News

News

మాల్దీవుల తీరంలో చైనా `గూఢచారి’ నౌకపై భారత్ అప్రమత్తం

మాల్దీవుల అధ్యక్షుడిగా చైనా అనుకూల నేతగా పేరొందిన మొహమ్మద్ ముయిజ్జూ అధికారం చేపట్టిన్నప్పటి నుండి భారత్ తో దౌత్యపరమైన ఉద్రిక్తలు పెరుగుతున్న సమయంలో ఆ దేశపు తీరంలోని ప్రత్యేక ఆర్ధిక మండలి ప్రాంతంలో గూఢచర్యం, పరిశోధనల కోసమని భావిస్తున్న చైనా నౌక...
News

ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం : అయోధ్య రామాలయం కంటే 5 రెట్లు పెద్దది

జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అయితే అయోధ్య రామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్ద రామ మందిర నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని కంబోడియాలోనో లేక అమెరికాలోనో కాదు, భారత్‌లో ఎక్కడ...
News

రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు 15, 16, 17 తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు

తిరుమలలో ఈనెల 16న రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు, భక్తులకు అసౌకర్యం కల గకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన 'డయల్ యువర్ ఈవో' అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు....
News

శ్రీకాళహస్తీశ్వరాలయం చుట్టూ పొంచి ఉన్న భద్రతా వైఫల్యం

చిత్తూరు జిల్లాలో ప్రముఖ శైవారామంగా ఖ్యాతి గడించిన శ్రీకాళహస్తీశ్వరాలయం చుట్టూ పొంచి ఉన్న భద్రతా వైఫల్యం మరోదఫా చర్చనీయాంశంగా మారింది. పట్టణానికి చెందిన 14 ఏళ్ల బాలుడు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తిరుమంజన గోపురం వద్ద బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల...
News

ఉక్కు మనిషి ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని అత్యున్నత పురస్కారమైన భారతరత్న వరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించారు. దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకం అని ప్రశంసించారు. అద్వానీతో ఫోన్ చేసి మాట్లాడినట్టు వెల్లడించారు. తమ...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 10 ; వేదాంతం కమలాదేవి

కాలగర్భంలో కలిసిపోయిన స్ఫూర్తిదాతల్లో ఒకరు వేదాంతం కమలాదేవి. స్వాతంత్య్ర సమరయోధురాలిగా, తొలితరం మహిళా రాజకీయవేత్తగా తనదైన ముద్ర వేశారామె. దేశక్షేమం కోసం ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 'దేశ సేవిక' బిరుదును సైతం అందుకున్నారు. వేదాంతం కమలాదేవి గొప్ప దేశభక్తురాలు, కడపజిల్లా...
News

‘ప్రత్యేక దేశం’ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో రగడ

బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, వాటన్నింటినీ కలిపి ప్రత్యేక దేశం చేయాలంటూ కర్ణాటక కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేశ్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో శుక్రవారం తీవ్ర రగడ చోటుచేసుకుంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తక్షణమే...
News

కంచె వేయడంతో వాహనదారులకు, భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు

రాష్ట్రంలోనే రెండో పెద్ద ఆలయమైన విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లాలంటే వాహనదారులకు, భక్తులకు కష్టాలు తప్పడం లేదు. కృష్ణానది వద్ద దుర్గాఘాట్‌లో స్నానాలు ఆచరించిన భక్తులు ఇంద్రకీలాద్రిపైకి కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. దుర్గాఘాట్‌ ముందు ఆరు నెలల కిందట పెద్దఎత్తున...
News

ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వం రద్దు!

ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్‌ రంజన ప్రకాశ్‌ దేశాయ్‌ కమిటీ శుక్రవారం సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామికి సమరి్పంచింది....
News

నేడు ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ నౌక జాతికి అంకితం

భారత నౌకాదళానికి అవసరమయ్యే ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ సర్వే నౌకను శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం సాయంత్రం 6.15 గంటలకు ప్రత్యేక విమానంలో నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ‘ఐఎన్‌ఎస్‌ డేగా’కు చేరుకున్నారు. ఆయనకు...
1 1,378 1,379 1,380 1,381 1,382 2,481
Page 1380 of 2481