– డా. శ్రీరంగ్ గోడ్బోలే మొదటి భాగం జనవరి 26 , మన అంటే భారతీయుల ‘ గణతంత్ర దినం’. 1950 నుండి, జనవరి 26న మనం ‘ గణతంత్ర దినోత్సవం ‘ జరుపుకుంటున్నాం. అయితే అంతకు మునుపు 1930 నుండే...
రామాయణ గ్రంథాన్ని, హనుమంతుడి బొమ్మను తగులబెట్టిన ఒక వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు. రిషిదత్ మిశ్రా అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లా సరాయ్కయాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను రామాయణం గ్రంథాన్ని, హనుమంతుడి చిత్రపటాన్నీ తగలబెట్టాడు. ఆ...
భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, నాగరికతను పునరావిష్కరించుకునే కీలక ఘట్టానికి సాక్షీభూతంగా అయోధ్యలోని రామ మందిరం చరిత్రలో నిలిచిపోనుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఈ గొప్ప నిర్మాణం ప్రజల విశ్వాసాన్ని సంపూర్ణంగా ప్రదర్శించడంతోపాటు న్యాయ ప్రక్రియపై వారికున్న నమ్మకానికి శాసనం వంటిదని...
స్వర మహేశ్వరిగా పేరు తెచ్చుకున్న ఉమామహేశ్వరి (63) సంస్కృతంలో హరికథ చెప్పిన తొలి మహిళా భాగవతారిణి. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈమె హరికథను చెప్పడంలో ఎన్నో విశిష్టతలు కలిగి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సముచిత గౌరవం ఇచ్చి ఎంపికచేసింది. చిన్నప్పుడు...
ఈ దేశంలో అందరికీ లోకువ ఎవరంటే హిందువులే. అందునా అర్చకులంటే మరీ చులకన. ఆ పూజారి పనిచేసేది రామాలయంలో అయితే, అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమైతే, ఆ అర్చకుడి గతి ఇంక చెప్పనే అక్కర్లేదు. కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలో అధికారంలో...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకోనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాదికి గాను ఈ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఐదుగురు వ్యక్తులను పద్మవిభూషణ్ వరించగా అందులో ఇద్దరు తెలుగు వారు ఉన్నారు. త్వరలో...
మన రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల వనవాసీలకు కల్పించిన విశేష హక్కుల వెనుక, దేశవ్యాప్త వనవాసీ ఉద్యమాల వెనుక రాణీమా గైడెన్లు కృషి ఉంది. స్వాతంత్ర్యోద్యమ యోధురాలిగా, జాతీయవాదిగా, భారతమాత ప్రియ పుత్రికగా రాణి గైడెన్లు పేరు భారత...
1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. అనంతరం మనం మన దేశాన్ని పాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి అమలు చేసుకున్నాం. అప్పటి నుండి మన దేశాన్ని గణతంత్ర రాజ్యం...
ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతానికి చెందిన తొమ్మిది మారుమూల గ్రామాల్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా తొలిసారి త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 76 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇది చారిత్రక ఘటనగా చెప్పవచ్చు. బస్తర్ ప్రాంతంలో తగ్గుతున్న తీవ్రవాదుల ప్రభావానికి, పెరుగుతున్న...