News

ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రనారీమణులు – 9 ; రామ సుబ్బమ్మ

భారతీయ సమాజంమీద వ్యతిరేక ప్రచారం పనికట్టుకుని మరీ చేశారు పాశ్చాత్యులు. తమ వలసపాలన స్థిరత్వానికి జరిగిన కుట్రలో భాగమే భారతీయ సమాజాన్ని చిన్నబుచ్చటం. మహిళలకు సరైన పాత్ర నివ్వని సమాజం, మహిళలను గడప దాటి బయటకు రానివ్వని కట్టుబాట్లు పెట్టిన సమాజం...
News

రేపటి నుంచి తిరుమలలో ధార్మిక సదస్సు హాజరుకానున్న 57 మంది పిఠాధిపతులు

సమాజంలో ఆధ్మాత్మిక భావవ్యాప్తిని పెంచేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తామని టీటీడీ(TTD) తెలిపింది. హైంద‌వ ధ‌ర్మాన్ని హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో మ‌రింత‌గా వ్యాప్తి చేసేందుకు, మ‌త మార్పిడులకు అడ్డుక‌ట్ట వేసేందుకు,...
News

జ్ఞానవాపి మందిరంలో మూడు దశాబ్దాల తర్వాత పూజలు

జ్ఞానవాపి మసీదు ప్రాంగణం సెల్లార్‌లోని వ్యాస్‌జీ మందిరం తలుపులు 31 ఏళ్ల తర్వాత బుధవారం రాత్రి తెరచుకున్నాయి. అక్కడున్న లక్ష్మీదేవి, గణేశుడి ప్రతిమలకు హారతి, అర్చన నిర్వహించినట్లు కాశీ విశ్వనాథ ఆలయం ట్రస్టు అధ్యక్షుడు నాగేంద్ర పాండే తెలిపారు. దీని కోసం...
News

అలీగఢ్‌ వర్సిటీకి మైనారిటీ హోదాపై తీర్పు రిజర్వు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కి మైనారిటీ హోదా పునరుద్ధరణపై రోజుల తరబడి జరిగిన వాడీవేడి చర్చల అనంతరం గురువారం సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఎనిమిది రోజులపాటు ప్రత్యర్థి వర్గాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని...
News

11 రోజుల్లో 25 లక్షలమంది.. భక్తజన సంద్రంగా అయోధ్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక.. గత 11 రోజుల వ్యవధిలో దాదాపు 25 లక్షలమంది భక్తులు బాలరాముణ్ని దర్శించుకొన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆలయ హుండీకి రూ.11 కోట్ల మేర విరాళాలు అందినట్లు తెలిపారు....
News

కక్ష్యలో సత్తా చాటిన ‘హరిత’ చోదక వ్యవస్థ

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ‘హరిత’ చోదక వ్యవస్థ.. భూ కక్ష్యలో విజయవంతంగా తన సత్తా చాటిందని రక్షణ శాఖ తెలిపింది. అంతరిక్ష రక్షణ పరిజ్ఞానంలో ఇది పెద్ద ముందడుగు అని పేర్కొంది. ఈ చోదక వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ...
News

‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ 3న జాతికి అంకితం

‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ నౌకను ఫిబ్రవరి 3న జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ రానున్నారు....
News

రూ.47.65లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశట్టిన ఆర్థిక శాఖ మంత్రి

25 ఏళ్లలో సాధించాల్సిన అభివృద్ధికి బాటలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల తాయిలాలకు ఏలాంటి చోటు లేకుండానే పద్దును ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పేద, మధ్యతరగతి సొంతింటి కల నెరవేరుస్తామని...
News

యూఏఈలో హిందూ ఆలయం 14న ప్రారంభించనున్న ప్రధాని

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో స్వామి నారాయణ్ సంస్థాన్ నిర్మిస్తున్న హిందూ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 13, 14 తేదీల్లో ఆయన యూఏఈలో పర్యటిస్తారు. 13న అబుధాబీలోని షేక్ జాయేద్ స్టేడి యంలో 'అహ్లాన్...
1 1,380 1,381 1,382 1,383 1,384 2,481
Page 1382 of 2481