News

ArticlesNews

‘కర్తవ్య పథ్‌’లోనే గణతంత్ర దినోత్సవాలు ఎందుకు?

భారతదేశం రేపు (జనవరి 26) 75వ గణతంత్ర దినోత్సవాలను చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర బిందువు న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌ (గతంలో రాజ్‌పథ్). ఇక్కడ జరిగే రిపబ్లిక్ డే...
News

రామాలయంలో రూ.4 లక్షల విలువైన ఆభరణాల చోరీ

వైయస్సార్ జిల్లా వేంపల్లెలోని స్థానిక పులివెందులరోడ్డులో టీచర్స్‌కాలనీలోని రామాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి ఆభరణాలు అపహరించారని సీఐ చాంద్‌బాషా తెలిపారు. మంగళవారం రాత్రి దుండగలు ఆలయ వాకిళ్లు పగులకొట్టి వెండి కిరీటాలు, 18గ్రాముల బంగారు నగలు తస్కరించారు. బుధవారం ఉదయం...
News

విశాఖ శారదా పీఠానికి రాష్ట్ర హైకోర్టు నోటిసులు

తిరుమలలో విశాఖ శారదా పీఠం చేపట్టిన నిర్మాణాలు నిలిపి‌వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శారదా పీఠం, టీటీడీకి నోటీసులు జారీ చేసింది. నిర్మాణాల్లో జరిగిన అతిక్రమణలు తేల్చేందుకు అడ్వకేట్ కమిషనర్ నియమించింది. అలాగే భవన నిర్మాణాలను క్షేత్ర...
News

ఏబీవీపీ మహిళా నేతపై పోలీసుల అనుచిత ప్రవర్తన

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల స్థలాలను హైకోర్టు నిర్మాణానికి కేటాయించవద్దని కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు బుధవారం అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్-ఏబీవీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. రాజేంద్రనగర్‌లోని వర్సిటీకి భారీగా తరలివచ్చిన పరిషత్‌ కార్యకర్తలు విద్యార్థులతో...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 4 ; భయంకర వెంకటాచారి

అది 1933 సంవత్సరం, ఏప్రిల్ 15వ తేది కాకినాడ. అప్ను రేవులో పడవల చాటుగా ఒక ఎర్రని కాగితంలో చుట్టబడిన ఒక బంతివంటి పదార్థం కన్పించింది. అదేమిటో చెయ్యి తెలుసుకోవాలన్న ఆసక్తితో అక్కడి - పడవల వాళ్ళు దాన్ని తీసుకుని పరీక్షిస్తూ...
News

తూర్పు కనుమల సంస్కృతి ఎంతో గొప్పది

తూర్పు కనుమలలోని గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు,వారసత్వ సంపద వైవిధ్యభరితమని సామాజిక సమరసతా వేదిక జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ అన్నారు. వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ నిర్వహిస్తున్న తూర్పు కనుమల యాత్రలో పాల్గొనే విశాఖపట్నం బృందం పర్యటనను ఆయన ప్రారంభించారు. ఆ సందర్భంగా...
ArticlesNews

రామ్ లల్లా కోసం నెహ్రూనే ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్యెల్యే

వికాస్ పాఠక్ అయోధ్యలో వందల రామమందిరం కల నెరవేరేందుకు స్వతంత్రం వచ్చిన్నప్పటి నుండి ఎందరెందరో ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డారు. బలమైన ప్రభుత్వాలను, నేతలను ధిక్కరించి తమ `రామభక్తి’ని చాటుకున్నారు. దేశంలో తిరుగులేని నేతగా ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ...
News

మార్చి వరకూ కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లొద్దు : ప్రధాని సూచన

జన్మభూమిలో కొలువుదీరిన అయోధ్య రాముడి దర్శనాలకు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ సహచరులు ఎవ్వరూ మార్చి వరకూ అయోధ్యకు వెళ్లాలనే ప్రణాళికలను విరమించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సామాన్య భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో తరలి...
News

తీరప్రాంతాల గస్తీకి మరో 14 నౌకలు

భారత తీర రక్షక దళం అంబుల పొదిలోకి వేగవంతమైన మరో 14 గస్తీ నౌకలు (ఎఫ్‌పీవీ) చేరనున్నట్లు రక్షణశాఖ ప్రకటించింది. ఇందుకోసం మజ్‌గావ్‌డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌)తో రూ.1,070 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం వెల్లడించింది. బహుళపాత్రను పోషించే ఈ నౌకలు...
News

బొబ్బిలి యుద్ధానికి 270 ఏళ్లు

బొబ్బిలి యుద్ధం తెలియని వారుండరు. అలాంటి మరువలేని ఘటన జరిగి నేటికి 270 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బొబ్బిలి రాజులు, వారసులు యుద్ధ స్తంభం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ప్రధాన కూడలిలోని తాండ్ర పాపారాయుడు విగ్రహం...
1 1,391 1,392 1,393 1,394 1,395 2,481
Page 1393 of 2481