News

ArticlesNews

ఇరాన్‌ జర్నలిస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం!

కేవలం నిరసనకారులపైననే కాకుండా దేశంలో నిరసనలకు మద్దతిచ్చిన జర్నలిస్టులు, ఇతరులపై కూడా ఇరాన్‌ పాలకులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వం తమలో ఎవరినైనా అరెస్ట్‌ చేయవచ్చని ఇరాన్‌ జర్నలిస్టులు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం అవుతోంది. దేశంలో...
News

ఉత్తరాదిపై కోల్డ్ వేవ్ పంజా…. కనిష్ట స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు… ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలో రెడ్ అలర్ట్, రాజస్థాన్, బీహార్లలో ఆరెంజ్ అలెర్ట్!

దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, ఉత్తర్‌ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లకు ఐఎండీ అధికారులు సోమవారం తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రతరం కావడంతో అనేక రాష్ట్రాలు...
News

ఉగ్రవాదల చొరబాటును సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా బాలాకోట్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు పెరిగాయని, అయితే భద్రతా దళాలు...
News

దేశంలోని శక్తిపీఠాల సందర్శనకు ప్రత్యేక రైలు ఏర్పాటు

కుటుంబ సభ్యులతో కలిస తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి కోసం భారతీయ రైల్వే–ఉలా రైల్‌ టూరిజం సంయుక్తంగా ‘శక్తి పీఠాల యాత్ర’ చేపట్టినట్లు ట్రావెల్‌ టైమ్స్‌ ఎండీ విఘ్నేష్‌ గణేష్‌ తెలిపారు. ఈ నెల 16న తమిళనాడు నుంచి బయలుదేరే...
News

12వ తేదీ నుంచి తిరుమల సర్వదర్శనం టోకెన్లు జారీ

తిరుమల శ్రీవారి భక్తులకు ఈ నెల 12 నుంచి సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. గతంలో మాదిరిగానే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసంలో ఏ రోజుకారోజు దర్శ నానికి సంబంధించి...
News

ప్రతి సోమవారం శ్రీవారికి నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజ రద్దు.. కారణం ఇదే!

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం 67,169 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 21,222 మంది తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా రూ. 3.86 కోట్ల రూపాయలు హుండీ కానుకలగా వచ్చాయి. ప్రతి సోమవారం స్వామివారికి నిర్వహించే చతుర్దశ కలశ...
News

సికింద్రాబాద్ -విజయవాడ మధ్య ఆర్‌ఆర్‌టీఎస్ రైలు!

అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ.. అత్యంత వేగంగా నడిచే రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్‌ - సికింద్రాబాద్‌ జంట నగరాల్లో నడిచే మెట్రో రైళ్ల మాదిరిగా... సికింద్రాబాద - విజయవాడ పట్టణాల నడుమ ఆర్‌ఆర్‌టీఎస్...
News

ప్రవాస భారతీయుల సేవలు నిరుపమానం!

ప్రవాస భారతీయుల పనితీరు అద్భుతం అని విదేశాంగ మంత్రి డా. జైశంకర్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా భారతీయులు ఉన్నారని, వీరు తమ వృత్తిధర్మం పాటిస్తూనే దేశం కోసం పరితపిస్తున్నారని ఆయన తెలిపారు. భారతీయ సంతతికి చెందినవారు అత్యంత ప్రతిభావంతులని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో...
ArticlesNews

అంతర్జాతీయ స్థాయిలో నదీ నౌకా విహారం.. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు అవకాశం!

దేశంలోని నదుల్లో నౌకా విహారం ద్వారా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడానికి రూపొందించిన 'ఎంవీ గంగా విలాస్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నదీ యానం చేసే విలాసవంతమైన నౌకగా...
News

సంస్కృతీ, సంప్రదాయం ఉట్టిపడేలా భోగి పిడకలతో భారీ దండ తయారీ!

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గుమ్మిలేరు గ్రామానికి చెందిన మహిళలు అత్యంత పొడవైన భోగి పిడకల దండను తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పశుపోషణకు ప్రసిద్ధిగాంచిన ఈ గ్రామంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఏటా ఈ భోగి దండను తయారు చేస్తుంటారు. గతంలో...
1 1,557 1,558 1,559 1,560 1,561 2,380
Page 1559 of 2380