News

News

రామజన్మభూమి కోసం ప్రాణాలు కోల్పోయిన కరసేవకులకు ఆత్మశాంతి కార్యక్రమం

అయోధ్యలో రామ మందిరం ‍ప్రారంభానికి సిద్ధమైన నేపధ్యంలో దీనికి ముందుగా 1990లో రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు మథురలో యమునా నది తీరాన ఉన్న విశ్రామ్...
News

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య రామ మందిరం

యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న...
News

3రాష్ట్రాల ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్‌ ఓట‌మికి కార‌ణం స‌నాత‌న ధ‌ర్మాన్ని వ్య‌తిరేకించ‌డ‌మే : ఆచార్య ప్ర‌మోద్ కృష్ణ‌మ్

స‌నాత‌న ధ‌ర్మాన్ని వ్య‌తిరేకించినందుకు ఉత్త‌రాదిలో కాంగ్రెస్‌కు ఈ గ‌తి ప‌ట్టింద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఆచార్య ప్ర‌మోద్ కృష్ణ‌మ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప్ర‌మోద్ కృష్ణ‌మ్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్తాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలలో కాంగ్రెస్ ఓట‌మి...
ArticlesNews

ఘంటసాల మన అమృత “పాట”శాల

( డిసెంబర్ 4 - ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ) యుగళ గీతమైనా, విషాద గీతమైనా, భక్తి గీతమైనా, ప్రేమగీతమైనా, హాస్య గీతమైనా ... సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలో భావోద్వేగాలను పలికించడంలో ఆయనకు ఆయనేసాటి. తేనెలూరు ఆ స్వరరాగ గంగా...
News

వైభవంగా నారాయణస్వామి పుష్పయాగం

ప్రకాశం జిల్లాలో ప్రసిద్దిగాంచిన మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో స్వామివారికి మహాపుష్పయాగం ఆదివారం వైభవంగా జరిగింది. కార్తికమాసం సందర్భంగా నారాయణస్వామి ఆలయంలో మహాపుష్పయాగం ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నారాయణస్వామి మూలవిరాట్టును వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరించారు. ఆలయం ప్రాంగణంలో...
News

తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత

మిగ్‌జాం తుపాను కారణంగా తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తితిదే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తుల రాకపోకలను నిలిపివేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది....
ArticlesNews

భారతదేశంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు దేనికి?

జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఇటీవలి చర్యల పట్ల వామపక్షీయులు,జిహాదీలు చాలా కోపంగా ఉన్నారు. గండేర్‌బల్ జిల్లా షేర్-ఎ-కశ్మీర్ వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి విశ్వవిద్యాలయంలో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధుల మీద రాష్ట్ర పోలీసులు ఉపా, మరికొన్ని చట్టాల ప్రకారం కేసులు పెట్టి అరెస్టు చేసారు....
News

తిరుమలలో ఘనంగా కార్తిక స్నపన తిరుమంజనం

పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీమలయప్పస్వామివారు, ఉభయనాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవర్లకు విశేష అభిషేకాలు...
News

ఆంధ్రప్రదేశ్ పై మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్‌ ; భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక

మిచౌంగ్‌ తుపాను హెచ్చరిక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుపాను గంటకు 13 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు...
News

సృష్టి రక్షకులు శివ పార్వతులు

ఆదిదంపతులైన శివపార్వతులు సృష్టిని రక్షిస్తున్నారని మహాసహస్రావధాని, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అభివర్ణించారు. శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన ప్రవచనాలు ఆలోచింపజేశాయి. ఆదిశంకరాచార్యులు రచించిన...
1 1,458 1,459 1,460 1,461 1,462 2,482
Page 1460 of 2482