News

ArticlesNews

సామాజిక సమరసత సాధకులు ఉన్నవ లక్ష్మీనారాయణ

(డిసెంబర్ 4 - ఉన్నవ లక్ష్మీ నారాయణ జయంతి) ఇరవయ్యవ శతాబ్దారంభం నాటి భారతీయ పునరుజ్జీవన ఉషస్సులు కొత్త దారులు చూపించాయి. ప్రపంచం నలుమూలలా నాడు సంభవించిన పరిణామాల ప్రభావమూ ఇందుకు దోహదపడింది. మహా సామ్రాజ్యం జార్ రష్యా మీద చిన్న...
News

‘హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి’

ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని కొలను భారతి ఉపాన్యాసకులు శివయోగేంద్రసరస్వతి స్వామి అన్నారు. ఆదివారం సమరసతా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలోని శివరామానంద ఆశ్రమం నుంచి కన్యకా పరమేశ్వరి...
News

మూడు రాష్ట్రాల్లో కమల వికాసం

సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ భారీ విజయం దక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను మించి.. హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా...
News

వైకుంఠ ద్వార దర్శనం పై ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు..!!

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే భక్తులకు దర్శనానికి...
News

నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం.. ఎన్ని కోట్లు వచ్చిదంటే..

కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. వడ్డీ కాసులవాడిని దర్శనం చేసుకుని తమ...
News

వివాదాస్పదంగా శ్రీశైలంలో మహా కుంభాభిషేకం

శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో నిర్వహించాల్సిన మహాకుంభాభిషేకం.. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన ఓ స్వామి సూచనతో వాయిదా పడుతోంది. ఈ క్రతువు ఇప్పుడు నిర్వహిస్తే ప్రభుత్వ అధినేతకు స్థానభ్రంశం కలుగుతుందంటూ ఆ స్వామి సెంటిమెంట్‌ ప్రయోగించి వాయిదా వేయించినట్లు సమాచారం....
News

మత మార్పిడిలకు పాల్పడుతున్న 42 మంది పై కేసు

యూపీలో మత మార్పిడి రాకెట్ గుట్టు రట్టు అయింది. స్వస్థత కూటముల పేరిట అమాయక వనవాసీలను లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యూపీలోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన ఓ ముఠా వనవాసీలను క్రైస్తవంలోకి మారుస్తోందని మలాహియా తోలా...
News

శిరిడీ సాయి కానుకలతో బంగారు, వెండి నాణేలు

శిరిడీ సాయి బాబా టెంపుల్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోని బంగారు, వెండి నిల్వలను కరిగించి నాణేలు తయారు చేసి భక్తులకు విక్రయించాలని నిర్ణయించింది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. శిరిడీ సాయి బాబాకు దేశవ్యాప్తంగా...
News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వడ్డీ కాసుల వాడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని...
News

విదేశీ భక్తుల శివనామస్మరణతో హోరెత్తిన శ్రీకాళహస్తీశ్వరాలయం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని విదేశీ భక్తులు దర్శించుకున్నారు. జర్మనీకి చెందిన పరమహంస విశ్వానంద స్వామి ఆధ్వర్యంలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియాకు చెందిన 120 మంది భక్త బృందం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే దక్షిణ గోపురం వద్ద...
1 1,459 1,460 1,461 1,462 1,463 2,482
Page 1461 of 2482