News

News

ఏబీవీపీ కార్యకర్తపై ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మూకదాడి

ఎస్ఎఫ్ఐ విద్యార్థుల దాడిలో ఏబీవీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. బాధితుడు శ్రీదేవ్ త్రిసూర్ జిల్లాలోని కున్నంకుళం పట్టణంలోని శ్రీ వివేకానంద కాలేజీలో మొదటి సంవత్సరం గ్రాడ్యుయేట్ విద్యార్థి. ఇతడు ఏబీవీపీ కార్యకర్త...
ArticlesNews

ఉత్తర ద్వార దర్శనం ముక్తి ప్రదాయకం

డిసెంబర్‌ 23 వైకుంఠ ఏకాదశి సూర్యుడు ఉత్తరాయనంలోకి ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. పురాణగాథను బట్టి దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి)నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహా విష్ణువు, కార్తిక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి)...
News

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తొలుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను జనవరి 26 వేడుకలకు...
ArticlesNews

ప్రపంచం మెచ్చిన భారత గణిత శాస్త్రవేత్త రామానుజన్‌

అనంతాన్ని కనుగొని ప్రపంచ గణితానికే లెక్కలు నేర్పిన గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతి నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఏటా డిసెంబర్‌ 22 న మనం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆయన స్మృత్యర్థం ఏటా ఈ ఉత్సవాలను...
News

అయోధ్య రాముడికి అత్తారింటి కానుకలు ఇవే

బిహార్‌లోని మిథిలా నగరాన్ని సీతమ్మవారి పుట్టినిల్లుగా చెబుతారు. దేశవ్యాప్తంగా చాలాచోట్ల నుంచి నూతన అయోధ్య రామమందిరానికి కానుకలు వెల్లువెత్తుతున్నా.. మిథిల నుంచి వస్తున్న కానుకలు వెరీ స్పెషల్. ఎందుకంటే అవి శ్రీరాముడి అత్తవారింటి నుంచి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రాణ...
News

భారత్ పై పాక్ మాజీ ప్రధాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భారత్‌ను ఉద్దేశించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న దేశాలు చంద్రుడిపై కాలుమోపాయని, కానీ పాక్‌ మాత్రం భూమి మీదే ఎదగలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) కార్యకర్తలను ఉద్దేశించి...
News

క్రైస్తవం త్యజించి స్వధర్మంలోకి 2 కుటుంబాలు..టీటీడీకి అభ్యర్థన..

రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, క్రైస్తవ మత మార్పిడులు జరుగుతున్న తరుణంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని రెండు కుటుంబాలు క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మాన్ని స్వీకరించాయి. అనంతపురం జిల్లా కుర్కుల తోట గ్రామంలో 150 కుటుంబాలు నివసిస్తున్నాయి....
News

జ్ఞానవాపి కేసు..హిందూ, ముస్లింల గొడవేంటంటే..

జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదంపై అలహాబాదు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ హిందువులు వేసిన పిటీష‌న్లను స‌వాల్ చేస్తూ ముస్లింలు దాఖ‌లు చేసిన పిటీష‌న్లను అల‌హాబాద్ హైకోర్టు కొట్టిపారేసింది. జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయ సర్వే చేపట్టాలని...
News

‘హిందువులు భక్తిభావం పెంచుకోవాలి’

సమాజంలోని హిందువులందరూ దేవాలయాలకు వెళుతూ భక్తి భావం పెంచుకోవాలని నెరవాడ పీఠాధిపతి పాండురంగనాథ భారతీయ స్వామి, రుక్మిణీ మాతాజీ, అనంత నంద భారతి సూచించారు. కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలోని అమ్మవారిశాలలో సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం హిందూ ధర్మ...
News

అయోధ్యాపురిలో శ్రీరాముని ఆలయ నమూనాను ఎవరు డిజైన్ చేశారో తెలుసా..??

మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే అయోధ్యలో రామమందిర వివాదం రగులుకుంది. దశాబ్దాల తర్వాత ఇప్పుడ రామమందిర నిర్మాణం పూర్తవుతుంది. ప్రారంభ పవిత్రోత్సవం జనవరి 22 , 2024న జరగునుంది. నిర్మాణ సమయంలో అయోధ్యాపూరికి వెళ్లినవారికి కరసేవకపురంలో ఒక భవనంలో శ్రీరామ...
1 1,435 1,436 1,437 1,438 1,439 2,482
Page 1437 of 2482