News

News

వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు...
ArticlesNews

సనాతన ధర్మ సేవకుడు స్వామి శ్రద్ధానంద

( డిసెంబర్‌ 23‌ - స్వామి శ్రద్ధానంద వర్ధంతి ) స్వామి శ్రద్ధానంద పూర్వ నామం మున్షీరామ్‌ ‌విజ్‌. ‌గొప్ప విద్యావేత్తగా, ఆర్యసమాజ్‌ ‌కార్యకర్తగా ప్రసిద్ధులు. స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసా లతో ప్రభావితులై సామాజిక సరస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు....
News

అమెరికాలో హిందూ దేవాలయం గోడలపై ఖలిస్తానీ నినాదాలు

అమెరికాలో సిక్కు వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ మందిర్ వసాన సంస్థ గోడలపై ఖలిస్తానీ అనుకూల రాతలు రాశారు. ప్రధాని మోదీపై విద్వేష పూరిత రాతలు కూడా రాసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను హిందూ అమెరికా ఫౌండేషన్...
News

అమెరికాలోని భారతీయుల ఇళ్లలో వరుస చోరీలు- పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు

ఇండో-అమెరికన్ల నివాసాలే లక్ష్యంగా యూఎస్​ రాజధాని వాషింగ్టన్​లో దుండగులు వరుస చోరీలకు పాల్పడుతున్నారని అమెరికా పోలీసులు తెలిపారు. గత రెండు వారాలుగా ఇవి మరింత ఎక్కువయ్యాయని చెప్పారు. వాషింగ్టన్​లోని వివిధ ప్రాంతాల్లో నిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని అక్కడి మీడియా సంస్థలూ...
News

‘అయోధ్య గుడి కట్టాకే పెళ్లి’- 31ఏళ్ల క్రితం రామ భక్తుడి శపథం- ఎట్టకేలకు కల సాకారం

మధ్యప్రదేశ్​ బైతూల్​కు చెందిన రవీంద్ర గుప్తా అలియాస్​ భోజ్​పలి బాబా అనే సాధువును అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించింది ఆలయ ట్రస్ట్. 56 ఏళ్ల రవీంద్ర గుప్తా రాముడికి పరమ భక్తుడు. అయోధ్యలో రామాలయం నిర్మించేవరకు వివాహం చేసుకోనని 1992 డిసెంబర్​...
News

‘భారత్‌ను చైనాతో పోల్చొద్దు.. ’ మోదీ కీలక వ్యాఖ్యలు

ఆర్థిక వృద్ధి విషయంలో భారత్‌ను పదేపదే చైనాతో పోల్చడాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వ్యతిరేకించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. మన పొరుగున ఉన్న చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ నియంతృత్వ పాలన...
News

తిరుమలకు క్యూ కడుతున్న వీఐపీలు.. టీటీడీపై పెరుగుతున్న ఒత్తిడి

వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రింకోర్టు నుంచి 7 మంది, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తిరుమలకు ఏపీకి చెందిన ముగ్గురు మంత్రులు,...
ArticlesNews

ఆమె సందేశాలు నిత్య స్ఫూర్తిదాయకాలు

దివ్య జనని శ్రీ శారదామాత జయంతి ప్రత్యేకం శాంతి కోరితివా తల్లి స్వాంతమందు చూడు నీ తప్పు పరులది చూడవద్దు అన్యులెవ్వరు లేరు నీకవనియందు ఎల్లలోకము నీదె గావించుకొనుము పరుల దోషాలను చూసేవారు చండాలురు. నిజ దోష దర్శనం దైవంతో సమానం....
ArticlesNews

జీవన విలువల బంగారు పూత భగవద్గీత

గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టిన రోజు. ఇది భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం డిసెంబర్ 22న గీతా జయంతిని జరుపుకుంటున్నాము. భగవద్గీతలో అన్ని...
News

కులగణనకు వ్యతిరేకం కాదు.. డేటాను సమాజ హితానికి ఉపయోగించాలి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కులగణనకు తాము వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తాజాగా ప్రకటన విడుదల చేశారు....
1 1,434 1,435 1,436 1,437 1,438 2,482
Page 1436 of 2482