News

ArticlesNews

ఒకటే భారత్‌!

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన సంస్థ అంటూ కాంగ్రెస్‌ను కీర్తించేవాళ్లు ఇకనైనా కళ్లు తెరవాలి. అసలు కాంగ్రెస్‌ పార్టీయే స్వాతంత్య్రం, స్వాతంత్య్ర పోరాటంతో వచ్చిన జాతీయ సమైక్యత, గాంధీజీ, నెహ్రూ వంటి పదాలకు నీళ్లు వదలడం కూడా ధర్మం. అప్పుడే ఆ పార్టీ...
News

గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు

గణతంత్రదిన వేడుకల్లో భారత సైనికులతో కలిసి కర్తవ్య పథ్ కవాతు చేసే ఫ్రెంచి సైనిక బృందంలో ఆరుగురు భారతీయులు ఉంటారని అధికారులు వెల్లడించారు. శుక్రవారం జరగనున్న ఈ ఉత్సవాల్లో క్షిపణులు, డ్రోన్ జామర్, నిఘా వ్యవస్థలు, ఎక్కువగా మహిళలు కేంద్రంగా గల...
News

కనకదుర్గమ్మ పీఠం కూల్చివేతపై విశ్వహిందూ పరిషత్తు ఆందోళన

ఏలూరు జిల్లా తిమ్మాపురంలో కనకదుర్గమ్మ పీఠాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌ ఎదుట విశ్వహిందూ పరిషత్తు సభ్యులు బుధవారం ఆందోళన చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మాపురం శివారులో తోట గంగాధర్‌ అనే...
News

అయోధ్య రామమందిరానికి తొలిరోజు భారీగా విరాళాలు

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఇక తొలిరోజు అయోధ్య మందిరానికి భక్తులు భారీగా విరాళాలు అందజేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు,...
News

ఇరుపక్షాలకూ జ్ఞానవాపి సర్వే ప్రతులు

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు పరిశోధన శాఖ (ఏఎస్‌ఐ) నిర్వహించిన సర్వే నివేదిక ప్రతులను హిందూ, ముస్లిం పక్షాలకు అందజేసేందుకు వారణాసి జిల్లా కోర్టు అంగీకరించింది. ఈ మేరకు జడ్జి ఎ.కె.విశ్వేశ్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. జిల్లా కోర్టు గత ఏడాది...
News

హిందూ దేవాలయానికి పన్నూ బెదిరింపులు; పంజాబ్‌లో కేసు నమోదు

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై పంజాబ్‌ పోలీసులు తాజాగా కేసు నమోదుచేశారు. మతం, జాతి ప్రాతిపాదికన వివిధ సమూహాల్లో శత్రుత్వాన్ని ప్రోత్సాహిస్తున్నాడన్న ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు....
News

ముంబైలో రామ భక్తులపై దాడుల నిందితులపై బుల్డోజర్‌ యాక్షన్‌

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని మీరా రోడ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో(మీరా...
News

అయోధ్య రాముడి.. మిగతా రెండు విగ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దామా

250 కోట్ల ఏళ్ల క్రితం నాటి బ్లాక్ గ్రానైట్‌తో తయారు చేసిన బాల రాముడి విగ్రహాన్ని అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించారు. ముగ్గురు శిల్పులు మూడు వేర్వేరు బాలరాముడి విగ్రహాలు తయారు చేయగా.. అందులో ఒక విగ్రహాన్ని మాత్రమే గర్భగుడిలో ఉంచారు. మిగిలిన...
News

అయోధ్యలో సీతారాముల వారి విగ్రహాలు ఎందుకు పెట్టలేదు, చాగంటి క్లారిటీ!

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. దేశ వ్యాప్తంగా ఈ వేడుకను ప్రజలు పండుగలా జరుపుకున్నారు. అన్నదానాలు, ప్రత్యేక పూజలు, శోభాయాత్రలు, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అయితే చాలా మందిలో అయోధ్యలో బాల రాముడి విగ్రహం...
News

రేపు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ, ఏడు కిలోమీటర్ల సాగనున్న పరిక్రమ

ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థాన ఈవో కేఎస్‌ రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభమై...
1 1,392 1,393 1,394 1,395 1,396 2,481
Page 1394 of 2481