News

ArticlesNews

జాతీయవాద చిహ్నం మధుకర్ దత్తాత్రేయ దేవరస్ జీ..!!

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడవ సర్సంఘచాలక్ శ్రీ మధుకర్ దత్తాత్రేయ దేవరస్ ముద్దుపేరు బాలాసాహెబ్ దేవరాస్. 'సేవా కార్యకలాపాల ద్వారా సామాజిక సామరస్యం మరియు సామాజిక అభ్యున్నతికి' మార్గదర్శకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. బాల్యం నుంచి జీవితంలో చివరి క్షణాల వరకు...
News

శ్రీవారి మార్చి నెల సేవా టికెట్లు 21 నుంచి అందుబాటులోకి

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలను తితిదే శనివారం ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్‌ కోసం ఈ నెల 18న ఉదయం 10గంటల...
News

నడి సముద్రంలో విదేశీ నౌక హైజాక్‌.. రంగంలోకి భారత నేవీ

ఐరోపా ద్వీప దేశం మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైంది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్‌ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్‌ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది....
News

తాడేపల్లిలో శ్రీరాముని అక్షింతలు పంపిణీ

అయోధ్య రామమందిరం నుండి తెచ్చిన శ్రీరాముని అక్షింతలను శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులక పేట చైతన్యతపోవన్ శివకేశవ ఆలయంలో మాత శివానంద సరస్వతి చేతుల మీదగా సుమారు 200 మంది భక్తులకు అక్షింతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...
News

అయోధ్యకు వచ్చే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్

ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శనం కల్పించనున్నారు. దీంతో దేశ...
News

హైస్పీడ్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ యూఏవీని పరీక్షించిన భారత్‌

భవిష్యత్‌తరం మానవరహిత పోరాట విమానాలను రూపొందించే దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన హైస్పీడ్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ మానవరహిత విమానా (యూఏవీ)న్ని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. దీంతో ఈ తరహా సంక్లిష్ట పరిజ్ఞానం...
News

మథుర షాహీ ఈద్గా సర్వే ఆదేశాల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ

మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయం చెంతనున్న షాహీ ఈద్గా సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు మసీదు కమిటీ తరఫు నుంచి వచ్చిన మౌఖిక అభ్యర్థనను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌...
Newsvideos

భారత్-బంగ్లాదేశ్ అమరవీరులను స్మరించుకునే రోజు విజయ్ దివస్

పాకిస్థాన్ పై విజయం సాధించినందుకు గుర్తుగాను ఏటా డిసెంబర్ 16న భారత్ విజయ్ దివస్ ను జరుపుకుంటుంది. ఇవాళ దేశ చరిత్రలో మరువరాని రోజు. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది.వేడుకలు, కవాతులు తదితర కార్యక్రమాలు భారత్ అంతటా...
ArticlesNews

చైనా దుర్బుద్ధి – పెడ వాద‌న

జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370 అధికరణం భారత రాజ్యాంగంలోనిది. దానిని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం రద్దు చేసింది. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అంటే, ఇది పూర్తిగా భారత్‌ ఆంతరంగిక వ్యవహారం. దీని మంచిచెడ్డల...
Newsvideos

భారత జాతిని ఏకజాతిగా నడిపించిన కవి బోయి భీమన్న

తోటివారి హృదయాల్ని మేలుకొలిపి, వారిలో ఆత్మగౌరవ ఆకాంక్షను రగిలించిన పద్మభూషణుడు బోయి భీమన్నకవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళా ప్రపూర్ణుడాయన. పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత వంటి పలు సాహితీ...
1 1,442 1,443 1,444 1,445 1,446 2,482
Page 1444 of 2482