News

News

మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించిన పాక్‌.. ఈ చర్యలపై భగ్గుమన్న ప్రపంచ దేశాలు!

పాకిస్థాన్ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. వరుస భూకంపాలతో అతలాకుతలమైన తుర్కియే(Turkey)కు సహాయక సామగ్రితో బయలుదేరిన భారత ఎన్‌డీఆర్ఎఫ్(NDRF) విమానానికి ఎయిర్‌స్పేస్ ఇచ్చేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. సోమవారం సంభవించిన వరుస భూకంపాలకు తుర్కియే చిగురుటాకులా వణికింది. ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ...
News

శ్రద్దావాకర్‌ హత్య కేసు చార్జిషీట్‌పై సాకేత్ కోర్టులో నేడు విచారణ!

దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై దాఖలైన చార్జిషీట్‌ను సాకేత్ కోర్టు మంగళవారం నాడు విచారణకు స్వీకరించింది. ఛార్జిషీటు ప్రతిని నిందితుడికి అందజేశారు. డాక్యుమెంట్ల పరిశీలన కోసం తదుపరి విచారణను ఫిబ్రవరి...
News

కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కారణం ఇదే?

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. టర్కీ, సిరియాలలో సోమవారం సంభవించిన భూకంపాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2001లో గుజరాత్‌లో సంభవించిన భూకంపం వల్ల...
News

దుర్గగుడి ఉద్యోగి చేతివాటం.. ఎంత చేసినా అవకతవకలు తప్పడం లేదు!

దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్‌ దగ్గర పనిచేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు సమీపంలోని పఠాన్‌చెరువు ప్రాంతానికి...
News

రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త.. అది ఏంటంటే?

రైళ్లలో ప్రయాణించే వారికి కోసం రైల్వే శాఖ మరో సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణంలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడాన్ని మరింత సులభతరం చేసింది. వాట్సాప్‌ ద్వారా ఇకపై ఈ సేవలను పొందే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తమ ఈ-కేటరింగ్‌ సేవలను మరింత సులభతరం చేయడంలో...
News

మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి

తిరుమలలో మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ సోమవారం జరిగింది. ఇందులో హెచ్‌వీడీసీలోని ఓ కాటేజీ నిర్మాణానికి రికార్డుస్థాయిలో దాదాపు రూ.21 కోట్లకు టీటీడీ బోర్డు సభ్యుడు జీవన్‌రెడ్డి టెండర్‌ వేయడం గమనార్హం. తిరుమలలోని 13 విశ్రాంతి గృహాల...
News

మనువాదం, హిందుత్వం… హింస, హత్యలు, విచ్చిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయి – కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

మనువాదం, హిందుత్వం... హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హిందువులకు హిందూత్వంతోనే పెను ప్రమాదం ముంచుకొస్తోందని అన్నారు. తాను కూడా హిందువునేనని, హిందూ ధర్మాన్ని పాటిస్తానని.. అయితే హిందుత్వానికి వ్యతిరేకంగా నిలబడతానని...
News

అన్నమాచార్యుల సంకీర్తనలకు విస్తృత స్థాయిలో ప్రచారం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి

శ్రీవారిపై తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనల్లో జనబాహుళ్యంలో లేని వాటికి విస్తృత ప్రచారం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు బాణీలు లేని సంకీర్తనలను అర్థ, తాత్పర్యాలతో జనంలోకి తీసుకువెళ్లేందుకు టీటీడీ నడుం బిగించిందని తెలిపారు. సోమవారం తిరుపతిలో...
News

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

ఖమ్మం : భద్రాద్రి సీతారాముల కల్యాణ తేదీని వైదిక కమిటీ నిర్వాహకులు ఖరారు చేశారు. మార్చి 30న సీతారాముల కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 31న పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా మార్చి 22...
News

సంఘటిత సమాజమే ధర్మాన్ని రక్షిస్తుంది – ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిలభారత కార్యకారిణి సదస్యులు భాగయ్య

ధర్మాన్ని పరిరక్షించాలంటే... సంఘటిత సమాజం అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ అఖిలభారత కార్యకారిణి సదస్యులు మాననీయ భాగయ్య తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో నిర్వహించిన మహా నగర సాంఘీక్ లో ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మమంటే త్యాగం,...
1 1,518 1,519 1,520 1,521 1,522 2,378
Page 1520 of 2378