News

News

మైసూరులో దసరా వేడుకలు ప్రారంభం

రాచనగరి మైసూరులో ఆదివారం దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చాముండి బెట్టపై అమ్మవారి ఉత్సవమూర్తికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ప్రత్యేక అతిథి, ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ పూజలు చేశారు. నంది ధ్వజానికి పూజ చేసి...
News

ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఉపయోగిస్తున్న ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ ల విచారణ విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎలక్టోరల్ బాండ్లపై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ మేరకు...
News

VIDEO: సంస్కృతం ద్వారా సంస్కృతిని పెంపొందించుకుందాం

భారతదేశం యావత్ ప్రపంచానికి గురువుగా ఎదగడానికి కారణం సంస్కృతం భాష. అర్ష సంస్కృతి, వేదాలు, ఇతిహాలు ధర్మసూత్రాలతో పాటు మనకు అనంతమైన వాఙ్మయాన్ని మనకు అందించింది ఈ భాష. అంత ఉన్నతమైన ఈ భాషను మనం విస్మరించడం వల్లనే మనదేశం దురవస్థల...
News

ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి ‘సియాచిన్’ గ్లేసియర్‌పై తొలిసారిగా మొబైల్ టవర్

ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి ‘సియాచిన్’ గ్లేసియర్‌పై తొలిసారిగా మొబైల్ టవర్, బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ (బీటీఎస్)లను భారత్ ఏర్పాటు చేసింది. బీఎస్ఎన్ఎల్ సహకారంతో భారత సైన్యం అక్టోబర్ 6న ఈ ఏర్పాట్లు చేయించింది. దీంతో ఇకపై సియాచిన్ ప్రాంతంలో డ్యూటీ చేసే...
News

ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి స్వదేశానికి మరో 471 మంది..

ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ నుంచి ఆదివారం రెండు విమానాల్లో 471 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. వీటిలో ఒక విమానం ఎయిరిండియాకు చెందినది కాగా, మరోటి స్పైస్‌జెట్‌ సంస్థదని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 197 మందితో...
News

విద్యార్థుల కోసం ‘వన్ నేషన్, వన్ ఐడి’ని రూపొందించాలనే యోచిస్తున్న కేంద్రం

పాఠశాల విద్యార్థులు త్వరలో వారి స్వంత ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగి ఉంటారు, వారి తల్లిదండ్రులు సమ్మతి ఇస్తే ఈ ప్రాసెస్ ను త్వరలోనే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తుంది.. జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా, ప్రీ-ప్రైమరీ...
News

శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రెండవరోజు బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లకు మయూర వాహనసేవ...
News

గాయత్రీదేవి అలంకరణలో బెజవాడ కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి...
News

చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు ఐదు తలల చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. చిన్న శేష వాహనంపై స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు....
News

16వ శతాబ్దంనాటి దశముఖి దుర్గ ఆదరణ కొరవడి ఆరుబయట ఇలా

మహారాష్ట్రలోని చంద్రపుర్‌లో.. దశావతారంలో ఉన్న దుర్గామాత ఏకశిలా విగ్రహం మట్టిలో కూరుకుపోయి ఆదరణ లేకుండా పడుంది. 18 అడుగుల వెడల్పు, 23 అడుగుల పొడవు ఉన్న ఈ భారీ విగ్రహం స్థానిక భివాపుర్‌ వార్డులో ఉన్న రాజీవ్‌గాంధీ ఇంజినీరింగ్‌ కళాశాల వెనుక...
1 1,518 1,519 1,520 1,521 1,522 2,486
Page 1520 of 2486