామ స్వామి కల్యాణోత్సవం

నూజివీడు మండలంలోని దిగవల్లి సీతారామ స్వామి కల్యాణోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివార్లకు వేదపండితులు కల్యాణ క్రతువు నిర్వహించారు. యలమంచలి వెంకటమధుసూదన్‌రావు, సుబ్బారావు, బృందావనం మాధవశర్మ దంపతుల ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి....
News

చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

మార్కా పురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానార్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి రాజ్యలక్ష్యీ అమ్మ వార్ల మూలవిరాట్‌లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీదేవీ, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ...
News

శ్రీశైలంలో ఆన్‌లైన్‌ టిక్కెట్ల విధానంతో అదనపు భారం

శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల సేవకు వచ్చే వారి సౌకర్యం కోసం దేవస్థానం వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో నమోదు చేసుకోవాలంటే అదనపు చార్జీలు చెల్లించుకోవాల్సిందే. ఆర్జిత సేవ టికెట్ల స్థాయిని బట్టి ఒక్కో దానిపై దాదాపు రూ.150 అదనపు బాదుడు తప్పడం లేదు....
1 1,574 1,575 1,576 1,577 1,578 2,487
Page 1576 of 2487