News

News

జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంపై ప్రధాని కార్యాలయంలో అధికారుల ఉన్నత స్థాయి సమీక్ష!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలోని భూమి ఆందోళనకర రీతిలో కుంగిపోతున్న ఘటనపై ప్రధాని కార్యాలయం సమీక్ష నిర్వహించింది. పట్టణంలోని 600కు పైగా ఇళ్లు, భవనాలు, రోడ్లు కుంగిపోవడానికి కారణాలను అన్వేషించడం కోసం వివిధ రంగాల నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం...
News

శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 12 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల...
News

మిలిటరీ చీఫ్స్‌తో త్వరలో మోదీ భేటీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మిలిటరీ థియేటర్ కమాండ్స్ ఏర్పాటుపై మార్చిలో సమీక్షించబోతున్నారు. కర్ణాటకలోని కర్వార్ నావికా దళ స్థావరంలో జరిగే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించిన వివరాలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్‌ జనరల్ అనిల్...
News

జనాభా నియంత్రణపై బిహార్‌ సీఎం అనుచిత వ్యాఖ్యలు

  మహిళలు విద్యావంతులు కాకపోవడంతోపాటు పురుషులు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల జనాభా నియంత్రణ సాధ్యం కావడం లేదని బిహార్‌ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేపట్టిన ‘సమాధాన్ యాత్ర’...
ArticlesNews

భోగి రోజు ఇలా చేస్తే ఎలాంటి వారికైనా వివాహం అవుతుంది.. పెళ్లైన వారికి సుఖసంతోషాలు కలుగుతాయి!

వైష్ణవ ఆలయాల్లో భోగి రోజున గోదాదేవి రంగనాథుల కల్యాణం ఏటా నిర్వహిస్తుంటారు. ఈ వేడుక తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యం అయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం, పెళ్లైన వారికి...
News

కర్ణాటకలో శ్రీరామ సేన సంఘ నాయకుడిపై కాల్పులు.. తృటిలో తప్పిన ముప్పు!

కర్ణాటక రాష్ట్రం బెల్గావి జిల్లా శ్రీరామ సేన సంఘ జిల్లా అధ్యక్షులు రవి కోకిట్కర్‌, అతని డ్రైవర్‌పై గుర్తు తెలియని ఓ వ్యక్తి హిండల్గా గ్రామ ప్రాంతంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరూ అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. వెంటనే పోలీసులకు...
News

వైజాగ్‌లో జీ-20 సన్నాహక సదస్సు… ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం!

విశాఖపట్నం నగరంలో మార్చి 28, 29 తేదీల్లో జీ -20 సన్నాహక సదస్సు జరగనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించింది. నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...
News

జపాన్ వార్‌గేమ్స్‌లో తొలిసారి భారత మహిళా ఫైటర్ పైలట్!

తొలిసారి భారత వాయుసేనకు చెందిన మహిళా పైలట్ దేశం బయట జరగనున్న యుద్ధక్రీడలు (వార్‌గేమ్స్)లో పాల్గొనబోతున్నారు. భారత్‌కు చెందిన ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్స్‌లో ఒకరైన స్కాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది త్వరలో యుద్ధ క్రీడల్లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లబోతున్నారు. స్కాడ్రన్...
News

అస్సాంలో 60 శాతానికి పడిపోయిన హిందూ జనాభా.. 40 శాతానికి పెరిగిన ముస్లింలు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ముస్లిం ఎమ్మెల్యే డిమాండ్‌!

అస్సాంలోని ముస్లింల జనాభా ప్రస్తుతం 40 శాతానికి చేరిందని.. హిందువుల జనాభా 60 శాతానికి పడిపోయిందని.. జనాభా తామాషా ప్రమారం ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో అయిదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే కరీముద్దీన్‌ బర్భూయాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ...
ArticlesNews

గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం

భారతదేశంలో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వాలనుకునే వారికి జారీ చేసే పాసులు, టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆహ్వానించే అతిథులకు సైతం...
1 1,558 1,559 1,560 1,561 1,562 2,380
Page 1560 of 2380