News

ArticlesNews

భారత రాజ్యాంగపు స్ఫూర్తితో అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణం

26 జనవరి సందేశం : నేడు 26 జనవరి.ఈ రోజు రిపబ్లిక్ దినోత్సవం.భారత రాజ్యాంగము 26 జనవరి 1950 న అమలులోకి వచ్చింది.సుమారు వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన అనంతరం ఒకే కేంద్ర ప్రభుత్వం క్రింద విశాల దేశంగా భారత దేశంగా...
News

ఆలయంలోకి రాళ్లు రువ్విన మతోన్మాదులు

చిత్తూరుజిల్లా పుంగనూరులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి రాళ్లు రువ్వారు. ఈ ఘటన పుంగనూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఆకతాయిలు ద్విచక్ర వాహనాలపై వచ్చి స్థానిక ఎన్‌ఎస్‌పేట రామ్‌నగర్‌లోని శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలోకి...
Newsvideos

సంఘ్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగపూర్ లోని సంఘ్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు....
ArticlesNews

వనవాసీ వీరనారి రాణి గైడెన్లు

( జనవరి 26 - రాణి గైడెన్లు జయంతి ) భారత స్వాతంత్ర్య పోరాటంలో అఖండ భారతం నలు మూలల నుండి వేలాది మంది నాయకులు పాల్గొన్నారు. స్త్రీ, పురుష, జాతి, మత బేధాలు లేకుండా జరిగిన ఈ పోరాటంలో ఈశాన్య...
News

ఉత్తరాఖండ్‌ మదర్సాలలో శ్రీరామ కథ

అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తరుణంలో ఉత్తరాఖండ్‌ వక్ఫ్‌ బోర్డు హిందు-ముస్లింల మధ్య మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచే నిర్ణయాన్ని వెలువరించింది. వక్ఫ్‌బోర్డుకు అనుబంధంగా పనిచేసే మదర్సాలలో మార్చి నుంచి అనుసరించే నూతన పాఠ్యప్రణాళికలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి కథను చేరుస్తామని గురువారం...
ArticlesNews

‘‘సామాజిక ప్రజాస్వామ్యం మన జీవిన విధానం కావాలి’’

జనవరి 26 - గణతంత్ర దినోత్సవం ప్రత్యేకం సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పుతుంది. స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుందని డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ అన్నారు. వందల సంవత్సరాల విదేశీ దురాక్రమణదారుల పాలన నుండి 1947 ఆగస్టు...
News

జ్ఞానవాపి మసీదు కింద ఆలయ అవశేషాలు : పురావస్తుశాఖ సర్వే నివేదిక

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) నివేదిక పేర్కొంది. హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో నివేదికలోని అంశాలను చదివి...
News

జాతీయ సమ్మేళనంగా అయోధ్య

రాజస్థాన్‌లోని మకరానా నుంచి చలువరాయి, బాలరాముడి విగ్రహం తయారీకి కర్ణాటకలోని మైసూరు నుంచి 250 కోట్ల ఏళ్లనాటి కృష్ణశిల, 44 తలుపుల తయారీకి మహారాష్ట్ర అడవుల నుంచి తెచ్చిన టేకు కలప, దేశ రాజధాని నగరం దిల్లీ నుంచి రాముడి అలంకరణ...
News

శ్రీశైల మహా కుంభాభిషేకానికి ముహూర్తం నిర్ణయించండి : హైకోర్టు

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణకు వారంలో ముహూర్తం ఖరారు చేయాలని దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ వివరాలను తమ ముందు ఉంచాలని తేల్చిచెప్పింది. న్యాయస్థానం ఇచ్చిన గడువు తర్వాత కూడా.. ముహూర్తం పెట్టేందుకు ఏడు...
ArticlesNews

‘కర్తవ్య పథ్‌’లోనే గణతంత్ర దినోత్సవాలు ఎందుకు?

భారతదేశం రేపు (జనవరి 26) 75వ గణతంత్ర దినోత్సవాలను చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర బిందువు న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌ (గతంలో రాజ్‌పథ్). ఇక్కడ జరిగే రిపబ్లిక్ డే...
1 1,390 1,391 1,392 1,393 1,394 2,481
Page 1392 of 2481